Medigadda barrage | జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలోని అంబట్పల్లి గ్రామంలో ఉన్న మేడిగడ్డ (లక్ష్మి) బరాజ్కు(Medigadda barrage) భారీగా వరద(Heavy flood) వస్తున్నది.
కాళేశ్వరం ప్రాజెక్ట్ పరిధిలోని మేడిగడ్డ బరాజ్ను వరద ప్రవాహంలో కొట్టుకుపోయేలాచేసి, దాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యంగా చిత్రించే కుట్రలు తీవ్రతరమయ్యాయి.
Gaddenna Vagu Project | భారీ వర్షాలతో గడ్డెన్నవాగుకు భారీగా వరద నీరు చేరుతోంది. దాదాపు ప్రాజెక్టు నిండడంతో అధికారులు ఆరుగేట్లను ఎత్తిదిగువకు నీటిని విడుదల చేశారు. ప్రాజెక్టు నుంచి దాదాపులక్షకుపైగా క్యూసెక్కులు అవుట
Sriramsagar Project | అల్పపీడనం కారణంగా మహారాష్ట్ర, తెలంగాణ జిల్లాలోని నిజామాబాద్ తదితర ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా నీటిపారుదల ప్రాజెక్టులకు భారీగా వరద నీరు వస్తుంది.
గడ్డెన్నవాగు ప్రాజెక్టు గేటు ఎత్తివేత కడెం ప్రాజెక్టుకు భారీగా వరద 8 గేట్ల ద్వారా నీటి విడుదల పొంగిపొర్లుతున్న వాగులు, వంకలు భైంసా, సెప్టెంబర్ 11 : పట్టణంలో ఆదివారం వర్షం కురిసింది. అంతేకాకుండా మహారాష్ట్�
హైదరాబాద్ : శ్రీరాంసాగర్ ప్రాజెక్టు వరద ఉధృతి పెరిగింది. ఇప్పటికే ప్రాజెక్టు నిండుకుండలా మారడంతో ఎనిమిదిగేట్లను ఎత్తి దిగువకు నీటిని వదులుతున్నారు. ప్రస్తుతం జలాశయానికి 58వేల ఇన్ఫ్లో ఉండగా.. అదేస్థాయ
నల్లగొండ : శ్రీశైలం జలాశయం నుంచి నాగార్జున సాగర్ ప్రాజెక్ట్కు (Nagarjuna sagar) భారీ వరద కొనసాగుతున్నది. దీంతో అధికారులు నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ 26 క్రస్ట్ గేట్లు ఎత్తి దిగువకు నీటిని వదులుతున్నారు. ప్రాజెక్ట్
కరీంనగర్ జిల్లాలో వరద ముప్పు తప్పించేందుకు ముందస్తు చర్యలు చేపడుతున్నామని రాష్ట్ర బీసీ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ ప్రకటించారు. ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశ�
నల్లగొండ : ఎగువ నుంచి వస్తున్న భారీ వరద నీటితో కేతేపల్లిలోని మూసీ ప్రాజెక్టు నిండు కుండలా మారింది. ప్రాజెక్టు 6 గేట్లను ఎత్తి అధికారులు దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. 645 అడుగుల పూర్తి స్థాయి నీటి మట్ట�
మంచిర్యాల : ఎగువ కురుస్తున్న వర్షాలకు ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతున్నది. ఎగువతో పాటు గోదావరి నదీ పరీవాహక ప్రాంతాల్లో వర్షాలు కొనసాగుతుండడంతో వరద వచ్చి చేరుతున్నది. దీంతో అధిక�
జయశంకర్ భూపాలపల్లి : జిల్లాలోని మహదేవ్పూర్ మండలంలో కాళేశ్వరం ప్రాజెక్టులో భా గంగా నిర్మించిన లక్ష్మీ బరాజ్కు వరద భారీ గా వచ్చి చేరుతున్నది. ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరి ఎగువన ఉన�
మహదేవపూర్ : జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలోని లక్ష్మీ(మేడిగడ్డ) బరాజ్లోకి భారీగా వరదనీరు వచ్చి చేరుతోంది. రెండు రోజులుగా కురిసిన వర్షాలతో ఎగువన ఉన్న మహారాష్ట్ర నుంచి బరాజ్లోకి వరద ప్రవ�
అమరావతి : ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలతో పలుగ్రామాలు ముంపునకు గురయ్యాయి. పరిస్థితులను చక్కదిద్ధేందుకు అధికారులు రంగంలోకి దిగారు. చెరువులు, వాగులు పొంగి పొర్లుతున్నాయి. చి�
బీజింగ్: చైనాను మరోసారి వరదలు ముంచెత్తాయి. కుండపోత వర్షాల కారణంగా ఉత్తర చైనాలో వరదలు పోటెత్తడంతో 29 మంది మరణించారు. దాదాపు 1.20 లక్షల మంది నిరాశ్రయులుగా మారినట్టు స్థానిక ప్రభుత్వం వెల్లడించింది. పింగ్షాన
మూసీకి భారీ వరద.. పరివాహక ప్రాంతాల్లో హైఅలర్ట్ | మూసీ నదికి భారీగా వరద ఉధృతి పెరిగింది. మూసారంభాగ్ వంతెనను తాకుతూ వరద ప్రవహిస్తోంది. దీంతో పోలీసులు అప్రమత్తమయ్యారు.