కొవిడ్ వార్డులను సందర్శించిన ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు మెదక్, మే 20: కరోనా విషయంలో ఎవ రూ ఆందోళన, అధైర్య పడవద్దని సీఎం కేసీఆరే స్వయంగా గాంధీ దవాఖానకు వెళ్లి కరోనా పేషె�
అన్ని రాష్ర్టాల్లో నిర్వహించాలని ప్రధాని సూచించడం గర్వకారణం ఆర్థికశాఖ మంత్రి హరీశ్రావు సిద్దిపేట, మే 19 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ఇంటింటి జ్వర సర్వే యావత్తు దేశానికే �
ధైర్యంగా ఉండండి.. కరోనాను జయించండి కొవిడ్ బాధితులకు సీఎం కేసీఆర్ భరోసా గాంధీ దవాఖానలో గంటపాటు పర్యటన జనరల్వార్డు నుంచి ఐసీయూదాకా పరిశీలన నేరుగా కరోనా పేషెంట్లతో మాట్లాడిన సీఎం ప్రాణాలకు తెగించి డాక�
దవాఖానల్లో ప్లాంట్ల నిర్మాణానికి చర్యలు.. మంత్రి హరీశ్ ఆదేశం హైదరాబాద్, మే18 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో కరోనా బాధితులకు అవసరమైన ఆక్సిజన్ సరఫరాలో జాప్యం జరగకూడదని ఆర్థికశాఖ మంత్రి హరీశ్రావు అధికారుల�
హైదరాబాద్ : ఊపిరితిత్తులను క్రియాశీలం చేస్తూ మన ఊపిరికి ఆయుష్షును పోద్దామని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్రావు అన్నారు. కరోనా ఉధృతి నేపథ్యంలో మంత్రి హరీశ్ చేసిన ఊపిరితిత్తుల వ్యాయామం వీడియో
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో కరోనా ఉదృతి తగ్గుముఖం పడుతోందని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ మంత్రి హర్షవర్దన్ సంతృప్తి వ్యక్తం చేశారు. తెలంగాణకు కావాల్సిన ఆక్సిజన్, రెమిడిసివర్ ఇంజక్షన్లు, వ్యాక�
హైదరాబాద్ : సేవకు మరో పేరు నర్సులు. రోగులను అమ్మలాగా ప్రేమగా చూసుకుంటారు కాబట్టే వారిని మనం నర్సమ్మా అని గౌరవంగా పిలుస్తామని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్రావు అన్నారు. అంతర్జాతీయ నర్సుల దినోత్�
ప్రభుత్వ దవాఖానల్లో డాక్టర్లుగా ఎంబీబీఎస్ పూర్తి చేసిన విద్యార్థులు నర్సులు, ల్యాబ్ టెక్నీషియన్లు, ఫార్మసిస్టులకూ ప్రత్యేక అవకాశం వైద్యులపై ఒత్తిడి తగ్గించటమే లక్ష్యం అందరికీ మంచి వేతనం, సౌకర్యాలు �
మెదక్ : కరోనా లక్షణాలు ఉండి కూడా కొంతమంది నిర్లక్ష్యం చేస్తున్నారని దాని వలన వ్యాధి తీవ్రత పెరిగి వారు ఇబ్బంది పడటంతో పాటు కుటుంబ సభ్యులకు, గ్రామంలో ఇతరులకు వ్యాధి తీవ్రతను వ్యాపింప చేస్తున్నారని ఆర్థిక