మంత్రి హరీశ్రావు సమక్షంలో చేరిన సంజీవరెడ్డి హుజూరాబాద్ టౌన్, జూన్ 25: కరీంనగర్ జిల్లా ట్రస్మా అధ్యక్షుడు, హుజూరాబాద్ ప్రాంతానికి చెందిన కోరెం సంజీవరెడ్డి శుక్రవారం ఆర్థిక మంత్రి తన్నీరు హరీశ్రావ�
జమ్మికుంట, జూన్ 25: చికిత్స పొందుతూ మరణించిన పేద జర్నలిస్టు కుటుంబానికి ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు అండగా నిలిచారు. దవాఖానలో బిల్లులో రూ.4.50 లక్షలు చెల్లించేందుకు ముందుకు వచ్చారు. కరీంనగర్ జిల్ల�
మీ బాకీ కింద జమ చేసుకోవద్దు సర్దుబాటు చేస్తే.. మళ్లీ ఖాతాల్లో జమ అది రైతు డబ్బు కాదు.. ప్రభుత్వానిది విత్డ్రా చేసుకున్నాకే అది రైతు సొత్తు నిబంధనలు, క్లాజుల సాకులు చెప్తే.. బ్యాంకుల్లో కాకుండా రైతులకే నగదు
హైదరాబాద్ : బకాయిల వసూలు, సర్ధుబాటుకు రైతుబంధు నగదు జమచేయవద్దని అన్ని శాఖల బ్యాంకర్లకు ఆదేశాలు జారీ చేయాలని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్రావు అన్నారు. రైతుబంధు నిధులను కొన్ని బ్యాంకులు రుణబకాయిలకు జ�
రాష్ట్రంలో రికార్డు స్థాయిలో వరిసాగు ఆంధ్రాలో 30 లక్షల టన్నుల ధాన్యం కొంటే.. తెలంగాణలో 90 లక్షల టన్నులు కొన్నాం రైతు చనిపోతే ఎక్కడా రూ.5 లక్షల పరిహారం ఇస్తలే : మంత్రి హరీశ్రావు సంగారెడ్డి, జూన్ 21 (నమస్తే తెలం�
హుజురాబాద్ నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి ముద్దసాని దామోదర్ రెడ్డి కొడుకు కశ్యప్ రెడ్డి టీఆర్ఎస్లో చేరారు. మంత్రులు హరీశ్ రావు, గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్ సమక్షంలో పార్టీ�
తెలంగాణ అందుకు నిలువెత్తు సాక్ష్యం ఉమ్మడి పాలనలో ఎంతో నష్టపోయాం కష్టాలు బాసేందుకే రాష్ట్రం తెచ్చుకున్నం తెలంగాణపై ఇష్టంతోనే ఇంత అభివృద్ధి ఒక్కొక్క పథకం వెనుక ఎంతో ప్రయాస మాటలు మాత్రమే చెప్తే అయ్యేది క
సిద్దిపేట జిల్లా ప్రగతి కేసీఆర్ చలవే: మంత్రి హరీశ్ సిద్దిపేట జూన్ 20 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): సిద్దిపేట జిల్లా ప్రగతి ముఖ్యమంత్రి కేసీఆర్ చలవేనని ఆర్థిక మంత్రి హరీశ్రావు అన్నారు. సిద్దిపేట జిల్లా �
ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావుసిద్దిపేట/కామారెడ్డి, జూన్ 19 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): రాష్ట్రంలోనే తొలుత సిద్దిపేట సమీకృత కలెక్టరేట్ను సీఎం కేసీఆర్ ప్రారంభించడం జిల్లా ప్రజల అదృష్టమని ఆర్థికశ�
మంత్రి హరీశ్రావుకు ఎమ్మార్పీఎస్ నేత వంగపల్లి వినతిహైదరాబాద్, జూన్ 18 (నమస్తే తెలంగాణ): మాదిగల డిమాండ్లను పరిషరించి, సముచిత స్థానం కల్పించాలని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ ప్
మంత్రి హరీశ్రావుసిద్దిపేట కలెక్టరేట్, జూన్16: తెలంగాణ వచ్చాక కొత్త జిల్లాల ఏ ర్పాటుతో పాలన ప్రజలకు చేరువైందని ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. సిద్దిపేట జిల్లాకేంద్రంలో నూతన సమీకృత కలెక్�