నలభై ఏండ్లు దాటిన వారందరూ ఏడాదికోసారి గుండె పరీక్షలు చేయించుకోవాలని శాంతా బయోటిక్స్ చైర్మన్ డాక్టర్ కేఐ వరప్రసాద్రెడ్డి సూచించారు. శుక్రవారం వరల్డ్ హార్ట్డే సందర్భంగా బంజారాహిల్స్ కేర్ అవుట్
ఒకప్పుడు కమ్యూనికబుల్ వ్యాధులు ఎక్కువగా ఉంటే ఇప్పుడు నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ అధికమవుతున్నాయని మంత్రి హరీశ్ రావు (Minister Harish rao) అన్నారు. మారిన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, కనీస వ్యాయామం చేయకపోవడం, చెడు అలవాట�
అనారోగ్యకరమైన చిరుతిండ్లతో పక్షవాతం, గుండెజబ్బుల ముప్పు పెరుగుతున్నదని ఓ తాజా అధ్యయనం తేల్చిచెప్పింది. ఇందులో భాగంగా నిపుణులు.. 854 మంది యువతీయువకుల చిరుతిండ్ల అలవాట్లను అధ్యయనం చేశారు.
Diabetes | డయాబెటిస్ జీవనశైలి రుగ్మత. మహిళల్లో డయాబెటిస్తో ఉత్పన్నమయ్యే జబ్బుల్లో గుండె సమస్యలు, ఎముకల నొప్పి ప్రధానమైనవి. మధుమేహం ఉన్నవాళ్లు ఈ రెండు గండాల విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి.
వరైతే డైట్లో ఉప్పు మానేస్తారో వారికి గుండెపోటు, గుండె సంబంధ వ్యాధుల ముప్పు 20 శాతం మేర తగ్గిపోతుందని యూకే పరిశోధకులు తేల్చారు. గుండె సంబంధ వ్యాధులు కలిగి ఉండి, 40-70 ఏండ్ల వయసున్న 5 లక్షల మందిపై అధ్యయనం నిర్వహ
ఇటీవలి కాలంలో పెద్దలతో పాటు పిల్లల్లో కూడా హృద్రోగ సంబంధిత మరణాలు ఎక్కువయ్యాయి. ముందస్తుగా వ్యాధి లక్షణాలు గుర్తించకపోవడం ప్రతికూలంగా మారుతున్నది. అయితే చిన్న యూరిన్ టెస్ట్తో గుండె జబ్బులను గుర్తిం�
గుండె జబ్బులకు మెరుగైన వైద్యం అందించడంలో ఉత్తర తెలంగాణలోనే పేరొందిన కరీంనగర్లోని అపోలో రీచ్ హాస్పిటల్ మరో అరుదైన శస్త్ర చికిత్సను విజయవంతంగా నిర్వహించింది. ఒకేసారి గుండె, మెదడు శస్త్రచికిత్స చేసి ర
సైక్లింగ్తో ఆరోగ్యంగా జీవించవచ్చని, పర్యావరణాన్ని సైతం కాపాడుకోవచ్చని కలెక్టర్ ఆర్వీ కర్ణన్ తెలిపారు. ప్రపంచ సైకిల్ దినోత్సవం సందర్భంగా ఆదివారం కరీంనగర్ సైకిల్ క్లబ్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఆవ
కేశాలలో ఓ మూలన దాక్కున్న స్ట్రెస్ హార్మోన్లు గుండె జబ్బుల గుట్టు విప్పుతాయని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి. ఇటీవల ఐర్లండ్లో జరిగిన యూరోపియన్ కాంగ్రెస్ ఆన్ ఒబేసిటీ సదస్సులో దీనికి సంబంధించి లోతైన చర
పగటి పూట అతిగా నిద్రపోతే (Daytime sleep) రోగాలను కోరి తెచ్చుకున్నట్టేనని ఓ అధ్యయనంలో తేలింది. మెట్రో నగరవాసుల జీవనశైలి, నిద్ర వేళలపై పరిశోధకులు చేసిన అధ్యయనాన్ని ఒబేసిటీ జర్నల్ (Obesity journal) తాజాగా ప్రచురించింది.
ఆధునిక జీవనశైలి, ఆహారపు అలవాట్లలో మార్పులు ఊబకాయానికి కారణమైతున్నట్లుగా ఐసీఎంఆర్, ఎన్ఐఎన్ అధ్యయనంలో వెల్లడైంది. దేశంలో అధిక బరువు సమస్య క్రమంగా పెరుగుతుండగా, ఇతర దీర్ఘకాలిక వ్యాధులకు గేట్ వేగా మార�
బెర్రీ పండ్లు మనల్ని పరిపూర్ణ ఆరోగ్యవంతుల్ని చేస్తాయి. రోగ నివారణ కంటే ముందు జాగ్రత్తే మేలని చెబుతారు వైద్య నిపుణులు. ఆ ప్రకారంగా పుల్లపుల్లని, తియ్యతియ్యని బెర్రీ ఫలాలు ఎంత తింటే అంత మేలు!
మానసిక అనారోగ్యంతో గుండెజబ్బులు వచ్చే ముప్పు ఎక్కువగా ఉంటుందని జాన్స్ హాప్కిన్స్ మెడిసిన్ పరిశోధకులు చేసిన అధ్యయనంలో వెల్లడైంది. 18 నుంచి 49 ఏండ్ల మధ్య వయస్సు గల సుమారు 5,93,616 మందిపై చేసిన ఈ అధ్యయనం వివరాల
గర్భధారణ సమయంలో కొవిడ్-19 బారిన పడిన తల్లులకు జన్మించిన పిల్లలు ఊబకాయ సమస్యతో బాధపడుతున్నట్టు యూఎస్ పరిశోధకుల అధ్యయనంలో తేలింది. కొవిడ్ సమయంలో గర్భం దాల్చిన తల్లులకు జన్మించిన 150 మంది శిశువులపై పరిశోధ