కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 16 నెలల్లో వివిధ పత్రికలు, టీవీ చానళ్లకు రూ.200 కోట్ల విలువైన ప్రకటనలు ఇచ్చినట్టు రెవెన్యూ, ఐఅండ్పీఆర్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి తెలిపారు. బుధవారం అసెంబ్లీలో మంత్ర
ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల అంశం దేశ సర్వోన్నత న్యాయస్థానంలో విచారణలో ఉండగా తీర్పును ప్రభావితం చేసేలా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
30% కమీషన్ వసూళ్లపై అసెంబ్లీ బుధవారం అట్టుడికింది. తమ వద్ద 20% కమీషన్లు వసూలు చేస్తున్నారంటూ సాక్షాత్తు సచివాలయంలోనే కాంట్రాక్టర్లు ధర్నాలు చేస్తున్నారని, ఏ పని కావాలన్నా 30% చెల్లించుకోవాల్సి వస్తున్నదంట�
తమ్మిడిహట్టి వద్ద నీటి లభ్యత లేదని, ప్రత్యామ్నాయం చూసుకోవాలని సీడబ్ల్యూసీ ఇచ్చిన సలహా లెటర్ తమ వద్ద ఉన్నదని.. దాన్ని ఉత్తమ్కు చూపిస్తానని, తాను చెప్పేది నిజమైతే మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి క్షమాపణ చె�
ప్రజా ప్రయోజనాలే ముఖ్యంగా.. ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పనిచేస్తున్న ‘నమస్తే తెలంగాణ’, ‘తెలంగాణ టుడే’ దినపత్రికలు, ‘టీ న్యూస్' చానల్పై రెవెన్యూ, గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి
Harish Rao | పార్టీ మారిన ఎమ్మెల్యేలు వాపస్ పోతారనీ డౌట్ వచ్చిందేమో.. అందుకే ఉప ఎన్నికలు రావని అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడిండు అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు పేర్కొన్న�
స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్ సోమవారం సభలో తనను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు బాధించాయని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి ఆవేదన వ్యక్తంచేశారు. మంగళవారం అసెంబ్లీ ప్రారంభమైన తర్వాత సభలో తనను ఉద్
‘బీఆర్ఎస్ పాలనలో 26 వేల టీచర్ పోస్టులు భర్తీచేశాం. పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా 8 వేలు, గురుకులాల్లో 18 వేల నియామకాలు చేశాం’ అని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్రావు స్పష్టంచేశారు.
అసెంబ్లీ సమావేశాల్లో నిర్వహించే ప్రశ్నోత్తరాలను ఇప్పటికే మూడుసార్లు రద్దు చేసిన ప్రభుత్వం తాజాగా తొమ్మిదో రోజు నాలుగోసారి రద్దు చేసింది. దీంతో ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ అభ్యంతరం వ్యక్తంచేసింది.
Harish Rao | తెలంగాణలో మైనారిటీల సంక్షేమం కోసం బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ ఎన్నో కార్యక్రమాలు అమలు చేశారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్రావు తెలిపారు. కానీ, ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం 16 నెలల పాలనలో ఏం చేసిందో నాక�
Harish Rao | రాష్ట్ర వ్యాప్తంగా ఆశా వర్కర్ల అరెస్టులను బీఆర్ఎస్ పార్టీ పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నాం.. అరెస్టు చేసిన వారిని తక్షణం విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామని మాజీ మంత్రి, సిద్�
కాంగ్రెస్ ప్రభుత్వం మైనార్టీలపై చిన్నచూపు చూస్తున్నదని, బడ్జెట్లో వారికి కేటాయించిన నిధులను పూర్తిగా ఖర్చుచేయడం లేదని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు విమర్శించారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ఈ�