ధూమపానం చేసేవారు.. ఆ అలవాటు అంత త్వరగా మానుకోలేరు. కాకుంటే, రోజువారీగా తాగే సిగరెట్ల సంఖ్యను తగ్గించుకుంటారు. ఆరోగ్యంపై శ్రద్ధ చూపుతున్నామని భావిస్తుంటారు. అయితే, ఇలా సిగరెట్లను తగ్గించడం వల్ల ఎలాంటి ప్ర�
ఎనర్జీ డ్రింక్స్ తాత్కాలికంగా శక్తిని, చురుకుదనాన్ని పెంచుతాయి. అదే సమయంలో గుండె ఆరోగ్యానికి హాని కలిగిస్తాయి. ఇదే విషయాన్ని సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ చెబుతున్నది.
రాత్రిపూట ఎక్కువ సమయం కృత్రిమ కాంతి కింద గడిపే వ్యక్తులు గుండె జబ్బుల బారిన పడే ముప్పు ఎక్కువగా ఉందట! దీనికితోడు సామాజికంగా, పర్యావరణపరంగా అధిక ఒత్తిడితో కూడిన వాతావరణంలో ఉన్నట్టయితే గుండెజబ్బు ముప్పు�
Triglycerides: దేశంలో 5 నుంచి 9 ఏళ్ల మధ్య వయసున్న మూడోవంతు పిల్లల్లో ట్రైగ్లిజరైడ్స్ అధికంగా ఉన్నట్లు గుర్తించారు. జమ్మూకశ్మీర్, వెస్ట్ బెంగాల్తో పాటు ఈశాన్య రాష్ట్రాల పిల్లల్లో ఇది మరీ ఎక్కువగా ఉన్న
కేవలం మామోగ్రామ్, వయసు రికార్డుల ఆధారంగా మహిళల్లో గుండె జబ్బుల ప్రమాదాన్ని అంచనావేయగల ఓ ఏఐ పరికరాన్ని పరిశోధకులు అభివృద్ధి చేశారు. ఆస్ట్రేలియాలో 49 వేల మందికి పైగా మహిళలమామోగ్రామ్, మరణ రికార్డులను ఉపయ�
రత దేశంలో ప్రతి ముగ్గురిలో ఒకరు హృదయ సంబంధ వ్యాధుల కారణంగా మరణిస్తున్నారని, మొత్తం 30 మరణాల్లో 30 శాతం దీని కారణంగానే సంభవిస్తున్నాయని తాజా అధ్యయనం వెల్లడించింది.
అందరూ నిద్రలో ఉన్నప్పుడు ఎవరైనా తిండికి ఉపక్రమిస్తే.. అర్ధరాత్రి దయ్యాలు తింటాయని పెద్దవాళ్లు హెచ్చరిస్తుంటారు. నడిజాములో తినకుండా ఉండేందుకే మన పెద్దలు ఇలాంటి మాటలు చెప్పడం మొదలు పెట్టారనీ, ఇది ఆచరణలో �
గుండె సంబంధిత తీవ్ర పరిస్థితులను క్షణాల్లో గుర్తించగలిగే కృత్రిమ మేధ (ఏఐ) స్టెతస్కోప్ను అభివృద్ధి చేశామని బ్రిటన్ వైద్యులు తెలిపారు. సాధారణంగా ఉపయోగించే చెస్ట్ పీస్కు బదులుగా ఈ ఆధునిక స్టెతస్కోప్
సృష్టిలోకెల్లా అద్భుతం... జీవితమే! అసలు మనిషే లేకపోతే ఇన్నేసి గ్రహాలు, తారలు ఉండి మాత్రం ఉపయోగం ఏముంటుంది? సూర్యాస్తమయం ఎంత అందంగా ఉన్నా, దాన్ని ఆస్వాదించేవాడు ఉండాలి కదా! పోనీ ఆ జీవితం ఏమన్నా విశ్వం అంతా ప�
కరీంనగర్ మెడికవర్ ఆస్పత్రి ఆధ్వర్యంలో సోమవారం గోదావరిఖని రమేష్ నగర్ ఆదర్శ ఆటో యూనియన్ అడ్డా ఆటో డ్రైవర్లకు ఉచితంగా గుండె వ్యాధి నిర్ధారణ వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా సుమారు 120 మంది ఆటో డ్రైవర్ల
మహిళల గుండె.. ఓ నిశ్శబ్ద సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నది. హృదయ సంబంధ వ్యాధుల కారణంగా.. ఆడవాళ్లలో మరణాల రేటు ఆందోళనకరంగా పెరిగిపోతున్నది. భారత మహిళల్లో 16.9 శాతం మరణాలకు గుండె అనారోగ్యమే కారణమని ‘గ్లోబల్ బర్డె
పెద్దపల్లి జిల్లా ముత్తారం మండల కేంద్రానికి చెందిన రౌతు రష్మిక (7) చికిత్స పొందుతూ మృతిచెందింది. కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం గ్రామానికి చెందిన రౌతు రాజు, మౌనికకు కూతురు రష్మిక, కొడుకు రిత్విక్ ఉన్నారు. రష�
నోరు ఆరోగ్యంగా ఉంటే అనేక ఆరోగ్య సంబంధిత సమస్యలు తగ్గుతాయని ఢిల్లీలోని అఖిల భారత వైద్య, విజ్ఞాన శాస్ర్తాల సంస్థ పరిశోధకులు తెలిపారు. ప్రాథమిక స్థాయిలో మాత్రమే కాకుండా మొత్తం ఆరోగ్య నిర్వహణలో నోటి సంరక్ష�
అరుదుగా వచ్చే గుండె జబ్బులు ప్రస్తుత కలుషిత వాతావరణం వల్ల వయసుతో నిమిత్తం లేకుండా చిన్నా, పెద్దా, ఆడా, మగ అనే తేడా లేకుండా అందరికీ గుండె జబ్బులు రావడం సాధారణంగా మారిందని, ఇలాంటి పరిస్థితుల్లో మానసిక ఒత్తి