Harithaharam | హరితహారంలో భాగంగా సరిగ్గా 8 సంవత్సరాల క్రితం (6-7-2015) వ తేదీన మొదటి విడత హరిత హారంలో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ నిజామా బాద్ జిల్లా వేల్పూర్ మండల కేంద్రంలోని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఇంటి ఆవరణలో నాట�
తెలంగాణ రాష్ట్రంలో అడవుల శాతాన్ని పెంచాలని సీఎం కేసీఆర్ హరితహారం పథకాన్ని ఎంతో ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించారు. మండల కేంద్రంలోని పోలీస్స్టేషన్ ఆవరణలో పలు రకాల మొక్కలను నాటి వాటిని పోలీసులు వాటిని స�
KTR | తెలంగాణ రాష్ట్రావతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఇవాళ హరితహారం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. దశాబ్దాల పాటు ధ్వంసమైన పర్యావరణానికి వరం.. మహోద్యమంల�
నేడు ప్రపంచాన్ని వేధిస్తున్న అత్యంత ప్రధాన సమస్య అడవులు అంతరించడం. అడవులను కాపాడుకోకపోతే మానవాళి మనుగడకే ముప్పు అని శాస్త్రవేత్తలు ఎంత హెచ్చరించినా ప్రభుత్వాలు పెద్దగా పట్టించుకోవడం లేదు.
హరితహారంలో భాగంగా గ్రామాల్లో ప్రకృతి వనాలను ఏర్పాటు చేశా రు, కొన్ని చేస్తున్నారు. ప్రతి గ్రామంలోనూ కనీసం ఒక ఎకరం విస్తీర్ణానికి తగ్గకుండా ప్రకృతి వనాలను తీర్చిదిద్దారు.
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న హరితహారం కార్యక్రమానికి అధికారులు సన్నద్ధమవుతున్నారు. పల్లెలు, పట్టణాల్లో పచ్చదనం పెంచి పర్యావరణాన్ని కాపాడేందుకు 2015లో ప్రారంభమైన ఈ పథకం దిగ్విజయంగా అమలవుతున్న�
ఆకుపచ్చని తెలంగాణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్యక్రమం హరితహారం. ప్రభుత్వం తలపెట్టిన ఈ కార్యక్రమంలో ప్రజలు భాగస్వాములు కావడంతో సత్ఫలితాలను సాధిస్తున్నాం.
ఆ కార్యాలయం పచ్చదనంతో ఆహ్లాదభరితాన్నిస్తున్నది. ఏపుగా పెరిగిన చెట్లతో నిండుగా హరితవనంలా కనిపిస్తున్నది. ప్రవేశ ద్వారం వద్ద ఏర్పాటు చేసిన గార్డెన్ ఆకట్టుకుంటున్నది.
Telangana Welfare Schemes | రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలపై బంగ్లాదేశ్ మేయర్ల ప్రతినిధి బృందం ప్రశంసల వర్షం కురిపించింది. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహా�
తెలంగాణకు హరితహారం అమలు, రాష్ట్రవ్యాప్తంగా పరుచుకున్న పచ్చదనం దేశానికి ఆదర్శంగా ఉన్నదని ‘గ్రీన్ తమిళనాడు మిషన్' డైరెక్టర్, సీనియర్ ఐఎఫ్ఎస్ అధికారి దీపక్ శ్రీవాత్సవ కొనియాడారు.
హైదరాబాద్ : స్వతంత్ర భారత వజ్రోత్సవాల ద్వి సప్తాహ వేడుల్లో భాగంగా ఈ నెల 21న చేపట్టిన ప్రత్యేక హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పిలుపునిచ్చారు. సీఎం కేసీ�