శ్రీరాంసాగర్కు భారీగా వరద.. 16గేట్ల ద్వారా నీటి విడుదల | నిజామాబాద్ జిల్లాల్లోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టు భారీగా వరద ప్రవాహం వస్తున్నది. ఇప్పటికే జలాశయం పూర్తిస్థాయిలో నిండడంతో
రాష్ర్టాన్ని ముంచెత్తిన వాన వరంగల్ జిల్లా నడికుడలో 38.8 సెం.మీ. 131 ప్రాంతాల్లో 10 సెం.మీ. పైగా నమోదు సిరిసిల్ల జలదిగ్బంధం.. 30 ఏండ్లలో రికార్డు వాన అల్లకల్లోలమైన ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రభావిత జిల్లాల్లో స్కూ
హైదరాబాద్, సెప్టెంబర్ 2(నమస్తే తెలంగాణ)/నెట్వర్క్: విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో ఎల్లంపల్లి ప్రాజెక్టుకు భారీగా వరద ప్రవాహం కొనసాగుతున్నది. గురువారం 1.30 లక్షల క్యూసెక్కుల వరద వచ్చి చేరుతున్నది. ఎ�
సాగర్కు భారీగా వరద.. 22 గేట్ల ఎత్తివేత | నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు భారీగా వరద ప్రవాహం కొనసాగుతున్నది. 22 క్రస్ట్ గేట్లను పది అడుగుల మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల
శ్రీశైలం జలాశయానికి భారీగా వరద.. నేడు గేట్ల ఎత్తివేత | ఎగువ నుంచి వరద కొనసాగుతుండడంతో శ్రీశైలం ప్రాజెక్టులోకి భారీగా నీరు చేరుతోంది. ప్రస్తుతం జలాశయంలోకి 4,66,864 క్యూసెక్కుల ఇన్ఫ్లో
శ్రీశైలం ప్రాజెక్టు | కర్నూల్ జిల్లాలోని శ్రీశైలం ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరువైంది. వరద ఉధృతి కొనసాగుతుండటంతో ప్రాజెక్టు క్రస్టుగేట్లను రేపు ఎత్తే అవకాశం ఉందని ప్రాజెక్టు ఎస్ఈ వెంకట �