ఐదు రోజులుగా రాష్ట్రంలో కురుస్తున్న వానలు కొత్త రికార్డును నెలకొల్పాయి. శుక్రవారం నుంచి మంగళవారం వరకు కురిసిన వర్షాలను పరిశీలిస్తే ఈ పదేండ్లలో అత్యధిక వర్షం ఇదేనని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారుల�
నాలుగు రోజులుగా తెలంగాణతోపాటు ఎగువ రాష్ర్టాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరి నది పరవళ్లు తొక్కుతున్నది. దీంతో గోదావరి బేసిన్లోని ప్రాజెక్టులు, రిజర్వాయర్లు నిండు కుండల్లా మారాయి. ముఖ్యంగా శ్రీర�
ఐదు రోజులుగా కురుస్తున్న వర్షాలతో లక్నవరం సరస్సు కళకళలాడుతోంది. మంగళవారం భారీగా వచ్చి చేరిన వరదతో నిండిపోయి మత్తడి పోస్తోంది. సరస్సు నీటి మట్టం 33.5 అడుగులు కాగా పూర్తిస్థాయిలో
కురుస్తున్న వర్షాల వల్ల పొలాల్లో నిలిచే వర్షపు నీటితో పంటలకు నష్టం కలుగుతుందని, వ్యవసాయాధికారుల సలహాలు, సూచనలు పాటించి పంటలు కాపాడుకోవాలని వ్యవసాయ విస్తరణ అధికారి అనిల్కుమార్ తెలిపారు. మంగళవారం వికా
హైదరాబాద్ : రాష్ట్రంలో గత ఐదు రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. మరో మూడు రోజుల పాటు వర్షాలు దంచికొట్టనున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. దక్షిణ ఒడిశ�
హైదరాబాద్ : రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరాన్ని భారీ వర్షాలు ముంచెత్తిన సంగతి తెలిసిందే. బహదూర్పురాకు సమీపంలో ఉన్న మీరాలం చెరువుకు కూడా వరద పోటెత్తింది. చెరువు పక్కనే ఉన్న జూపార్కుకు కూడ�
నిజామాబాద్, జూలై 22: పోచంపహాడ్ శ్రీరాం సాగర్ జలాశయాన్ని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పరిశీలించారు. ఇన్ ఫ్లో, అవుట్ ఫ్లో వివరాలను ఇరిగేషన్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. �
గత ఐదారు రోజుల నుంచి హైదరాబాద్ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తోన్న సంగతి తెలిసిందే. దీంతో గతంలో ఎన్నడూ లేని విధంగా హుస్సేన్ సాగర్కు పూర్తిస్థాయి నీటిమట్టం కంటే అధికంగా వరద నీరు వచ్చి చేరుత�
మెదక్ : కంట్రోల్ రూమ్లో అధికారులు ఇరవై నాలుగు గంటల పాటు అందుబాటులో ఉండి సమాచారం తెలుసుకోవాలని జిల్లా కలెక్టర్ హరీశ్ అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ప్రతి జిల్లాలో కంట్ర�
మహబూబాబాద్ : జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో జిల్లాలోని అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని గిరిజన సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టర్ కార్యాలయ�
అయిజ : కర్ణాటకలో కురుస్తున్న భారీ వర్షాలకు టీబీ డ్యాంకు వరద పోటెత్తుతున్నది. దీంతో తుంగభద్ర డ్యాంకు వరద నీరు చేరుతోంది. వరద నీరు డ్యాంలోకు చేరుతుండటంతో 10గేట్లు ఒక్క అడుగు ఎత్తి 14,650 క్యూసెక్కులు దిగువకు వి�
హైదరాబాద్ : హైదరాబాద్ నగరం నడిబొడ్డున ఉన్న హుస్సేన్ సాగర్ నిండు కుండలా తొణికిసలాడుతోంది. ఎగువ నుంచి ప్రమాదకర స్థాయిలో వరద పోటెత్తడంతో హుస్సేన్ సాగర్ పూర్తిగా నిండిపోయింది. సాగర్ ప్రస్
నిర్మల్ : భారీ వర్షాలకు నిర్మల్ జిల్లాలో నదులకు వరద పోటెత్తుతున్నది. నదులు, వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఎస్సారెస్పీ, కడెం, గడ్డెన్న, స్వర్ణ ప్రాజెక్ట్ లలోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది