Rahul Gandhi: వారణాసి నియోజకవర్గం నుంచి ప్రధాని మోదీ తృటిలో ఓటమి నుంచి తప్పించుకున్నట్లు రాహుల్ గాంధీ చెప్పారు. వారణాసిలో ఆయన ఓడిపోయేవారన్నారు. అయోధ్యలో బీజేపీ ఓడిపోయిందని, ద్వేషం.. హింసకు చోటు ల�
దీపావళి వేడుకల సందర్భంగా గుజరాత్లోని వడోదరలో మతఘర్షణలు చెలరేగాయి. సోమవారం రాత్రి వడోదరలోని పానిగేట్ ప్రాంతంలో ఈ ఘర్షణలు జరిగాయి. హింసకు కచ్చితమైన కారణం తెలియదని వడోదర డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ �
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టినది అర్థం పర్థం లేని యాత్ర అని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. బుధవారం తన క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్
బీజేపీ ప్రజల్లో చీలికను తీసుకువచ్చి కర్నాటకలో విద్వేషం వెదజల్లుతోందని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఆరోపించారు. కాషాయ దళానికి భిన్నంగా కాంగ్రెస్ పార్టీ ప్రజల్లో సామరస్యాన్ని పెంపొందించ�
రాష్ట్ర ఆవిర్భావం అనంతరం తెలంగాణకు ప్రధాని హోదాలో నరేంద్రమోదీ తొమ్మిదవ సారి రాబోతున్నారు. గత ఎనిమిది పర్యటనల్లో తెలంగాణకు ఆయన ఇచ్చింది, తెచ్చింది శూన్యం. నిధులు, కొత్త ప్రాజెక్టులు ఇవ్వకపోవడమే కాదు, కనీ
మతోన్మాద విధానాలకు వ్యతిరేకంగా విద్యార్థుల ఉద్యమించాలి ఎస్ఎఫ్ఐ జాతీయ అధ్యక్షుడు వి.పి.సాను పిలుపు నిచ్చారు. ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ప్లినరీ సమావేశం సోమవారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించారు
బీజేపీ జాతీయ కార్యదర్శులు నూపుర్ శర్మ, నవీన్ జిందాల్ మహమ్మద్ ప్రవక్తపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలతో చెలరేగిన వివాదం ఆ పార్టీని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నది. అరబ్ దేశాలు, ముఖ్యంగా గల్ఫ్ దేశాలు తీవ్�
కేంద్ర హోం మంత్రి అమిత్షా తుక్కుగూడ బహిరంగ సభలో బాధ్యతారాహిత్యంగా మాట్లాడారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆగ్రహం వ్యక్తంచేశారు. తెలంగాణలో అధికారం ఇస్తే.. మైనారిటీల రిజర్వేషన్లు రద్ద�
కేంద్రంలోని బీజేపీ సర్కారు మత విద్వేషాలను రెచ్చగొడుతూ ప్రజల మధ్య చిచ్చుపెడుతున్నదని పౌర హక్కుల సంఘం కార్యవర్గ సభ్యుడు ప్రొఫెసర్ హరగోపాల్ మండిపడ్డారు. పౌర హక్కుల సంఘం హైదరాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్య�
ఎన్నికల్లో గెలవడానికి బీజేపీ మత ఘర్షణలను ఆయుధంగా వాడుకొంటున్నదని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ మండిపడ్డారు. అందులో భాగంగానే మహారాష్ట్ర సహా దేశంలోని ఇతర ప్రాంతాల్లో మత కలహాలను ప్రేరేపిస్తున్నదని ఆరోపించార�
‘రాష్ట్రంలో మతాలు, కులాల మధ్య చిచ్చు పెట్టేందుకు కొన్నిశక్తులు పన్నాగం పన్నుతున్నాయి. ఆ ప్రయత్నాలు మానండి. 8 ఏండ్లుగా రాష్ట్రంలో ఒక్క ఘటన కూడా చోటుచేసుకోలేదు. సీఎం కేసీఆర్ సారథ్యంలో శాంతిభద్రతలు పటిష్ట
దేశంలో మతహింసను ప్రేరేపించేలా, సమాజంలో చిచ్చురేపేలా పలువురు చేస్తున్న ప్రసంగాలు, జరుగుతున్న ఘటనల పట్ల ప్రధాని మోదీ మౌనంగా ఉండటాన్ని ప్రతిపక్షాలు తీవ్రంగా తప్పుబట్టాయి. విద్వేషాన్ని వ్యాప్తి చేసే వారి�