పచ్చని హారంగా మార్చేందుకు సీఎం కేసీఆర్ సంకల్పించిన హరితహారం కార్యక్రమం రంగారెడ్డి జిల్లాలో యజ్ఞంలా సాగుతున్నది. అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులతో పాటు సబ్బండ వర్ణాలు హరితహారంలో భాగస్�
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన తెలంగాణకు హరితహారం కార్యక్రమం వికారాబాద్ జిల్లాలో జోరందుకుంది. ప్రజాప్రతినిధులు మొదలుకొని అధికారులు, ప్రజలందరూ హరిత యజ్ఞంలో భాగం అవుతుండడంతో తెలంగాణకు హ�
జిల్లాలో హరితహారం లక్ష్యాలను పూర్తి చేయాలని కలెక్టర్ పీ ప్రావీణ్య అధికారులను ఆదేశించారు. వరంగల్ కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో గురువారం ఆమె హరితహారం, మన ఊరు-మన బడిపై సమీక్షించారు. ప్రస్తుతం మొకలు నా�
ఆకుపచ్చ తెలంగాణగా మార్చి కరువుకాటకాలను దూరం చేయాలన్న సంకల్పంతో రాష్ట్ర సర్కార్ చేపట్టిన హరితహారం కార్యక్రమం ఏటేటా దిగ్విజయంగా సాగుతున్నది. ఇదివరకు నాటిన మొక్కలు వృక్షాలై సత్ఫలితాలిస్తున్నాయి. ఈ ఏడా�
హరితహారంలో భాగంగా ప్రభుత్వం మొక్కల పెంపకానికి ప్రాధాన్యమిస్తున్నది. గజ్వేల్ మున్సిపల్ పరిధిలోని క్యాసారం వరకు రోడ్డుకు ఇరువైపులా అధికారులు పచ్చదనాన్ని పెంచేందుకు వేల సంఖ్యలో మొక్కలు నాటించారు. వాట
తెలంగాణ ప్రభుత్వం హరితహారం కార్యక్రమాన్ని ప్రతిష్ఠాత్మకంగా చేపట్టి.. ఊరూరా నర్సరీలను ఏర్పాటు చేసి పూలు, పండ్లు, నీడనిచ్చే మొక్కలను పెంచుతున్నది. విడతలవారీగా హారితహారం కార్యక్రమంలో జిల్లా యంత్రాంగంతో మ
అంతరించిపోతున్న అడవులకు పునరుజ్జీవం పోయడం.. ఫల, ఔషధ మొక్కలు పెంచి ఆరోగ్యవంతమైన తెలంగాణగా మార్చాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ హరితహారం కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇప్పటికే చేపట్టిన ఎనిమిది విడుతలు �
మెరుగైన వాతావరణం, రేపటి మనందరి భవిష్యత్తు కోసం సీఎం కేసీఆర్ ఆలోచనల్లో నుంచి పుట్టిన పథకమే తెలంగాణకు హరితహారం. రాష్ట్రంలో ఉన్న అటవీ విస్తీర్ణాన్ని 24శాతం నుంచి 33శాతానికి పెంచుకోవాలనే లక్ష్యంతో ఈ కార్యక్�
సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండల పరిధిలోని హుస్సేల్లి గ్రామ రహదారి ఇది. హరితహారం కార్యక్రమంలో భాగంగా అవెన్యూప్లాంటేషన్ కింద గ్రామ చౌరస్తా నుంచి గుంజేట్టికి వెళ్లే ఆర్అండ్బీ రహదారికి ఇరువైపులా ర�
చారిత్రక నగరానికి పచ్చదనం కొంగొత్త అందాలను తీసుకువస్తున్నది. ప్రభుత్వం చేపట్టిన హరితహారం కార్యక్రమం, నగరంలో గ్రీనరీ అభివృద్ధికి ప్రాధాన్యతనివ్వడంతో పచ్చదనం విస్తరిస్తున్నది.
హరితహారం కార్యక్రమానికి వికారాబాద్ జిల్లా యంత్రాంగం సన్నద్ధమవుతున్నది. ఈ ఏడాది 40.53 లక్షల మొక్కలను నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నది. జూన్లో మొక్కలు నాటేందుకు ప్రణాళిక రూపొందించగా, మరో వారం, పది రోజుల్లో