Heart attack | ఎక్యూట్ మయోకార్డియల్ ఇన్ఫార్క్షన్ (ఏఎమ్ఐ)… ఒక్కమాటలో గుండెపోటు! రక్తం గడ్డకట్టడం వల్ల గుండెకు రక్తప్రసరణ తగ్గిపోయి, మనిషిని మరణం అంచుల వరకూ చేర్చే సమస్య. ఈ సమస్య ఫలానావారికే రావాలని లేదు. కా�
న్యాల్కల్, మే 9 : బతుకు దేరువుకోసం పుస్తకాలను అమ్ముకునేందుకు వచ్చి అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో వ్యాపారి మృతి చెందినట్టు హద్నూర్ ఏఎస్ఐ ఈశ్వర్ తెలిపారు. ఏఎస్ఐ కథనం ప్రకారం..హైదరాబాద్లోని కుషాయిగ
మంచిర్యాల : ఇద్దరు అన్నదమ్ములు.. ఒకరంటే ఒకరికి ప్రాణం. ఏ ఒక్కరూ ఆపదలో ఉన్న ఒకరికొకరు సహాయం చేసుకుంటారు. ఇద్దరి కష్టాలు ఒకటేనని భావించి ముందుకు వెళ్తుంటారు. అలాంటి అన్నదమ్ములు ఒకేసారి అన�
మానవజాతి చరిత్రను క్రీస్తు పూర్వం, క్రీస్తు శకం అని విభజించినట్టే.. గుండె వ్యాధులను కూడా కరోనాకు పూర్వం, కరోనా తర్వాత.. అనే కోణంలో బేరీజు వేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది.
సిద్దిపేట,ఏప్రిల్ 24 : జిల్లా వైద్యాధికారి, గజ్వేల్ ప్రభుత్వ దవాఖాన సూపరింటెండెంట్ ప్రముఖ ఆర్థోపెడిక్ డాక్టర్ తడకమడ్ల మహేష్ గుండె పోటుతో మృతి చెందారు. ఆయన ఆకాల మరణం పట్ల వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ�
కొవిడ్-19 వ్యాక్సిన్ తయారు చేసేందుకు వినియోగించిన ఎంఆర్ఎన్ఏ సాంకేతికత సాయంతో గుండెపోటు రాకుండా నిరోధించనున్నారు. గుండెపోటు వస్తే వారి గుండె కండరాలు తిరిగి పూర్వస్థితికి రావు. గుండెలో నశించిన కణాల స�
కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టినా ఆ ప్రభావం మాత్రం ఇంకా పోలేదు. గుండెపోటు, బ్లాక్ఫంగస్, కీళ్లనొప్పులు.. ఇలా శరీరంలోని అన్ని భాగాలనూ కొవిడ్ దొంగదెబ్బ తీసింది. ఇప్పటికీ, చాలా మందిని మధుమేహం వెంటాడుతున్నద�
కీవ్: రష్యా అధ్యక్షుడు పుతిన్తో మాట్లాడిన తర్వాత ఆ దేశ రక్షణ మంత్రి సెర్గీ షోయిగుకు గుండెపోటు వచ్చిందని ఉక్రెయిన్ మంత్రి అంటోన్ గెరాష్చెంకో ఆరోపించారు. ఉక్రెయిన్పై చేపట్టిన ప్రత్యేక సైనిక చర్యలో వ�
తాడ్వాయి(ములుగు జిల్లా), మార్చి18 : వనదేవతల దర్శనానికి వచ్చిన దశరధ్(60) అనే భక్తుడు గుండెపోటుతో మృతిచెందిన సంఘటన శుక్రవారం ములుగు జిల్లా మేడారంలో చోటుసుకుంది. వివరాల్లోకి వెళ్తే..హైదరాబాద్లోని ఓల్డ్ సిటీ
మంథని : ఆర్టీసీ బస్లో ప్రయాణిస్తున్న సమయంలో ఓ ప్రయాణికుడు హఠాన్మరణం చెందాడు. ఈ సంఘటన సోమవారం మంథనిలో చోటు చేసుకున్నది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ముత్తారం మండలం సీతంపల్లి గ్రామానికి చెందిన మామి�