చాలామంది తమ సంపాదనను పూర్తిగా ఖర్చులకే వెచ్చిస్తుంటారు. పొదుపు, పెట్టుబడి, అత్యవసర నిధి.. ఇలా దేనికీ వీరి జీవితంలో చోటుండదు. నిజానికి వీరు బాగానే సంపాదిస్తుంటారు.
కొత్త సంవత్సరం వచ్చింది. పొదుపు, మదుపునకు ఇదే సమయం. మరి నిపుణులు ఏం చెప్తున్నారో తెలుసా?చిన్నచిన్నగానైనా..
మనలో చాలామంది ఈ కాస్త నగదు కూడబెడితే ఒనగూరేదేంటి? అన్న చులకన భావనలో ఉంటారు.
ఆరోగ్య, జీవిత బీమా పాలసీలపై ఇప్పటివరకూ ఉన్న 18 శాతం వస్తు, సేవల పన్ను (జీఎస్టీ)ను మినహాయిస్తూ జీఎస్టీ పాలక మండలి కీలక నిర్ణయం తీసుకోగా ఇది చారిత్రాత్మకమని కేంద్రంలోని మోదీ సర్కారు ప్రచారం చేసుకొంటున్నది.
ఆరోగ్య బీమాను కొనేటప్పుడు మన శ్రేయస్సు, ఆర్థిక స్థితిగతులు, అవసరాలను తప్పక దృష్టిలో పెట్టుకోవాలి. వీటన్నిటికీ భద్రత లభించేలా ఓ చక్కని నిర్ణయం తీసుకోవాలి. అప్పుడే బీమా ధీమా దొరుకుతుంది. అయితే చాలామంది అవ�
దేశంలో కంటి శుక్లం సమస్యకు శస్త్రచికిత్స చేయించుకుంటున్న 10 శాతం మంది వృద్ధులకు కూడా బీమా వర్తించడంలేదని ‘ది లాన్సెట్ రీజినల్ హెల్త్-సౌత్ ఈస్ట్ ఏషియా’ జర్నల్ స్పష్టంచేసింది. బీమాలేని వారిపై ఆర్థి�
కస్టమర్లను ఆకట్టుకొనేందుకు ఆయా బ్యాంకులు ఎప్పటికప్పుడు ప్రత్యేక పథకాలతో వస్తున్నాయి. అయితే నిధుల సమీకరణే లక్ష్యంగా ఇటీవలికాలంలో తెస్తున్న ఈ స్పెషల్ స్కీములపై అధిక వడ్డీరేట్లను ఆఫర్ చేస్తుండటం విశే
గతేడాది ఆరోగ్య బీమా సేవలు ఆరంభించిన గెలాక్సీ హెల్త్ ఇన్సూరెన్స్..దక్షిణాదిలో వ్యాపార విస్తరణలో భాగంగా హైదరాబాద్లో తన ప్రాంతీయ కార్యాలయాన్ని తెరిచింది. తెలంగాణతోపాటు ఆంధ్రప్రదేశ్లలో ఉన్న వ్యాపార �
ఆరోగ్య బీమా ఉంటే.. అత్యవసర సమయాల్లో దవాఖాన ఖర్చులు, వైద్య చికిత్స వ్యయాల నుంచి గొప్ప రక్షణను పొందవచ్చు. అయితే ఈ బీమా ఖరీదెక్కడంతో చాలామందికి ప్రీమియంలు భారంగా మారుతున్నాయి. దీంతో సమగ్ర ఆరోగ్య బీమా అందరికీ
నేడు వైద్య ఖర్చులు ఏ స్థాయిలో పెరిగిపోయాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ నేపథ్యంలో ప్రతీ ఒక్కరికీ ఆరోగ్య బీమా తప్పనిసరి అంటే ఎంతమాత్రం అతిశయోక్తి కాదు. హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడం.. మీ కుటుంబ భవిష్య
ఆరోగ్య సంరక్షణ, ఔషధ రంగాలు ఈసారి బడ్జెట్పై భారీ అంచనాల్నే పెట్టుకున్నాయి. సగటు మనిషి సైతం ఖరీదెక్కిన వైద్య చికిత్సల నుంచి ఉపశమనాన్ని ఆశిస్తున్నాడు. ఈ క్రమంలోనే రాబోయే బడ్జెట్లో ఔషధాలపై పన్నులను తగ్గి�
బడ్జెట్కు వేళైంది. వచ్చే ఆర్థిక సంవత్సరానికి (2025-26)గాను కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న పార్లమెంట్లో కొత్త పద్దును ప్రవేశపెట్టనున్నారు.