రామగుండం నగర పాలక సంస్థ పరిధిలో గత మూడు రోజులుగా ట్రాన్స్ కో అధికారులు అప్రకటిత కరెంటు కోతలు విధిస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. ప్రతీ పావు గంటకోసారి కరెంటు పోవడంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు వచ్చి చెట్ల కిం�
పెరుగుతున్న ఉష్ణోగ్రతలు ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా, వడగాలులతో గుండె, ఊపిరితిత్తులు దెబ్బతినే ప్రమాదం ఉన్నదని అంటున్నారు. అధిక వేడి వాతావరణంలో శరీ�
ఎండ తీవ్రత బాగా పెరిగిన నేపథ్యంలో వడదెబ్బ బారిన పడే ప్రమాదం ఉన్నందున ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ బీ సత్య ప్రసాద్ సూచించారు. ఈ మేరకు ఆయన శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. వడదెబ్బకు గురికాకుండా తగ�
జోగుళాంబ గద్వాల జిల్లాలో ఎండలు మండుతున్నాయి. గత రెండు రోజులుగా జిల్లాలో ఉష్ణోగ్రతలు పెరగడంతో ప్రజ లు ఇబ్బందులు పడుతున్నారు. రెండు రోజులుగా విపరీతమైనా ఉక్కపోతతోపాటు వేడి గాలులు వీస్తుండడంతో జనం ఉక్కిరి
TG Weather Update | తెలంగాణలో మరో రెండురోజులు పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ తెలిపింది. ఆగ్నేయ మధ్యప్రదేశ్, పరిసర ప్రాంతాల్లో విదర్భ మీదుగా తెలంగాణ మధ్య ప్రాంతాల వరకు ఉపరితల ఆవర్తనం నుంచి ద్రోణి సగ�
భానుడి భగభగతో జనం విలవిల్లాడుతున్నారు. ఉదయం 10 గంటల నుంచే సూర్యుడు తన ప్రతాపం చూపిస్తున్నాడు. మొన్నటివరకు సాధారణ పరిస్థితి ఉండగా శుక్రవారం పగటి ఉష్ణోగ్రత 40 డిగ్రీలకు చేరింది. మధ్యాహ్నం వేళ ఎండ తీవ్రత మరిం�
IMD Weather Report | భారత్లో విభిన్న వాతావరణ పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఓ వైపు దక్షిణ భారతంలో వడగళ్ల వానలు, ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది. మరో వైపు ఉత్తర భారత్లో వేడి పెరు�
JP Nadda : దేశ రాజధాని ఢిల్లీ సహా ఉత్తరాదిలో వడగాడ్పులకు ప్రజలు తల్లడిల్లుతున్న పరిస్ధితుల్లో వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమైందని కేంద్ర వైద్య శాఖ మంత్రి జేపీ నడ్డా తెలిపారు.
Heat Waves | బిహార్లో ఎండలు దంచికొడుతున్నాయి. గత రికార్డులన్నీ బద్దలు కొడుతూ గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఎండలకు తీవ్రమైన వడగాలులు వీస్తున్నాయి. ఎండలకు జనం విలవిలలాడుతున్నారు. ఉదయం పది దాటిందంటే బయటకు �
Delhi | దేశ రాజధాని ఢిల్లీలో ఎండలు దంచికొడుతున్నాయి. రికార్డు స్థాయిలో తొలిసారిగా నగరంలోని మంగేష్పూర్లో 52.2 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. ఎడారి ప్రాంతమైన రాజస్థాన్ కంటే ఎక్కువగా రాజధాని ప్రాంతంలో ఎం�
TS Weather | తెలంగాణలో ఉష్ణోగ్రతలు భారీగా నమోదవుతున్నాయి. ఉదయం నుంచే భానుడు ప్రతాపం చూపిస్తుండడంతో జనం వణికిపోతున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో పలు జిల్లాలో ఉష్ణోగ్రతలు 46 డిగ్రీలు దాటాయి. బుధవారం అత్యధికంగా నల్గొ�
Heat Waves | దేశవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరుగుతున్నాయి. దాంతో జనం తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. చాలా రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకుపైగానే నమోదవుతున్నాయి. ఒడిశా, పశ్చిమ బెంగాల్లో వేడిగాలుల క�