కేంద్ర ఆర్థిక శాఖ మాజీ కార్యదర్శి రాజీవ్ కుమార్..హెచ్డీఎఫ్సీ బ్యాంక్ చైర్మన్గా నియమితులయ్యారు. ఈ నియామకానికి బ్యాంక్ బోర్డు గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. జూన్ 30, 2026 నుంచి అమల్లోకి వచ్చేలా బ్యాంక్ ఇం
భారతీయ ప్రైవేట్ రంగ బ్యాంకింగ్ దిగ్గజం హెచ్డీఎఫ్సీ బ్యాంక్కు మధ్యంతర చైర్మన్గా ఈ ఏడాది సెప్టెంబర్దాకా కెకీ మిస్త్రీ కొనసాగుతారు. ఆయన పదవీకాలాన్ని 3 నెలలపాటు పొడిగింపునకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్
పరపతి సమీక్షలో రిజర్వు బ్యాంక్ వడ్డీరేట్లను యథాతథంగా ఉంచినప్పటికీ పలు బ్యాంకులు వడ్డీరేట్లను పెంచుతున్నాయి. ఇప్పటికే మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేట్లు(ఎంసీఎల్ఆర్)ని సవరించి
HDFC BANK : సాధారణంగా ఒకటో తేదీ నుంచి కీలక మార్పుల్ని అమలు చేస్తుంటారు. ఈ నేపథ్యంలో వచ్చే నెలలో రాబోతున్న మార్పులపై అవగాహన కలిగి ఉండటం అవసరం. మరి జూన్ 1 నుంచి దేశంలో రాబోతున్న కీలక మార్పులివే.
ప్రైవేట్ బ్యాంకింగ్ దిగ్గజం హెచ్డీఎఫ్సీ బ్యాంక్ రుణ గ్రహీతలకు శుభవార్తను అందించింది. ఎంపిక చేసిన రుణాలపై ఎంసీఎల్ఆర్ (మార్జినల్ కాస్ట్ ఆఫ్ లెండింగ్ రేట్)ను స్వల్పంగా తగ్గించింది.
హెచ్డీఎఫ్సీ బ్యాంక్ నాన్-ఎగ్జిక్యూటివ్ చైర్మన్ పదవికి అటాను చక్రవర్తి అనూహ్యంగా రాజీనామా చేసిన నేపథ్యంలో ఆ బ్యాంక్ వ్యవహారాలపై దర్యాప్తు చేపట్టాలని అఖిల భారత బ్యాంక్ ఉద్యోగుల సంఘం (ఏఐబీఈఏ) కేం
దేశీయ బ్యాంకింగ్ రంగంలో ప్రైవేట్ రంగ బ్యాంకులూ కీలకం. అయితే ఇటీవలికాలంలో ఆయా బ్యాంకుల్లో చోటుచేసుకుంటున్న పరిణామాలు.. డిపాజిటర్లు, మదుపర్లలో నమ్మకాన్ని సడలిస్తున్నాయి. మొండి బకాయిలను మించి బోర్డ్ ర�
Stock Market : భారతీయ స్టాక్ మార్కెట్ శుక్రవారం లాభాలతో ముగిసింది. మధ్యాహ్నం 3.30 గంటలకు ట్రేడింగ్ ముగిసే సమయానికి బీఎస్ఈ సెన్సెక్స్ 325.72 పాయింట్ల లాభంతో 74,532.96 వద్ద ముగిసింది.
దేశీయ బ్యాంకింగ్ దిగ్గజాల్లో ఒకటైన హెచ్డీఎఫ్సీ బ్యాంక్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. బ్యాంక్ చైర్మన్ పదవికి అటాను చక్రవర్తి రాజీనామా చేశారు.
Stock Market : భారతీయ స్టాక్ మార్కెట్లు గురువారం భారీగా పతనమయ్యాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి దాదాపు రూ.14 లక్షల కోట్ల సంపద ఆవిరైంది. ఒక దశలో సెన్సెక్స్ 2700 పాయింట్ల మేర కనిష్టాన్ని తాకింది.
ప్రైవేట్ బ్యాంకింగ్ దిగ్గజం హెచ్డీఎఫ్సీ బ్యాంక్..రుణ గ్రహీతలకు శుభవార్తను అందించింది. మార్జినల్ కాస్ట్ ఆఫ్ లెండింగ్ రేటు(ఎంసీఎల్ఆర్)ను 10 బేసిస్ పాయింట్లు తగ్గిస్తున్నట్టు ప్రకటించింది.
రిజర్వుబ్యాంక్ వడ్డీరేట్లను తగ్గిస్తూ తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా పలు బ్యాంకులు ఇప్పటికే వడ్డీరేట్లను తగ్గించగా..ఈ జాబితాలోకి మరిన్ని బ్యాంకులు చేరాయి.
దేశీయ బ్యాంకింగ్ దిగ్గజాల్లో ఒకటైన హెచ్డీఎఫ్సీ బ్యాంక్కు రిజర్వు బ్యాంక్ గట్టి షాకిచ్చింది. బ్యాంకింగ్ మార్గదర్శకాలను హెచ్డీఎఫ్సీ బ్యాంక్ పట్టించుకోకపోవడంతో ఆర్బీఐ రూ.91 లక్షల జరిమానా విధిం�