మంకీపాక్స్ వ్యాధి గురించి ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరంలేదని, రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల ముందు జాగ్రత్త చర్యలు చేపట్టిందని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి టీ హరీశ్రావు స్పష్టం చేశారు.
జూలై 15 నుంచి 75 రోజుల పాటు.. రాష్ర్టాల వినతిపై ఆలస్యంగా స్పందన న్యూఢిల్లీ, జూలై 13: దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏండ్లు అవుతున్న సందర్భంగా కేంద్ర ప్రభుత్వం స్వాతంత్య్ర అమృత మహోత్సవాలు జరుపుతున్న విషయం తెలిస�
‘సారు.. మీరు చెప్పినట్టే నా బిడ్డకు సర్కారు దవాఖానల నార్మల్ డెలివరీ చేయించిన’ అని తెలుపుతూ రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన పోచయ్య అనే వ్యక్తి వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావుకు లేఖ రాశారు. దవాఖానలో వస
బాయిల కాడ ఎప్పుడు మీటర్లు పెడదామా అన్నది బీజేపీ విధానమని.. రైతులకు ఎప్పుడూ ఉచితంగా నీళ్లివ్వాలనేది టీఆర్ఎస్ విధానమని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి టీ హరీశ్రావు చెప్పారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీ�
నేటి నుంచి ఐదెకరాల పైబడిన రైతులకు నిధులు అర్హులైన రైతులందరికీ రైతుబంధు సమీక్షలో ఆర్థిక మంత్రి హరీశ్రావు హైదరాబాద్, జూలై 4 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఇప్పటివరకు 4 ఎకరాల వరకు ఉన్న 51.99 లక్షల మంది రైతులకు రై�
బాయిలకాడ మీటర్లు పెట్టాలని రాష్ర్టాలపై కేంద్ర సర్కార్ ఒత్తిడి రూ.25 వేల కోట్లు పోయినా రైతులకు నష్టం రానియ్యలే రైతుబంధుతో అన్నదాతల ముఖాల్లో వెల్లివిరిసిన ఆనందం ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీ
సిద్దిపేట : నాణ్యమైన బోధన, కఠోర సాధనతో ఎంతోమంది నిరుపేద యువతకు ప్రభుత్వ ఉద్యోగాలకు దారి చూపించిన కేసీఆర్ కోచింగ్ సెంటర్ పేరు మరోసారి రాష్ట్ర స్థాయిలో మార్మోగింది. రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మం�
వైద్యవిద్యకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ప్రోత్సాహం 15 లక్షల ఉద్యోగాల భర్తీపై బీజేపీని నిలదీయాలి నిధుల కేటాయింపులో రాష్ర్టానికి కేంద్రం అన్యాయం బీజేపీ సోషల్ మీడియా ఫేక్ ప్రచారాన్ని తిప్పికొట్టా�
రాష్ట్రంలో 143కు చేరిన సంఖ్య.. ‘ ఎన్క్వాష్’లో దేశంలో 4వ స్థానం నిర్మల్ ఏరియా దవాఖానకు ‘లక్ష్య’ గుర్తింపు.. మూడు హాస్పిటళ్లకు రీసర్టిఫికేషన్ వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు హర్షం హైదరాబాద్, జూన్ 25 (న
మంత్రి హరీశ్రావుతో విదేశీ ప్రతినిధుల భేటీ రాష్ట్రంలో అందుతున్న వైద్యసేవలపై ప్రశంసలు మరో 131 బస్తీ దవాఖానలు: మంత్రి హరీశ్ హైదరాబాద్, జూన్ 22 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వం పేదలకు అందిస్తున్న వైద్యసే
సిపాయిలను కాంట్రాక్టు పద్ధతిలో తీసుకొనే ‘అగ్నిపథ్' సరైనది కాదని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్రావు విమర్శించారు. ఆ పథకం ద్వారా మిలిటరీలో చేరేవారికి ఉద్యోగ భద్రత, పింఛను ఉండవని అన్నారు.
నాగర్కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి సేవలు అభినందనీయమని ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు. ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా హైదరాబాద్లోని గాంధీ దవాఖానలో అత్యధికంగా రక్తదానానిక
ఈనెల 16వ తేదీన రాష్ట్ర ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్రావు పర్యటన ఏర్పాట్లను ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గురువారం మంత్రి కొడంగల్లో పర్యటించి
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఇష్టారాజ్యంగా ప్రభుత్వరంగ సంస్థలను అమ్ముతుంటే, సీఎం కేసీఆర్ ప్రభుత్వ రంగ సంస్థలను బలోపేతం చేసి నిలబెడుతున్నారని ఆర్థిక మంత్రి తన్నీరు హరీశ్రావు స్పష్టంచేశారు.