Ayutha Chandi Ati Rudra Yagam | సిద్దిపేట పట్టణంలోని వేములవాడ కమాన్ వద్ద ఉన్న మైదానంలో నవంబర్ 19 నుండి డిసెంబర్ 2వ తేదీ వరకు శ్రీశ్రీశ్రీ కృష్ణ జ్యోతి స్వరూపానంద స్వామి వారి పర్యవేక్షణలో ఆయుత చండీ అతిరుద్ర యాగం జరగనుంద�
సోషల్ రెస్పాన్సిబిలిటీ లేకుండా కార్పొరేట్ సంస్థలు వ్యవహరిస్తున్నాయని పరిశ్రమ యాజమాన్యాల తీరుపై రాష్ట్ర వైద్య ఆరోగ్య, ఆర్థిక శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.
Harish Rao | హాస్పిటల్స్లో ఇన్ఫెక్షన్ రేటు అభివృద్ధి చెందిన దేశాల్లో 7 శాతం, అభివృద్ధి చెందుతున్న దేశాల్లో 10 శాతం ఉందని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు. రాష్ట్రంలోని ఆస్పత్రుల్లో
అణగారిన వర్గాలపై ఆదరాభిమానాలు చూపుతూ, గిరిజనుల అభ్యున్నతికి పాటు పడుతున్న ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు అభినవ అంబేద్కర్ అని సంగారెడ్డి కలెక్టర్ డాక్టర్ శరత్ అన్నారు.
రాచరికం నుంచి విముక్తి పొంది ప్రజాస్వామిక వ్యవస్థలో చేరిన సందర్భాన్ని పురస్కరించుకొని శనివారం రాష్ట్రవ్యాప్తంగా తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాలు అంబరాన్నంటాయి
అంతర్జాతీయంగా ముడిచమురు ధర కనిష్ఠ స్థాయికి చేరుకొన్నా.. గ్యాస్, డీజిల్, పెట్రోల్ ధరలు రాకెట్ వేగాన్ని మించి ఆకాశానికి పరిగెడుతున్నాయి. గ్యాస్ పొయ్యి మంటకన్నా.. గ్యాస్బండ మంటే ఎక్కువగా మండుతున్నది. 7
సిజేరియన్లు 40 శాతానికి తగ్గాలి నార్మల్డెలివరీలకు ప్రోత్సాహకాలు గాంధీలోమాతా శిశు కేంద్రం 250 పడకలతో ఏర్పాటు ప్రభుత్వ మెటర్నిటీ హాస్పిటళ్లకు 53 అల్ట్రా సౌండ్ మెషీన్లు రక్త హీనత ఉన్న మహిళలకు న్యూట్రిషన్
ఆయన దేశం గర్వించదగ్గ వైద్యులు వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు దత్తాత్రేయుడి ఆత్మకథ పుస్తకావిష్కరణ తెలుగుయూనివర్సిటీ, సెప్టెంబర్ 3: వైద్య విద్యను అభ్యసించే ప్రతి విద్యార్థికి డాక్టర్ నోరి దత్తాత్ర�
రేషన్ షాపుల్లో మోదీ ఫొటో ఉందా లేదా అని తనిఖీలు చేస్తున్నారు. హతవిధీ.. దేశ ఆర్థిక మంత్రికి కనిపిస్తున్న అతిపెద్ద సమస్య ఇదే! పాపం ఉపశమించుగాక.. బాన్సువాడ నియోజకవర్గంలోని బీర్కూర్ మండల కేంద్రంలోని నాల్గోన�
పేదలకు ఉచిత బియ్యం పంపిణీ చేస్తున్నది కేవలం ప్రధాన మంత్రి మోదీ మాత్రమే కాదు.. కేంద్రం కన్నా ఎక్కువగా సీఎం కేసీఆర్ ఉచిత బియ్యం పంపిణీ చేస్తున్నారు. కానీ ఏనాడూ తన ఫొటో రేషన్షాపుల్లో ఉండాలని ఆయన చెప్పలేదు.