వారంపాటు రాష్ర్టాన్ని అతలాకుతలం చేసిన భారీ వర్షాల దెబ్బ నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న సమయంలో రాష్ట్రంలో మరో మారు వానలు దంచి కొడుతున్నాయి. శుక్రవారం ఉదయం నుంచి ఎడ తెరపి లేకుండా కురుస్తున్న వర్షాలతో �
పరిశీలించిన ఆదిలాబాద్ డీఎంహెచ్వో డాక్టర్ నరేందర్ రాథోడ్ ఎదులాపురం, జూలై 12 : ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా ఫీవర్ సర్వే కొనసాగుతున్నది. మంగళవారం జిల్లా కేంద్రంలోని మోచిగల్లిలో ఫీవర్ సర్వ
Hyderabad | హైదరాబాద్లో ఆదివారం సాయంత్రం భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మరో రెండు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఇప్పటికే మూడ్రోజులుగా చిరుజల్లులతో నగరం తడిసిముద్దవుతున్నద�
హైదరాబాద్ : సికింద్రాబాద్, హైదరాబాద్ జంట నగరాల్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తున్నది. లంగర్ హౌస్, గోల్కొండ, కార్వాన్, ఓయూ క్యాంపస్, లాలాపేట, తార్నాక, హబ్సిగూడ, నాచారం, మల్లాపూర్లో వర్షం కురు
హైదరాబాద్ : జంట నగరాల పరిధిలో సోమవారం రాత్రి వాన దంచికొట్టింది. పలు ప్రాంతాల్లో దాదాపు రెండు గంటల పాటు కుండపోత వర్షం కురిసింది. ఉస్మానియా యూనివర్సిటీ, తార్నాక, బోడుప్పల్, తార్నాక, లాలాపేట, పీర్జాదిగూడ, నా
హైదరాబాద్ : జార్ఖండ్ పరిసర ప్రాంతాల్లో రాగల 24 గంటల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. బంగ్లాదేశ్ పరిసరాల్లో ఉన్న ఉపరితల ఆవర్తనం ఆదివారం జార్ఖండ్ పరిసర ప్రాంతాల్లో
Rains in Hyderabad | హైదరాబాద్ను ముసురు కమ్మేసింది. నగరంలోని చాలా ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. హయత్నగర్, అబ్దుల్లాపూర్మెట్ తదితర ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. నగరంలో మంగళవారం రాత్రి భా
న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీతో పాటు ఎన్సీఆర్ పరిధిలోని పలు ప్రాంతాల్లో సోమవారం సాయంత్రం ఈదురుగాలులతో భారీ వర్షాలు కురిశాయి. పెనుగాలులకు పలు చోట్ల చెట్లు నేలకూలాయి. దీంతో విద్యుత్ సరఫరాతో పాటు ట్రా
భద్రాచలం : భద్రాచలంలో ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో ఆదివారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. పెనుగాలులకు పలు చోట్ల చెట్లు నేలకూలాయి. విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. స్�
Delhi | దేశ రాజధాని ఢిల్లీని (Delhi) ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం ముంచెత్తింది. సోమవారం తెల్లవారుజుము నుంచే ఢిల్లీ, దాని పరిసర ప్రాంతాల్లో భారీగా వర్షం కురుస్తున్నది. దీనికి ఈదురు గాలులు తోడవడంతో రోడ్లపై చెట్లు
బెంగుళూరు: బెంగుళూరులో భారీ వర్షం కురుస్తోంది. దీంతో నగరంలో లోతట్టు ప్రాంతాలు మునిగిపోతున్నాయి. అనేక ప్రాంతాల్లో నీరు నిలిచిపోయింది. కొన్ని ప్రాంతాలకు విద్యుత్తు సరఫరా ఆగిపోయింది. రాబోయే నాలుగ
పాలమూరు పట్టణంలో మంగళవారం సాయంత్రం ఈదురుగాలులతో వర్షం బీభత్సం సృష్టించింది. ఉదయం నుంచి భానుడి భగభగలకు ఉక్కపోతకు గురైన పట్టణ ప్రజలు సాయంత్రం ఒక్కసారిగా ఈదురుగాలులతో వర్షం రావడంతో ఉపశమనం కలిగింది. అదేవి
రాజన్న సిరిసిల్లా జిల్లాలోని మామిడిపల్లి గ్రామంలోని ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రంపై పిడుగు పడింది. ఐదుగురు రైతులు ఈ పిడుగు పాటుకు గురయ్యారు. దీంతో వీరిని ఆస్పత్రిలో చేర్పించారు. వారికి వైద్యం అంద�