జయశంకర్ భూపాలపల్లి : జిల్లాలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు దెబ్బతిన్న పంటలు, ఇండ్లు, రహదారులతో పాటు వివిధ శాఖలకు జరిగిన నష్టాన్ని పరిశీలించేందుకు నలుగురు సభ్యుల కేంద్ర బృందం గురువారం జిల్లాలో పర్యటించిం�
నిజామాబాద్ : జిల్లాలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టు వరద గేట్లు మరోసారి తెరుచుకున్నాయి. మహారాష్ట్ర ఎగువ ప్రాంతాల నుంచి 38వేల 510 క్యూసెక్కుల వరదనీరు వచ్చి చేరడంతో అధికారులు ప్రాజెక్టు వరద గేట్లను ఎత్తివేసి దిగ
హైదరాబాద్ : వర్షంలోనే వరద ప్రాంతాల్లో పర్యటిస్తున్న సీఎం కేసీఆర్ మరికాసేపట్లో భద్రాచలం చేరుకోనున్నారు. ఉప్పొంగి ప్రవహిస్తున్న గోదావరి నదీ ప్రవాహాన్ని, పరిసర ప్రాంతాలను గోదావరి బ్రిడ్జి మీద నుంచి సీఎం
రాష్ట్రంలో మరో రెండు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉత్తర, తూర్పు తెలంగాణ జిల్లాల్లో ఆది, సోమవారాల్లో అకడకడ భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నదని పేర్కొన్నది. బ�
తెలంగాణ-ఆంధ్రా సరిహద్దు ప్రాంతాల గుండా సప్తనదుల సంగమ ప్రదేశంలో పారుతున్న కృష్ణానది నీటిలో సంగమేశ్వరాలయం మునిగింది. నంద్యాల జిల్లా కొత్తపల్లి మండలం సంగమేశ్వరంలో శ్రీలలితాసంగమేశ్వరస్వామి ఆలయంలో చివరి�
సంగారెడ్డి జిల్లాలోని సింగూరు ప్రాజెక్టు నిండుకుండలా మారింది. వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు ప్రాజెక్టులోకి వరద కొనసాగుతున్నది. ప్రాజెక్టు పూర్తిస్థాయి సామర్థ్యం 29.917 టీఎంసీలు కాగా, ప్రస్తుతం ప్రా�
నిజామాబాద్ : ఇటీవల కురిసిన భారీ వర్షాలకు దెబ్బతిన్న రోడ్ల మరమ్మతులను వెంటనే చేపట్టాలని రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. బాల్కొండ నియోజకవర్గంలోని అన్ని మండలాలకు చెంద�
కుండపోత వర్షాలతో తెలంగాణలోని నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. వాగులు, వంకలు, చెరువులు పొంగిపొర్లుతున్నాయి. అన్ని ప్రాజెక్టులు నిండు కుండలా మారాయి. ఈ క్రమంలో ప్రాజెక్టుల నుంచి నీటిని దిగువకు �
మంచిర్యాల : ప్రభుత్వ విప్, చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ చేసిన మేలు ఎప్పటి మర్చిపోమని, జీవితాంతం గుర్తుంచుకుంటామని వరద బాధితులు అన్నారు. మంచిర్యా జిల్లా చెన్నూరు మండలంలోని సోమన్ పల్లి గ్రామం వద్ద గురువ�
హైదరాబాద్ : జమీర్ కుటుంబానికి అండగా ఉంటామని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. మూడు రోజుల క్రితం జగిత్యాల జిల్లా రాయికల్ మండలం బోర్నపల్లి గ్రామం వద్ద గోదావరి నదిలో చిక్కుకున్న వ్యవసాయ కూలీల వా�
భద్రాచలం : భద్రాచలం వద్ద గోదావరి మహోగ్రరూపం కొనసాగుతున్నది. గంట గంటకూ ప్రమాదకరస్థాయిలో గోదావరి నీటిమట్టం పెరుగుతోంది. దీంతో ప్రమాదకర స్థాయిని మించి నది ఉధృతంగా ప్రవహిస్తున్నది. భద్రాచలం వద్ద �
నిర్మల్ : భారీ వర్షాల కారణంగా ముంపునకు గురైన ప్రాంతాల్లో అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పర్యటించారు. సోన్ మండలం జాప్రాపూర్పెం, మాదాపూర్ గ్రామాల్లో వర్షాలకు దెబ్బతిన్న పంటలను, రహదారు
హైదరాబాద్ : తెలంగాణలో ఎన్నడూ లేనంతగా కురుస్తున్న భారీ వర్షాలతో ఏ ఒక్కరూ ఇబ్బంది పడకుండా సీఎం కేసీఆర్ పటిష్ట చర్యలు తీసుకుంటున్నారని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ట్వీట్ చేశారు. చెన్నూరు మండలం సోమన్పల్లి వ�
జయశంకర్ భూపాలపల్లి : గత వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు జిల్లాలోని వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. చెరువులు, కుంటలు, మత్తడి పోస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. నిర్వాసితులను సహాయ చర్�