నిజామాబాద్ : ఎడతెరిపి లేకుండా భారీ వార్షాలకు జిల్లాలోని వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. కాగా, వేల్పూర్ మండలం పచ్చలనడుకుడ గ్రామం వద్ద పెద్దవాగు పై తెగిన చెక్ డ్యామ్ ను మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పరిశ�
కరీంనగర్ : జిల్లాలోని కరీంనగర్ రూరల్ మండలం నగునూర్ వాగులో చిక్కుకున్న ఒడిశాకు చెందిన 9 మంది ఇటుక బట్టి కార్మికులు సురక్షింతంగా బయటపడ్డారు. వాగులో చిక్కుకున్న కార్మికులను రెస్క్యూ టీం క్షేమంగా ఒడ్డుకు చ�
రాజన్నసిరిసిల్ల జిల్లాలో ఒక్క ప్రాణనష్టం కూడా ఉండొద్దని, వర్షాలపై అధికారులు అలక్ష్యంగా ఉండకూడదని మంత్రి కేటీఆర్ ఆదేశించారు. జిల్లాలో గురువారం ఆయన పర్యటించారు. భారీ వర్షాల నేపథ్యంలో �
పెద్దపల్లి : భారీ వర్షాలకు గోదావరి పంపు హౌస్ లో చిక్కుకున్న సింగరేణి కార్మికులు సురక్షితంగా బయటపడ్డారు. కార్మికులను రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ రెండు స్పీడ్ బోట్ల సహాయంతో ప్రత్యేక ఆపరేషన్ నిర్వహ�
ఆరు రోజులనుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయని, అధికారులు అప్రమత్తంగా ఉండాలని మంత్రి హరీశ్రావు సూచించారు. మెదక్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గురువారం ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సంద�
మహబూబ్ నగర్: ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు తుంగభద్ర డ్యాం నుంచి ప్రస్తుతం సుంకేసుల డ్యాంకు 16,587 క్యూసెక్కుల వరద వస్తున్నట్టు అధికారులు తెలిపారు. వరదను నాలుగు గేట్లను ఒక మీటర్ మేర ఎత్తి 16000వేల క్యూసెక్కుల
జనగామ :ఈ వానకాలం మొత్తం అధికారులు అప్రమత్తంగా ఉండాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆదేశించారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు అతలాకుతలమైన పలు ప్రాంతాలలో తాజా పరిస్థితులు, పునరావాస చర్యలు, �
మెదక్ : గత వారం రోజుల నుంచి కురుస్తున్న వర్షాలతో జిల్లాలోని హవేళి ఘనపూర్ మండలం దూప్ సింగ్ తండాకు వెళ్లే బ్రిడ్జి కూలిపోయింది. విషయం తెలుసుకున్న మంత్రి హరీశ్ రావు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. బ్రిడ్జిని
నిజామాబాద్ : జిల్లావ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తున్నది. భారీ వర్షాలతో పలు చెరువులకు గండ్లు పడ్డాయి. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. కాగా, నిజామాబాద్ నగర శివారు ఖానాపూర్ ప్రాంతంలో వరద ప్రవ�
కరీంనగర్ : జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. కరీంనగర్ రూరల్ మండలంలోని నగునూర్ వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. కాగా, నగునూర్ శివారులోని వాగు పరిసరాల్లో ఇటుక బట్టీల్లో పని �
మెదక్ : అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండాలని, స్థానిక ప్రజా ప్రతినిధుల సహాయం తీసుకొని సహాయ కార్యక్రమాలు నిర్వహించాలని వైద్య,ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. రాష్ట్రంలో ఎడతెరిపిలేకుండా కురుస్తున్�