రైతులను అరిగోస పెడుతున్న బీజేపీ సర్కారు అన్నదాతల కోపాగ్నిలో మాడిమసై పోవడం ఖాయం. ఉమ్మడి రాష్ట్రంలో రైతులకు ట్రాన్స్ఫార్మర్లు, కరెంట్, విత్త్తనాల కోసం ధర్నాలు చేశాం. తెలంగాణ వచ్చాక పుష్కలంగా సాగునీరు, 24
అన్నదాతలకు అన్యాయం చేస్తే సహించం.. వారికోసం ఎంతకైనా పోరాడుతాం కేంద్రం తీరు సరికాదు.. విధానాలు మార్చుకోవాలి.. యాసంగిలో వడ్లు కొనేవరకు ఈ ఉద్యమం ఆగదు బీజేపీ అసత్య ప్రచారాన్ని తిప్పికొట్టాలి సీఎం కేసీఆర్ ఏ ప
ప్రత్యామ్నాయ సాగు లాభాలు.. కాలాన్ని బట్టి పంట వేయాలి.. భూసార పరీక్షలు చేయించాలి.. దిగుబడి బాగా వచ్చే పంటలు సాగు చేసుకోవాలి.. వ్యవసాయ అధికారులు అందుబాటులో ఉంటారు.. విత్తనాలు అందుబాటులో ఉన్నాయా? నువ్వులు, పెసర�
నేడు నియోజకవర్గ కేంద్రాల్లో టీఆర్ఎస్ రైతు మహాధర్నా సిద్దిపేటలో హాజరు కానున్న మంత్రి హరీశ్రావు దుబ్బాకాలో ఎంపీ ప్రభాకర్రెడ్డి, నియోజకవర్గ కేంద్రాల్లో ఎమ్మెల్యేలు పెద్ద ఎత్తున తరలిరానున్న రైతులు, �
కరోనా కష్టకాలంలోనూ రైతుబంధు ఇచ్చిన సీఎం కేసీఆర్ కేంద్రం వరిధాన్యం కొననంటున్నది ఈ నెల 12 మహాధర్నా చేపట్టి నిరసన తెలుపుదాం ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలి రెండు రోజుల్లో పార్టీ కమిటీలను పూర్తి చేయా
సీఎం కేసీఆర్ ఢిల్లీ వెళ్లి చర్చలు జరిపినా మారలేదు ధాన్యం కొనుగోళ్లపై మంత్రి హరీశ్రావు ఆవేదన ఇతర పంటల వైపు దృష్టి సారించాలని సూచన చిన్నకోడూరు, నవంబర్ 6: వడ్ల కొనుగోళ్ల విషయంలో కేంద్ర ప్రభుత్వ వైఖరి సరి�
వ్యవసాయ, వ్యవసాయేతర భూములపై వివరాలు సేకరిస్తున్న అధికారులు హైదరాబాద్, నవంబర్ 5 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని వ్యవసాయ, వ్యవసాయేతర భూముల సమస్యలపై అధికారులు నివేదికలు సిద్ధంచేస్తున్నారు. ప్రభుత్వం ఇప్పట
యాసంగి దొడ్డు వడ్లు కొనబోమనడం తగదు కేసీఆర్ కృషితో రాష్ట్రంలో భారీగా పెరిగిన సాగు ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు సిద్దిపేట, నవంబర్ 1: యాసంగిలో దొడ్డు వడ్లు కొనబోమని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్
ఎన్నికల తర్వాత గ్యాస్ రూ.200 పెరుగుతది బీజేపీకి ఓటేస్తే రేట్ల బాదుడు మరింత తీవ్రం ఈటల గెలిస్తే ఆయనకే లాభం.. ప్రజలకు కాదు గెల్లు శ్రీనివాస్ను గెలిపించండి.. మీకు సేవ చేస్తాం సిరిసేడు ధూంధాంలో మంత్రి హరీశ్ర
20 years of TRS : టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షునిగా మరో సారి ఎన్నికైనా కేసీఆర్కు రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్రావు ట్విటర్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. ఒక ఉద్యమాన్ని ప్రారంభించడం.. ఆ ఉద్యమాన్ని గమ్యస్థానానికి చ�
హుజూరాబాద్ : ఈ నెల 30న జరిగే హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో ఎలాగైనా నాలుగు ఓట్లు సంపాదించాలనే దురుద్దేశ్యంతో బీజేపీ పార్టీ నాయకులు గిచ్చి కయ్యాలు పెట్టుకోవాలని చూస్తున్నారని, టీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధుల�
హుజురాబాద్ :రూ. 2016పెన్షన్ ఇచ్చినందుకు గవర్నమెంట్ ను కూలగొడతవా రాజేందర్..? అని ఆర్థిక శాఖామంత్రి హరీశ్ రావు అన్నారు. జమ్మికుంట రూరల్ నాగంపేటలో ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్�