సిద్ధిపేట: పాలనా సౌలభ్యం కోసమే ప్రభుత్వం అన్ని జిల్లాల్లో సమీకృత కలెక్టరేట్లు నిర్మిస్తున్నట్లు ఆర్థికశాఖ మంత్రి హరీశ్రావు తెలిపారు. ఈనెల 20న ముఖ్యమంత్రి కేసీఆర్ చేతులమీదుగా సిద్ధిపేట సమీకృత కలెక్టర
4.97 లక్షల పెండింగ్ దరఖాస్తుల పరిశీలనఅధికారులకు క్యాబినెట్ సబ్కమిటీ ఆదేశంహైదరాబాద్, జూన్ 14 (నమస్తే తెలంగాణ): పెండింగ్లో ఉన్న 4,97,389 రేషన్కార్డుల దరఖాస్తుల వెరిఫికేషన్ను 10 రోజుల్లో పూర్తి చేసి, నివేదిక
మంత్రి హరీశ్రావు, నిరంజన్రెడ్డి ఆదేశంహైదరాబాద్, జూన్ 14 (నమస్తే తెలంగాణ): వచ్చే సంవత్సరం నుంచి రాష్ట్రంలో భారీగా ఆయిల్పామ్ సాగుకు చర్యలు చేపట్టాలని మంత్రులు హరీష్రావు, నిరంజన్రెడ్డి అధికారులను ఆ�
అన్ని మున్సిపాలిటీల్లో సమీకృత మార్కెట్లు మంత్రులు హరీశ్రావు, శ్రీనివాస్గౌడ్ గజ్వేల్, జూన్13: రాష్ట్ర అభివృద్ధికి గజ్వేల్ పట్టణం రోల్మోడల్గా మారిందని ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు పేర్కొ�
మంత్రి హరీశ్ రావు | సంగారెడ్డి, జహీరాబాద్, ఆందోల్ నియోజకవర్గాలకు నీరందించే సంగమేశ్వర లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు సర్వే పనులను ఈ నెల 12వ తేదీన ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
అన్నిశాఖలకు మంత్రి హరీశ్రావు ఆదేశం హైదరాబాద్, జూన్ 10(నమస్తే తెలంగాణ): ప్రభుత్వ శాఖల పరిధి లో ఉన్న భవనా లు, భూములు, ఇ తర ఆస్తుల వివరాలను నిర్దేశిత ప్రొఫార్మా ప్రకారం అందించాలని అన్ని శాఖల ఉన్నతాధికారులను
12 జిల్లాల్లో డయాగ్నస్టిక్ సెంటర్లు ప్రారంభం ప్రజలకు పూర్తి ఉచితంగా విలువైన వైద్యసేవలు త్వరలో మరిన్ని డయాగ్నస్టిక్ సెంటర్ల ప్రారంభం ఎన్ని నిధులైనా సరే.. పేదల వైద్యానికి వెనుకాడం ఆర్థికశాఖ మంత్రి తన్న�
ప్రభుత్వ దవాఖానల్లో స్థితిగతులు, సిబ్బంది నియామకం, ఇతర మౌలిక సౌకర్యాలను సమీక్షించేందుకు క్యాబినెట్ సబ్కమిటీని నియమించాలని మంత్రిమండలి నిర్ణయించింది. ఈ సబ్కమిటీకి ఆర్థికమంత్రి హరీశ్రావు అధ్యక్షు�
ఉమ్మడి మెదక్లో 2.19 లక్షల ఎకరాలకు నీరు సర్వే పనులను ప్రారంభించనున్న మంత్రి హరీశ్రావు ఎత్తిపోతల ప్రాజెక్టుపై సమీక్ష హైదరాబాద్, జూన్ 8 (నమస్తే తెలంగాణ): ఉమ్మడి మెదక్ జిల్లాలోని సంగారెడ్డి, అందోల్, జహీరా�
మంత్రి హరీశ్ రావు | సంగారెడ్డి, జహీరాబాద్, ఆందోల్ నియోజకవర్గాలకు నీరందించే సంగమేశ్వర లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు సర్వే పనులను ఈ నెల 12వ తేదీన ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
శ్రమ, పెట్టుబడి తక్కువ.. ఆదాయం ఎక్కువఆర్థిక శాఖ మంత్రి హరీశ్రావు చిన్నకోడూరు, జూన్ 7: నూతన పద్ధతులు అవలంబించి ఎక్కువ శ్రమ లేకుండా అధిక లాభాలు గడించే మల్బరీ, ఆయిల్పామ్ తోటల సాగుకు రైతులు ముందుకు రావాలని
యుద్ధప్రాతిపదికన చెక్డ్యామ్లు పూర్తి చేయాలి : మంత్రి హరీశ్రావుమెదక్/మెదక్ అర్బన్, జూన్ 6: అక్కన్నపేట్ నుంచి మెదక్ వరకు నిర్మిస్తున్న రైల్వేలైన్ పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి దసరా నాటిక�
పదేపదే నా ప్రస్తావన ఆయన భావదారిద్య్రానికి నిదర్శనం ఆయన పార్టీని వీడినా టీఆర్ఎస్కు వీసమెత్తు నష్టంలేదు ఈటల చేసిన సేవకన్నా పార్టీ ఇచ్చిన అవకాశాలే ఎక్కువ నా భుజాలపై తుపాకీ పెట్టాలనుకోవటం విఫలయత్నం సీఎ�
రాష్ట్రంలో 8 లక్షల ఎకరాల్లో సాగుకు సీఎం నిర్ణయం ఆ దిశగా సాగుచేసి లాభాలు పొందాలి ఆర్థిక శాఖ మంత్రి హరీశ్రావు వెల్లడి సిద్దిపేట, జూన్ 5(నమస్తే తెలంగాణ ప్రతినిధి): దేశంలో ఆయిల్పామ్కు మంచి డిమాండ్ ఉన్నదన�