ముస్లింలే లక్ష్యంగా బీజేపీ నేతలు, రైట్వింగ్ కార్యకర్తలు చేస్తున్న వివాదాస్పద వ్యాఖ్యలు దేశంలో మతసామరస్యానికి గొడ్డలిపెట్టుగా మారుతున్నాయి. శ్రీరామనవమి రోజు ఆరు రాష్ర్టాల్లో చెలరేగిన మత ఉద్రిక్తతల�
న్యూఢిల్లీ: లోక్సభ జీరో అవర్లో ఇవాళ సోనియా గాంధీ మాట్లాడారు. ఫేస్బుక్తో పాటు ఇతర సోషల్ మీడియా వ్యవస్థలు చేస్తున్న రాజకీయాలపై ఆమె అసహనం వ్యక్తం చేశారు. ఫేస్బుక్ విద్వేషాన్ని పెంచుతున్న
ఛత్రపతి శివాజీ గురించి పూర్తిగా తెలుసుకోకుండా బీజేపీ అజ్ఞానంతో ముస్లిం వ్యతిరేక హిందూ పక్షపాత చక్రవర్తిగా చిత్రీకరిస్తున్నదని టీఎస్ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ విమర్శించారు. ఉన్న నలుగురై�
ఉత్తర హైదరాబాద్కు ఐటీ అభివృద్ధిని ఓర్వలేక కుల, మత పంచాయితీలు మతోన్మాదుల దుశ్చర్యలను తిప్పి కొట్టాలి పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ పిలుపు కండ్లకోయలో ఐటీ గేట్వే పార్కుకు శంకుస్థాపన వేల మందికి ఉపాధి లభి�
తెలంగాణ పుట్టుకే సరిగా లేదనడం ప్రధానమంత్రి నరేంద్రమోదీ అవివేకానికి నిదర్శనమని ప్రొఫెసర్ ఇనుకొండ తిరుమలి అన్నారు. పార్లమెంట్ సాక్షిగా అసందర్భంగా, అనుచిత వ్యాఖ్యలుచేసి తేనెతుట్టెను కదిలించారని
మనిషి ఏం చెప్తాడన్నది కాదు, మనసులో ఏముందన్నది ముఖ్యం. ఈ దేశ పార్లమెంటు ఎందరివో అసలు రంగులు బయటపెట్టిన సత్యపీఠం. ఈసారి ప్రధాని మోదీ వంతు! నోటితో నవ్వి నొసటితో వెక్కిరించినట్టు మోదీ, మరోసారి తెలంగాణపై విషం �