హైదరాబాద్లో 40శాతం మందికి బీపీ .. నాలుగోవంతు సిటీజనులకు హైపర్ టెన్షన్ జీవనశైలిలో మార్పులతో ఆరోగ్య సమస్యలు.. గ్లోబల్ హాస్పిటల్స్ సర్వే నివేదిక వెల్లడి ఆరోగ్యంపై దృష్టిపెట్టండి: మంత్రి హరీశ్రావు.. త్వ
మందులు, స్కానింగ్ కోసం రోగులను ప్రైవేటుకు రెఫర్ చేసిన జనగామ మాతా శిశు సంరక్షణ కేంద్రం (ఎంసీహెచ్) వైద్యులపై వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు ఆగ్రహం వ్యక్తంచేశారు.
కార్పొరేట్ను తలదన్నేలా ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడమే లక్ష్యంగా ‘మనఊరు-మనబడి’ కార్యక్రమాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించారని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. శుక్రవారం గజ�
కాంగ్రెస్, బీజేపీతో రాష్ర్టానికి అన్యాయం : మంత్రి హరీశ్రావు టీఆర్ఎస్లో చేరిన పలువురు కాంగ్రెస్, బీజేపీ నాయకులు సంగారెడ్డి, మే 11 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ప్రజల గుండెల్లోంచి పుట్టిన పార్టీ టీఆర్ఎస్ �
బీజేపీలో సీఎం సీటు దక్కాలంటే.. అధిష్ఠానానికి రూ.2,500 కోట్లు కప్పం కట్టాలని ఆ పార్టీ కర్ణాటక నేతలే చెప్తున్నారని.. ఇక కాంగ్రెస్ పార్టీ ఓటుకు నోటు పార్టీ అని వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు విమర్శించారు. ఓ ప
కాంగ్రెస్ నిర్వహించిన వరంగల్ సభ.. రైతు సంఘర్షణ సభ కాదని... రాహుల్ సంఘర్షణ సభ అని ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు ఎద్దేవాచేశారు. ఎయిర్పోర్టులో దిగిన తర్వాత సభ దేని గురించి అని రాహుల్
హైదరాబాద్ కోఠి ఈఎన్టీ దవాఖానలో వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు, గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ మధ్య శుక్రవారం ఆసక్తికరమైన సన్నివేశం చోటుచేసుకొన్నది. రోగులకు అందుతున్న వైద్య సేవల గురించి తెలుసుకొనే
ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో అన్ని మందులు నిల్వ ఉంచండి డాక్టర్లకు వైద్యారోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు ఆదేశం హైదరాబాద్, మే 5 (నమస్తే తెలంగాణ): అన్ని పీహెచ్సీల్లో వైద్యులు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గ
మన ఊరు - మన బడి కార్యక్రమం విద్యాయజ్ఞమని, సీఎం కేసీఆర్ మానస పుత్రిక అని ఆర్థిక మంత్రి హరీశ్రావు అన్నారు. ఈ పథకానికి నిధుల కొరత లేదని, జిల్లాలకు అడ్వాన్స్గా నిధులను విడుదల చేశామని చెప్పారు.
జిల్లా కలెక్టర్లు ప్రభుత్వ దవాఖానల్లో వైద్య సేవలను మరింత మెరుగు పరిచేందుకు ప్రత్యేకంగా దృష్టి సారించాలని, ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలని వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు సూచించారు.
బడా వ్యాపారులకు లక్షల కోట్ల మాఫీ ఎల్ఐసీ అమ్మకంలో భారీ అవినీతి బుల్లెట్ రైలు రాలే.. ఉన్న రైళ్లకు ఎసరు 15 లక్షల కేంద్ర ఉద్యోగాలేవి బండీ రాహుల్ వెళ్లిన చోట కాంగ్రెస్ ఖతం జాకోరా రైతు సభలో హరీశ్ రావు లిఫ్ట్
బలహీన రాష్ర్టాలు-బలమైన కేంద్ర అన్నది బీజేపీ సిద్ధాంతమని, రాష్ర్టాలను కేంద్రం చెప్పుచేతల్లో ఉంచుకొనేందుకే ప్రయత్నిస్తున్నదని ఆర్థికశాఖ మంత్రి హరీశ్రావు ఆక్షేపించారు. పన్నుల ఆదాయంలో 41 శాతం రాష్ర్టాలక�
ఒకప్పుడు ఇక్కడి ప్రజలు తాగు, సాగునీటికి గోస పడ్డారని, కానీ ఇవాళ ఆ కష్టాలు లేవని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు. కరెంటు బాధ లేదని, సాగునీటికి కొదవ లేదని, మండుటెండల్లో గోదావరి జలాలతో
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ సమీపంలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ మాన్యుఫ్యాక్చరింగ్ జోన్ (నిమ్జ్)కు త్వరలోనే శంకుస్థాపన చేస్తామని ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హ