Nirmala Sitharaman | వర్షాల కారణంగా తమిళనాడు రాష్ట్రంలోని నాలుగు జిల్లాల్లో 31 మంది ప్రాణాలు కోల్పోయినట్లు కేంద్ర ఆర్థిక మంత్రి (Finance Minister) నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) శుక్రవారం తెలిపారు.
Heavy Rains | గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల (Heavy Rains)తో తమిళనాడు (Tamil Nadu) రాష్ట్రం అతలాకుతలమవుతోంది. భారీ వర్షాలకు తిరునల్వేలి (Tirunelveli), తూత్తుకుడి (Thoothukudi) తదితర ప్రాంతాలు పూర్తిగా నీట మునిగాయి.
Heavy Rains | గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల (Heavy Rains)తో తమిళనాడు (Tamil Nadu) రాష్ట్రం అతలాకుతలమవుతోంది. పది రోజుల కిందట మిచౌంగ్ తుఫాన్ ప్రభావంతో తమిళనాడు వ్యాప్తంగా వరదలు సంభవించిన విషయం తెలిసిందే.
Tamraparni River: తిరునెల్వెలిలో వరద ఉదృతి తీవ్రంగా ఉంది. ఆ జిల్లాలోని తామ్రపార్ని నది ఉప్పొంగుతున్నది. టూటికోరిన్ జిల్లాలో కూడా పరిస్థితి భీకరంగానే ఉంది. ఇప్పటి వరకు వర్షాల వల్ల తమిళనాడు దక్షిణ �
Heavy Rains | తమిళనాడులోని దక్షిణ జిల్లాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. గత మూడురోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. తూత్తుకుడి జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఆదివారం 525 మిల్లీమీటర్ల వర్షాపాతం నమోదైందంటే ఎం�
Tamil Nadu | తమిళనాడులోని దక్షిణాది జిల్లాల్లో నిన్నటి నుంచి భారీ వర్షం కురుస్తోంది. ఈ భారీ వర్షాలకు ముగ్గురు ప్రాణాలు కోల్పోగా, పలువురు నిరాశ్రయులయ్యారు.
Tamil Nadu | తమిళనాడులోని దక్షిణ జిల్లాల్లో భారీ వర్షపాతం నమోదైనట్లు భారత వాతావరణ శాఖ వెల్లడించింది. గడిచిన 24 గంటల్లో అత్యధికంగా 95 సెం.మీ. వర్షపాతం నమోదైనట్లు ఐఎండీ అధికారులు పేర్కొన్నారు.
Mullaperiyar dam: ముల్లపెరియార్ డ్యామ్ గేట్లను రేపు తెరవనున్నారు. స్పిల్వే ద్వారా నీటిని డిసెంబర్ 19వ తేదీన రిలీజ్ చేయనున్నారు. ఆ డ్యామ్లో నీటి మట్టం 137.50 ఫీట్ల ఎత్తుకు చేరుకున్నది. ఇక డ్యామ్లోకి దాదాపు 12 వ�
IMD Warning: మధురై, తేని, విరుధానగర్ జిల్లాల్లో భారీ వర్షాలు కురవనున్నాయి. ఇవాళ ఐఎండీ తన వార్నింగ్లో ఈ విషయాన్ని చెప్పింది. ఇప్పటికే ఆ జిల్లాలో గత రెండు రోజుల నుంచి ఎడతెరపిలేని వర్షాలు పడుతున్నా
Heavy Rains | ఇటీవల మిగ్జాం తుఫాను ప్రభావంతో తమిళనాడులో భారీ వర్షాలు కురిశాయి. దీంతో తమిళనాడు రాజధాని చెన్నై నగరం నీట మునిగింది. ఈ వానల నుంచి ఇప్పటికీ జనం కోలుకోక ముందే.. మరోసారి వర్షాలు దంచికొడుతున్నాయి.
Orange alert | వాతావరణ శాఖ ఏపీకి మరోసారి ఆరెంజ్ అలర్ట్ (Orange alert ) జారీ చేసింది. నైరుతి బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని, సముద్రం నుంచి తమిళనాడుతో పాటు పరిసర ప్రాంతాలపైకి తూర్పు గాలులు వీస్తున్నాయని వాతావరణ శ�
మిగ్జాం తుఫాన్ రైతులను నిండా ముంచింది. తుఫాను కారణంగా మూడు రోజుల నుంచి మబ్బులు కమ్ముకోవడంతో పాటు ముసురు, అక్కడక్కడా మోస్తరు నుంచి భారీ వర్షాలు పంటలను తీవ్రంగా నష్టపరిచాయి.