‘శ్వాస గోస’ తప్పదా..? అంటే పరిస్థితి ఇలాగే కొనసాగితే అలాంటి ముప్పు తొందరలోనే తలెత్తే అవకాశముందంటున్నారు పర్యావరణవేత్తలు. ప్రస్తుతం గ్రేటర్ రహదారులు దుమ్ము.. ధూళితో దట్టమైన పొగలు అల్లుకున్నట్లు దర్శనమి�
ఉప్పు వాడకంపై అవగాహన ద్వారా గుండె, మూత్రపిండాల వ్యాధులపై పోరాటంలో సత్ఫలితాలు సాధించవచ్చు. అందుకే రెస్టారెంట్ల మెనూలలో సాల్ట్ వార్నింగ్ లేబుల్స్ను జత చేయాలి. దీనివల్ల ప్రజలు అధిక ఉప్పు ఉండే ఆహారాన్న�
మహిళల్లో సాధారణంగా జరిగే ప్రక్రియ.. మెనోపాజ్. అయితే, ఇది కేవలం హార్మోన్లపైనే ప్రభావం చూపించడం లేదట. అనేక ఆరోగ్య సమస్యలనూ మోసుకొస్తున్నదట. తాజా పరిశోధన ప్రకారం.. మెనోపాజ్ దశకు చేరుకున్న వారిలో గుండె వ్యా�
Covid-19 Study | కరోనా మహమ్మారి 2019 సంవత్సరంలో చైనాలో వెలుగులోకి వచ్చింది. తక్కువ సమయంలోనే ప్రపంచవ్యాప్తంగా విస్తరించింది. కొంతకాలంగా సైలెంట్ అయిన వైరస్.. ఇటీవల మళ్లీ విరుచుకుపడుతున్నది.
ప్రస్తుతం మనదేశంలో చాలామంది యూరిక్ ఆమ్లం సమస్యతో బాధపడుతున్నారు. మన శరీరంలో ప్యూరిన్ అనే మూలకం విచ్ఛిన్నం వల్ల యూరిక్ ఆమ్లం తయారవుతుంది. ఇది రక్తం ద్వారా కిడ్నీలకు చేరుతుంది. మూత్రం ద్వారా బయటికి వెళ
గుండె జబ్బుల ముప్పు తగ్గించే బియ్యం, గోధుమల రకాలను అభివృద్ది చేశారు చైనా పరిశోధకులు. జన్యు మార్పులతో చైనీస్ అకాడమీ ఆఫ్ సైన్సెస్(సీఏఎస్)కు చెందిన పరిశోధక బృందం తయారుచేసిన ఈ కొత్త వరి, గోధుమ వంగడాలకు సం
మెనోపాజ్ ఆలస్యమయ్యే మహిళల్లో.. గుండెజబ్బులు వచ్చే ప్రమాదం తగ్గుతుందని తాజా అధ్యయనం ఒకటి తేల్చింది. ఇలాంటివారి రక్తనాళాలు ఆరోగ్యంగా ఉంటాయని, దాంతో వారిలో గుండెజబ్బుల ప్రమాదం తగ్గుతుందని కొలరాడో బౌల్డర
రాత్రి భోజనం ఆలస్యమైతే.. మధుమేహం ముప్పు అధికమవుతుందని ఇటీవలి ఓ అధ్యయనం హెచ్చరించింది. సాయంత్రం 5 గంటలలోపే డిన్నర్ చేయడం ఆరోగ్యానికి మంచిదని.. యూనివర్సిటీ ఆఫ్ ఒబెర్టా దె కాటలున్యా (యూఓసీ), కొలంబియా యానివర�
పురుషులతో పోలిస్తే మహిళల్లో గుండెపోటు వచ్చే అవకాశం ఎక్కువని అనేక అధ్యయనాలు తేల్చాయి. అమెరికన్ హార్ట్ అసోసియేషన్తోపాటు యురోపియన్ సొసైటీ ఆఫ్ కార్డియాలజీ సంస్థ కూడా.. ఈ విషయాన్ని బలపరుస్తున్నాయి. ఆధ�
తీపి అధికంగా తినడం అన్నది శరీరానికి చేదు చేసే విషయం అని చాలా రోజుల నుంచీ మనకు తెలిసిందే. అయితే తరచూ చక్కెరలు తీసుకోవడం వల్ల గుండెజబ్బులు వచ్చే అవకాశాలు అధికం అవుతాయని ఇటీవలి ఓ అధ్యయనం వెల్లడించింది. ముఖ్�
నిజంగా ఈరోజు నా జన్మ ధన్యమైందని... గుండె జబ్బులతో బాధపడే చిన్నారులకు ఆపరేషన్ చేసి పునర్జన్మను ప్రసాదిస్తున్న సత్యసాయి సంజీవని సేవలో నేను కూడా భాగమైనందుకు నా మనస్సు తృప్తితో నిండిపోయిందని మాజీమంత్రి, సి
బీఆర్ఎస్ హయాంలో జీజీహెచ్కు కావాల్సిన యంత్రాలు, వసతులను కల్పించడంతో వైద్యులు ఉచితంగా అరుదైన శస్త్రచికిత్సలు నిర్వహించారు. ఎంతో మందికి మోకాలి చిప్ప మార్పిడితోపాటు అరుదైన శస్త్రచికిత్సలు చేసి శభాష్
భారతీయ నగరాల్లో పెరిగిపోతున్న వాయు కాలుష్యం వల్ల గుండెజబ్బులున్న వారు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం వస్తున్నది. వాయుకాలుష్యం ఇతరులకంటే గుండె జబ్బులున్నవారికి మరింత ప్రాణాంతకమని అమెరికా పరిశోధకు�
గుండె వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని మంచిర్యాల జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ హరీశ్రాజ్ పేర్కొన్నారు. శనివారం నస్పూర్ మున్సిపాలిటీలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రపంచ గుండె సంబంధిత వ్యా�