హైదరాబాద్ : స్వతంత్ర వజ్రోత్సవాల సందర్భంగా ఈ నెల 21 న రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేకంగా తెలంగాణకు హరితహారం నిర్వహించనున్నట్లు రాష్ట్ర అటవీశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి తెలిపారు. కార్యక్రమానికి సంబంధ
ప్రకృతి పరిరక్షణ కోసం తెలంగాణ చేస్తున్న కృషి అంతర్జాతీయ మన్ననలు పొందు తున్నది. పర్యావరణ సంరక్షణ, పచ్చదనం పెంపుదలలో చైనా, బ్రెజిల్ తర్వాత తెలంగాణ రాష్ట్రం ఉండటం విశేషం. ఈ విధంగా తెలంగాణ ఘనకీర్తిని ప్రపం�
హైదరాబాద్ : రాష్ట్రంలో 8వ విడత హరితహారం కింద 19.54 కోట్ల మొక్కలు నాటాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ నేపథ్యంలో అటవీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఏ శాంతికుమారి వివిధ శాఖల అధిక
రంగారెడ్డి : ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన హరితహారం స్ఫూర్తితో రాజ్యసభ సభ్యుడు సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ విజయవంతంగా నాలుగు విడుతలను పూర్తి చేసుకుని ఇవాళ ఐదో వసంతంల�
హైదరాబాద్ : రాష్ట్రవ్యాప్తంగా సాగునీటిశాఖ ఆధ్వర్యంలో 6వేల ఎకరాల్లో హరితహారం కార్యక్రమం కింద కోటి మొక్కలు నాటేందుకు అధికారులు సిద్ధం కావాలని సాగునీటి పారుదలశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్కుమార్�
హైదరాబాద్ : ఈ విశ్వం మీద నివసిస్తున్న సకల జీవరాశులకు చెట్లే ప్రణవాయువు అని, మొక్కల ప్రాముఖ్యతను తెలుసుకుని ప్రతి ఒక్కరు విధిగా మొక్కలు నాటాలని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పిలుపునిచ్చారు. ఆధ్యా�
వికారాబాద్ : హరితహారం కార్యక్రమంలో భాగంగా జిల్లాలో ఈసారి రోడ్లకు ఇరువైపులా అవెన్యూ ప్లాంటేషన్ మూడు వరుసలలో పెద్ద ఎత్తున చేపట్టాలని జిల్లా కలెక్టర్ నిఖిల అన్నారు. శుక్రవారం కలెక్టర్ కార్యాలయంలో జిల్లా �
హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన హరితహారం కార్యక్రమం.. ప్రపంచ ప్రముఖుల నుంచి ప్రశంసలను అందుకుంటోంది. హరితహారంతో తెలంగాణ అంతా ఆకుపచ్చగా మారింది. ఎక్కడా చ�
ఎనిమిదో విడుత హరితహారానికి జిల్లా యంత్రాంగం సిద్ధమవుతున్నది. ఈ విడుత 1.68 కోట్ల మొక్కలు నాటాలని లక్ష్యంగా నిర్ణయించింది. డీఆర్డీఏ ఆధ్వ ర్యంలో 24, అటవీ శాఖ 28 నర్సరీలతోపాటు 253 గ్రామ నర్సరీ లు సహా జిల్లావ్యాప్త�
హైదరాబాద్ : తెలంగాణ సాహిత్య అకాడమి చైర్మన్ జూలూరు గౌరీశంకర్ సంపాదకత్వంలో పలువురు రచయితలు రాసిన వ్యాసాలతో రూపొందించిన ‘ఆకుపచ్చని వీలునామా’ అనే పుస్తకాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవా�
హుస్నాబాద్టౌన్, ఫిబ్రవరి 28 : హరితహారం మొక్కలను తొలగించిన వ్యక్తికి మున్సిపల్ అధికారులు మూడువేల రూపాయల జరిమానా విధించారు. ఈ సంఘటన సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ�
హైదరాబాద్ : ప్రకృతిని కాపాడుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర అటవీశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి స్పష్టం చేశారు. హైదరాబాద్లోని గ్రాండ్ కాకతీయలో ఫారెస్ట్ నేషనల్ �
హైదరాబాద్ : తెలంగాణలో పచ్చదనం పెంపు కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నో వినూత్న కార్యక్రమాలు చేపట్టారు. సీఎం కేసీఆర్ నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వ చర్యలతో పచ్చదనం 24 శాతం నుంచి 31 శాతానికి పెరిగింది అని రాష్ట్ర �
షాద్నగర్టౌన్ : తెలంగాణ సర్కార్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారంలో అందరిని భాగస్వాములను చేయాలని సీడీఎంఏ జాయింట్ డైరెక్టర్ గీతారాధిక అన్నారు. ఇందులో భాగంగానే షాద్నగర్ మున్సిపాలిటీలోని పట్టణ