Tamil Nadu | తమిళనాడులోని దక్షిణాది జిల్లాల్లో నిన్నటి నుంచి భారీ వర్షం కురుస్తోంది. ఈ భారీ వర్షాలకు ముగ్గురు ప్రాణాలు కోల్పోగా, పలువురు నిరాశ్రయులయ్యారు.
Tamil Nadu | తమిళనాడులోని దక్షిణ జిల్లాల్లో భారీ వర్షపాతం నమోదైనట్లు భారత వాతావరణ శాఖ వెల్లడించింది. గడిచిన 24 గంటల్లో అత్యధికంగా 95 సెం.మీ. వర్షపాతం నమోదైనట్లు ఐఎండీ అధికారులు పేర్కొన్నారు.
Mullaperiyar dam: ముల్లపెరియార్ డ్యామ్ గేట్లను రేపు తెరవనున్నారు. స్పిల్వే ద్వారా నీటిని డిసెంబర్ 19వ తేదీన రిలీజ్ చేయనున్నారు. ఆ డ్యామ్లో నీటి మట్టం 137.50 ఫీట్ల ఎత్తుకు చేరుకున్నది. ఇక డ్యామ్లోకి దాదాపు 12 వ�
IMD Warning: మధురై, తేని, విరుధానగర్ జిల్లాల్లో భారీ వర్షాలు కురవనున్నాయి. ఇవాళ ఐఎండీ తన వార్నింగ్లో ఈ విషయాన్ని చెప్పింది. ఇప్పటికే ఆ జిల్లాలో గత రెండు రోజుల నుంచి ఎడతెరపిలేని వర్షాలు పడుతున్నా
Heavy Rains | ఇటీవల మిగ్జాం తుఫాను ప్రభావంతో తమిళనాడులో భారీ వర్షాలు కురిశాయి. దీంతో తమిళనాడు రాజధాని చెన్నై నగరం నీట మునిగింది. ఈ వానల నుంచి ఇప్పటికీ జనం కోలుకోక ముందే.. మరోసారి వర్షాలు దంచికొడుతున్నాయి.
Orange alert | వాతావరణ శాఖ ఏపీకి మరోసారి ఆరెంజ్ అలర్ట్ (Orange alert ) జారీ చేసింది. నైరుతి బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని, సముద్రం నుంచి తమిళనాడుతో పాటు పరిసర ప్రాంతాలపైకి తూర్పు గాలులు వీస్తున్నాయని వాతావరణ శ�
మిగ్జాం తుఫాన్ రైతులను నిండా ముంచింది. తుఫాను కారణంగా మూడు రోజుల నుంచి మబ్బులు కమ్ముకోవడంతో పాటు ముసురు, అక్కడక్కడా మోస్తరు నుంచి భారీ వర్షాలు పంటలను తీవ్రంగా నష్టపరిచాయి.
Tornadoes | మిచౌంగ్ తుఫాను (Cyclone Michaung) తీవ్రతతో ఏపీ అతలాకుతలమైంది. ఇలాంటి సమయంలో ఏపీలోని పలు ప్రాంతాల్లో టోర్నడోలు (సుడిలాలులు) బీభత్సం సృష్టించాయి.
Michaung | మిగ్జాం తుఫాన్ మంగళవారం మధ్యాహ్నం బాపట్ల సమీపంలో తీరం దాటింది. ఇప్పటికే తమిళనాడులో జల విలయానికి కారణమైన తుఫాన్ ఏపీలోనూ బీభత్సం సృష్టించింది.
మిజ్గాం తుఫాను ప్రభావంతో బుధ, గురువారాల్లో రాష్టంలోని పలు జిల్లాల్లో అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.