ఆదిలాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ ఎన్నికల ప్రచారంలో భాగం గా నిర్వహించే సభల్లో శనివారం మంత్రి హరీశ్ రావు పాల్గొననున్నారు. జిల్లాలో రెండు చోట్ల జరిగే బహిరంగ సభల్లో ఆయన పాల్గొంటారు.
ఎన్నికల నోటిఫికేషన్కు నెలరోజుల ముందునుంచే మంచిర్యాల నియోజకవర్గంలో కోట్లాది రూపాయల విలువైన అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు, భూమిపూజ కార్యక్రమాలతో పాటు ఇంటింటీ కార్యక్రమాలతో బీఆర్ఎస�
ఎన్నికల ప్రచారంలో భాగంగా బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ మంగళవారం సిద్దిపేట, సిరిసిల్ల నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించే ప్రజా ఆశీర్వాద సభల్లో పాల్గొననున్నా�
అన్ని పార్టీల కంటే ముందుగానే అభ్యర్థులను ప్రకటించి తమకు ఏ పార్టీ సాటి లేదని నిరూపించిన బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్, అదే ఊపుతో ఎన్నికల సమరాంగణంలోకి అడుగుపెట్టబోతున్నారు.
ప్రజలు సంబరపడితే కాంగ్రెస్, బీజేపీ కన్నీళ్లు పెట్టుకుంటాయని మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు. ప్రజలు సంతోషంగా ఉండడం ఆ రెండు పార్టీలకు నచ్చదని విమర్శించారు.
పేదల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్న రాష్ట్ర సర్కారు, ఆరోగ్యానికీ అధిక ప్రాధాన్యమిస్తున్నది. వైద్యరంగంలో వినూత్న మార్పులకు శ్రీకారం చుడుతూ దవాఖానల్లో కార్పొరేట్ స్థాయి వైద్యంతో భరోసా ఇస్తున్నది.
ఈ నెల 27న తాండూరులో మంత్రి హరీశ్రావు పర్యటన చేపట్టి రూ.50 కోట్ల నిధులతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నట్లు తాండూరు ఎమ్మెల్యే రోహిత్రెడ్డి వెల్లడించారు.
‘అన్నా అంటే.. నేనున్నా’ అంటూ ఆపద సమయాల్లో అండగా ఉండే మంత్రిహరీశ్రావుపై ఓ కుటుంబం తమ అభిమానాన్ని చాటుకున్నది. రానున్న ఎన్నికల్లో తమ మద్దతు హరీశ్రావుకేనని పేర్కొంటూ సిద్దిపేట పట్టణంలోని 20వ వార్డుకు చెం�
దుబ్బాక నియోజకవర్గం అక్బర్పేట-భూంపల్లి గ్రామానికి చెందిన బక్కి వెంకటయ్యకు రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ పదవి దక్కింది. ఆయనను చైర్మన్గా నియమిస్తూ గురువారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.
తెలంగాణ వాటా కింద రావాల్సిన ఐజీఎస్టీ బ కాయిల అంశాన్ని పరిష్కరించాలని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి హరీశ్రావు కోరారు. మంగళవారం న్యూఢిల్లీలోని విజ్జాన్ భవన్లో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారా
ఆలయాలకు పూర్వ వైభవం వచ్చిందని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మం త్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా సిద్దిపేటలోని వేంకటేశ్వరస్వామి దేవాలయంలో బుధవారం ఆధ్యాత్మిక ద�