జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలోని మేడిగడ్డ (లక్ష్మీ) బరాజ్కు వరద ప్రవాహం భారీగా పెరుగుతున్నది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో ఆదివారం బరాజ్కు 90,580 క్యూసెకుల వరద రాగా, అధికారులు 85 గే�
రైతన్నకు దెబ్బమీద దెబ్బ తగులుతున్నది. ఓ వైపు సర్కారు ప్రోత్సాహం లేక ఆగమైతుంటే, మరోవైపు ప్రకృతి ప్రకోపానికి కోలుకోలేని నష్టం జరుగుతున్నది. ఇటీవల మొంథా తుపాన్ రైతులను నిండా ముంచగా, సైదాపూర్ మండల రైతులను
మూసీ పునరుద్ధరణే సర్కారు లక్ష్యమా.. అందులో భాగమే ఈ వ్యూహమా.. అంటే అవుననే అంటున్నారు మూసీ వరద బాధితులు. భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ ఎప్పటికప్పుడు హెచ్చరిస్తున్నా.. ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకోలేద�
మంచిర్యాల వద్ద గోదావరి నది నిండుగా ప్రవహిస్తున్నది. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు శ్రీరాంసాగర్, కడెం ప్రాజెక్టుల్లోకి భారీగా వరద వచ్చి చేరుతుండగా, ఎల్లంపల్లిలోకి వదులుతున్నారు.
ఉత్తరాది రాష్ర్టాలు, దేశ రాజధాని భారీ వరదల్లో చిక్కుకున్న నేపథ్యంలో విచక్షణారహితంగా జరుగుతున్న చెట్ల నరికివేతపై సుప్రీంకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.
రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మూడు రోజులుగా కురిసిన భారీ వర్షాలకు విద్యుత్తు వ్యవస్థ దెబ్బతిన్నది. సరఫరా నిలిచిపోయి పలు గ్రామాలు అంధకారంలో మగ్గిపోతున్నాయి. ఈ నేపథ్యంలో దెబ్బతిన్న వ్యవస్థను పునరుద్ధరి�
Srisailam Dam | ఎగువ ప్రాంతాల నుంచి శ్రీశైలం జలాశయానికి వరద ఉధృతి కొనసాగుతున్నది. ఈ క్రమంలో అధికారులు రెండోసారి ప్రాజెక్టు గేట్లు ఎత్తి దిగువకు నీటిని వదులుతున్నారు.
శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్లోకి ఆదివారం వరద ఉధృతి పెరిగింది. దీంతో అధికారులు 12 గేట్లు ఎత్తి మిగులు జలాలను గోదావరిలోకి విడుదల చేస్తున్నారు. ఆదివారం ప్రాజెక్ట్లోకి 46,942 క్యూసెక్కుల వరద వచ్చింది.
Floods | రాష్ట్రంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదల కారణంగా సంభవించిన నష్టాన్ని అంచనా వేసేందుకు కేంద్ర ప్రభుత్వ అధికారుల బృందం బుధవారం రాష్ట్రానికి చేరుకుంది. ప్రభావిత ప్రాంతాల్లో సంభవించిన వరద నష్టంపై కేం