స్కిల్ డెవలప్మెంట్ కేసులో మధ్యంతర బెయిల్పై ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు గుండె జబ్బుతో బాధపడుతున్నారని ఆయన తరఫు న్యాయవాదులు కోర్టుకు నివేదిక సమర్పించారు.
ఇళ్ల్లలో, కార్యాలయాల్లో రోజుకు 9 -10 గంటలపాటు కూర్చునేవారికి స్థూలకాయం, గుండెజబ్బులు, క్యాన్సర్లు వచ్చే అవకాశాలు ఎక్కువ. రోజుకు 8 గంటలపాటు కూర్చునేవారి కన్నా రోజుకు 12 గంటలపాటు కూర్చునేవారు మరణించే అవకాశం 38% �
ప్రెగ్నెన్సీ సమయంలో విపరీతంగా బరువు పెరిగితే.. తదనంతర కాలంలో ఆ మహిళ మధుమేహం, గుండెజబ్బులతో మరణించే ప్రమాదం ఎక్కువని తాజా అధ్యయనం ఒకటి తేల్చింది. పెన్సిల్వేనియా వర్సిటీ పరిశోధకులు ఈ అధ్యయనం నిర్వహించారు.
Heart Attack | మీరు కుర్చీకి అతుక్కుపోయి పనిచేస్తారా? శారీరక శ్రమ అస్సలు చేయారా? అయితే మీకు హృద్రోగ ముప్పు పొంచి ఉన్నట్టే! దీర్ఘకాలిక వ్యాధులు దరిచేసే సమయం ఆసన్నమైనట్టే! వారానికి కనీసం 3 గంటలైనా ఫిజికల్ యాక్టివి�
నలభై ఏండ్లు దాటిన వారందరూ ఏడాదికోసారి గుండె పరీక్షలు చేయించుకోవాలని శాంతా బయోటిక్స్ చైర్మన్ డాక్టర్ కేఐ వరప్రసాద్రెడ్డి సూచించారు. శుక్రవారం వరల్డ్ హార్ట్డే సందర్భంగా బంజారాహిల్స్ కేర్ అవుట్
ఒకప్పుడు కమ్యూనికబుల్ వ్యాధులు ఎక్కువగా ఉంటే ఇప్పుడు నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ అధికమవుతున్నాయని మంత్రి హరీశ్ రావు (Minister Harish rao) అన్నారు. మారిన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, కనీస వ్యాయామం చేయకపోవడం, చెడు అలవాట�
అనారోగ్యకరమైన చిరుతిండ్లతో పక్షవాతం, గుండెజబ్బుల ముప్పు పెరుగుతున్నదని ఓ తాజా అధ్యయనం తేల్చిచెప్పింది. ఇందులో భాగంగా నిపుణులు.. 854 మంది యువతీయువకుల చిరుతిండ్ల అలవాట్లను అధ్యయనం చేశారు.
Diabetes | డయాబెటిస్ జీవనశైలి రుగ్మత. మహిళల్లో డయాబెటిస్తో ఉత్పన్నమయ్యే జబ్బుల్లో గుండె సమస్యలు, ఎముకల నొప్పి ప్రధానమైనవి. మధుమేహం ఉన్నవాళ్లు ఈ రెండు గండాల విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి.
వరైతే డైట్లో ఉప్పు మానేస్తారో వారికి గుండెపోటు, గుండె సంబంధ వ్యాధుల ముప్పు 20 శాతం మేర తగ్గిపోతుందని యూకే పరిశోధకులు తేల్చారు. గుండె సంబంధ వ్యాధులు కలిగి ఉండి, 40-70 ఏండ్ల వయసున్న 5 లక్షల మందిపై అధ్యయనం నిర్వహ
ఇటీవలి కాలంలో పెద్దలతో పాటు పిల్లల్లో కూడా హృద్రోగ సంబంధిత మరణాలు ఎక్కువయ్యాయి. ముందస్తుగా వ్యాధి లక్షణాలు గుర్తించకపోవడం ప్రతికూలంగా మారుతున్నది. అయితే చిన్న యూరిన్ టెస్ట్తో గుండె జబ్బులను గుర్తిం�
గుండె జబ్బులకు మెరుగైన వైద్యం అందించడంలో ఉత్తర తెలంగాణలోనే పేరొందిన కరీంనగర్లోని అపోలో రీచ్ హాస్పిటల్ మరో అరుదైన శస్త్ర చికిత్సను విజయవంతంగా నిర్వహించింది. ఒకేసారి గుండె, మెదడు శస్త్రచికిత్స చేసి ర
సైక్లింగ్తో ఆరోగ్యంగా జీవించవచ్చని, పర్యావరణాన్ని సైతం కాపాడుకోవచ్చని కలెక్టర్ ఆర్వీ కర్ణన్ తెలిపారు. ప్రపంచ సైకిల్ దినోత్సవం సందర్భంగా ఆదివారం కరీంనగర్ సైకిల్ క్లబ్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఆవ
కేశాలలో ఓ మూలన దాక్కున్న స్ట్రెస్ హార్మోన్లు గుండె జబ్బుల గుట్టు విప్పుతాయని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి. ఇటీవల ఐర్లండ్లో జరిగిన యూరోపియన్ కాంగ్రెస్ ఆన్ ఒబేసిటీ సదస్సులో దీనికి సంబంధించి లోతైన చర