Rains | పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా బలపడిందని ఆంధ్రప్రదేశ్ విపత్తు నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. ఇది ఉత్తర వాయవ్య దిశగా కదులుతూ తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉందని వెల
తెలుగు రాష్ర్టాలను వర్షాలు ఇప్పట్లో వదిలేలా లేవు. ఇప్పటికే ఈ సీజన్లో బంగాళాఖాతంలో అనేక అల్పపీడనాలు ఏర్పడగా.. బుధవారం మరొకటి ఏర్పడే అవకాశం ఉన్నట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. గురువారం నాటికి
ఎగువ రాష్ర్టాల్లో కురుస్తున్న వర్షాలతో కృష్టమ్మ తల్లి ఉగ్ర రూపం దాల్చింది. మహారాష్ట్ర, కర్ణాటక ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ నుంచి అతి భారీ వర్షాలతో నారాయణపేట జిల్లాలోని కృష్ణా, భీమా నదులు గత మూడు ర�
అల్పపీడన ప్రభావంతో ఇటీవల మూడు రోజులపాటు ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాలకు జిల్లాలోని పలు మండలాల్లో అపార పంట నష్టం జరిగింది. ప్రధానంగా తాండూరు, వికారాబాద్ నియోజకవర్గాల్లో కాగ్నా, మూసీ ఉప్పొంగి ప్ర�
TG Weather | తెలంగాణలో మరికొద్దిరోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని అంచనా వేసింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు వాతావరణశాఖ ఎల్లో అల
బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఆవర్తన ప్రభావంతో గ్రేటర్లోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు, మరికొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశమున
ఎగువ రాష్ర్టాల్లో కురుస్తున్న వర్షాలతో కృష్ణా, భీమా నదుల నుంచి ప్రాజెక్టులకు వరద ప్రవాహం కొనసాగుతున్నది. భారీ వరద ప్రవాహంతో కృష్ణ, భీమా నదీ పరివాహక ప్రాంతాల్లోని వేలాది ఎకరాల్లో వరి పంటలు పూర్తిగా నీట మ�
Compensation | నిర్మల్ జిల్లాలోని కుభీరు మండలంలో నెల రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ప్రధాన పంట సోయాబీన్ , పత్తి పంటలు తీవ్రంగా దెబ్బతిని కర్షకుడికి కన్నీళ్లను మిగిల్చాయి.
భారీ వర్షాలకు రవాణా వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. వరదల కారణంగా అనేక చోట్ల రోడ్లు దెబ్బతినగా, ఆయా రూట్లలో వెళ్లే ప్రయాణికులు నిత్యం నరకం అనుభవించాల్సిన దుస్థితి నెలకొంది. అడుగడుగునా గుంతలు పడి.. బురదమయం�
భారీ వర్షాలు రాష్ర్టాన్ని ఇప్పట్లో వీడే అవకాశాలు కనిపించడంలేదు. నైరుతి రుతుపవనాలు తెలంగాణపై చురుకుగానే కొనసాగుతున్నాయి. వాతావరణంలో పెరిగిన తేమ, అధిక ఉష్ణోగ్రతలలో సాయంత్రం సమయంలో క్యుములోనింబస్ మేఘా�
ఎగువ ప్రాంతంలో భారీ వర్షాలకు బోధన్ మండలంలోని హంగర్గా గ్రామం వద్ద మంజీరా ఉధృతంగా మారింది. మరోసారి గ్రామం జలదిగ్బంధంలో చిక్కుకున్నది.భారీ వర్షాలతోపాటు నిజాంసాగర్ నుంచి మంజీరాకు నీటి విడుదల చేపట్టడం, ఎ�
మక్కజొన్న రైతుకు కష్టమొచ్చింది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి నాటి నుంచి రైతులను కష్టాలు ఏదో ఒక రూపంలో వెంటాడుతూనే ఉన్నాయి. ఒకవైపు యూరియా కష్టాలు వెంటాడుతుండగానే మక్కజొన్న పంట చేతికివచ్చింది.
ఇటీవల కురిసిన భారీ వర్షాలకు గజ్వేల్ నియోజకవర్గంలో రోడ్లన్నీ దెబ్బతిన్నాయి. ప్రధాన రోడ్లపై గుంతలు ఏర్పడడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. భారీగా ఏర్పడిన గుంతలను పూడ్చకపోవడంతో వాహనదారులు ప్రమాదాల