బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి, సిరిసిల్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల తారకరామారావుకు అరుదైన అంతర్జాతీయ గౌరవం లభించింది. సుస్థిర పాలన, పర్యావరణ పరిరక్షణకు ఆయన చేసిన కృషికిగాను ప్రతిష్ఠాత్మకమైన ‘
Harithaharam | భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండలం అయ్యన్నపాలెం గ్రామ రెవెన్యూ పరిధిలో గల గంటల వీరయ్య కుంటను జెసిబి సహాయంతో ఆక్రమించేందుకు రాష్ట్ర మంత్రి సమీప బంధువు ప్రయత్నించాడు.
Harithaharam | పుడమి తల్లి పులకించేలా గ్రామాలన్నీ పచ్చని మొక్కలతో కళకళలాడుతున్నాయి. గత బీఆర్ఎస్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘హరితహారం’ కార్యక్రమం సత్ఫలితాలనిస్తున్నది.
సరిగ్గా పాతికేండ్ల క్రితం ఉమ్మడి ఏపీలో తెలంగాణది తిండికి కూడా తన్లాడే పరిస్థితి. శోకమే తప్ప, సంతోషం ఎరుగని జీవితాలు. కూడుకు కూడా నోచుకోని కటిక దరిద్రం. ఉమ్మడి రాష్ట్రంలో ఎందరో పాలకులు వచ్చారు, పోయారే తప్ప
Nizamabad | పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు నినాదం లక్ష్యంతో బీఆర్ఎస్ హయాంలో హరితహారం కార్యక్రమం చేపట్టి మొక్కలు నాటారు. ఆ చెట్లు ఏపుగా పెరిగి చల్లని నీడనిస్తూ రోడ్డుకు ఇరువైపులా ఉన్న ఆ వృక్షాలను నరికేస్తున్నా
గత ప్రభుత్వంలో నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గ్రామాల్లో పచ్చదనాన్ని పెంపొందించేందుకు కోసం ఎంతో ఉన్నత ఆశయంతో హరితహారంలో (Harithaharam) భాగంగా నాటించిన మొక్కలు ఏపుగా పెరిగి గ్రామాల్లో ఆహ్లాద వాతావరణాన్ని పంచుతున్నా�
పచ్చదనం పరిఢవిల్లేలా చేసేందుకు కేసీఆ ర్ ప్రభుత్వం అమలు చేసిన హరితహారంపై రా ష్ట్ర సర్కారు శీతకన్ను వహిస్తున్నది. వర్షాకాలం వచ్చినా హరితహారం నుంచి వనమహోత్సవానికి పేరు మారిందే తప్పా మొక్కలు నాటే కా ర్యా�
గత రెండున్నర నెలలు ఎన్నికల విధుల్లో నిమగ్నమై ఉన్నం దున అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై దృష్టి సారించలేకపోయామని, ఇప్పుడు దృష్టి సారించాల్సిన అవసరం ఉందని కలెక్టర్ నారాయణ రెడ్డి పేర్కొన్నారు.
గ్రామాలకు పచ్చనిహారాన్ని తొడిగినట్లు, పుడమి తల్లి పచ్చదనంతో పులకరించినట్లు మండలంలోని ఏ గ్రామం చూసినా హరితవర్ణంతో కళకళలాడుతున్నాయి. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని తెలంగాణ ప్రభుత్వం మొక్కల పెంపకంపై దృ
Minister Errabelli | దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నది క్వాలిటీ సర్కిల్ ఫోరమ్ ఆఫ్ ఇండియా అని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. క్వాలిటీ సర్కిల్ ఫోరమ్ ఆఫ్ ఇండియా, హైదరాబాద్ చాప్టర్ 37వ వార�
Errabelli Dayaker Rao | కోటి వృక్షార్చన కార్యక్రమంలో భాగంగా పాలకుర్తి సోమనాథ స్మృతి వనంలో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మొక్కలు నాటారు.
Telangana | భారత స్వాతంత్య్ర వజ్రోత్సవాల ముగింపు సందర్భంగా శనివారం రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం మంచిరేవులలో కోటి వృక్షార్చన కార్యక్రమానికి సీఎం కేసీఆర్ శ్రీకారం చుట్టనున్నారు. అక్కడి ఫారెస్ట్రెక్ �