న్యూజిలాండ్ పర్యటనలో ఇంగ్లండ్కు అదరే ఆరంభం లభించింది. మొదటి టెస్టులో 267 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది. కివీస్ గడ్డపై 15 ఏళ్ల తర్వాత తొలి టెస్టు విజయం నమోదు చేసింది. స్టువార్డ్ బ్రాడ్, �
Harry Brook ఐపీఎల్ 2023 కోసం ఇవాళ ఆటగాళ్ల వేలం జరిగింది. ఇంగ్లండ్ ప్లేయర్ హ్యారీ బ్రూక్.. రూ.13.25 కోట్లకు అమ్ముడుపోయాడు. హైదరాబాద్ సన్రైజర్స్ జట్టు అతన్ని సొంతం చేసుకున్నది. మూడు ఫ్రాంచైజీలు
పరిమిత ఓవర్ల క్రికెట్లో బాదుడే పరమావధిగా పెట్టుకున్న ఇంగ్లండ్.. టెస్టుల్లోనూ అదే ఫామ్ కొనసాగిస్తున్నది. పాకిస్థాన్తో గురువారం ప్రారంభమైన తొలి టెస్టులో ఇంగ్లండ్ రికార్డులు తిరగరాసింది