TS Weather Update | తెలంగాణ రాగల ఐదు రోజుల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. అదే సమయంలో పలు జిల్లాల్లో అక్కడక్కడ వడగాలులు వీచే సూచనలున్నాయని పేర్కొంది
ఈశాన్యం వైపు నుంచి వీస్తున్న గాలుల ప్రభావంతో గ్రేటర్లో ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. నగరంలో బుధవారం ఉదయం నుంచి రాత్రి వరకు గరిష్ఠ ఉష్ణోగ్రతలు 39.4డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రతలు 25.0డిగ్రీలు, గాలిలో తేమ
ఎండాకాలం ప్రారంభం నుంచే భానుడు భగభగమంటున్నాడు. ఉదయం ఏడు గంటలకు మొదలైన ఎండ సాయంత్రం ఆరుగంటలైనా తగ్గడంలేదు. దీంతో ఉపశమనం పొందేందుకు ప్రజలు శీతల పానియాలు తాగుతున్నారు.
Heat waves @ Rajasthan | దేశంలోని చాలా ప్రాంతాల్లో చలి పెరిగిపోతుండగా.. ఉత్తరాది రాష్ట్రాల్లో ఎండ వేడిమి భయపెడుతున్నది. రాజస్థాన్లోని సిరోహీలో రికార్డు స్థాయిలో ఎండ నమోదైంది. గుజరాత్లో కూడా ఎండలు మండుతున్నాయి.
భూమిని తవ్వి బొగ్గు తీస్తున్నాం.. సముద్రాన్ని తోడి పెట్రోల్ పీల్చేస్తున్నాం.. కావాల్సినంత వాడుకొని, మసి చేసి గాలిలో వదిలేస్తున్నాం.. ఓజోన్ పొరను ఛిద్రం చేస్తూ.. మనకు మనమే సూర్యుడి ప్రతాపాన్ని పెంచేస్తున
న్యూఢిల్లీ : ఇటీవల కురిసిన వర్షాలకు దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఎండవేడి నుంచి జనం ఉపశమనం పొందారు. వర్షాలు తగ్గుముఖం పడడంతో మళ్లీ భానుడు ప్రతాపం చూపుతున్నాడు. వేడిగాలుల కారణంగా జనం అల్లాడుతున్నారు. శని
హైదరాబాద్, ఏప్రిల్ 26 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో వేసవి తీవ్రత పెరిగింది. వేసవి తాపానికి ప్రజలు అల్లాడిపోతున్నారు. సాధారణం కన్నా 2 నుంచి 4 డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని హైదరాబాద్ వాతావరణ
Heat waves | రాష్ట్రంలోని పలు జిల్లాల్లో నేడు, రేపు వడగాడ్పులు (Heat waves) వీచే ప్రమాదం ఉన్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. రెండు రోజుల్లో పగటిపూట అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని, ప్రజలు అప్రమత్తంగ
నిప్పుల కొలిమిలా రాజస్థాన్ | ఏడారి రాష్ట్రం రాజస్థాన్లో భానుడి భగభగలకు ప్రజలకు అల్లాడుతున్నారు. పలు జిల్లాల్లో గరిష్ఠంగా 45 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదువుతున్నాయి.
ఇప్పుడు ఎండాకాలం వచ్చేసింది. గతంతో పొలిస్తే ఈసారి వేడే కాదు ఉక్కపోత కూడా ఎక్కువగా ఉంది. దీంతో అందరూ ఏసీలు, కూలర్లు కొనేందుకు రెడీ అవుతున్నారు. అయితే కూలర్ కొనేముందు ఈ విషయాలు గుర్తుంచుకోండని చెబుతున్నా�