గ్రీన్ ఎనర్జీ సెస్ పేరుతో 7,200 కోట్ల బాదుడు అనాలోచిత నిర్ణయాలతో అడుగడుగునా షాకులే బొగ్గు రవాణా చార్జీలు.. అదనపు మోతగా ఆర్పీపీవో రాష్ట్రం ఏర్పడేనాటికే 12,185 కోట్ల నష్టాల్లో డిస్కంలు అయినా రాయితీలపై రాజీపడ�
Osmania Hospital | నగరంలోని ఉస్మానియా ఆస్పత్రిలో పలు అభివృద్ధి పనులకు మంగళవారం నాడు శ్రీకారం చుట్టనున్నారు. తెలంగాణ రాష్ట్ర మంత్రి హరీశ్ రావు చేతుల మీదుగా
జనవరి వరకు అందుబాటులోకి తేవాలి ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు తహసీల్దార్లు, ఇరిగేషన్, ఆర్అండ్బీ, రైల్వే అధికారులతో సమీక్ష సిద్దిపేట అర్బన్, డిసెంబర్ 13 : మనోహరాబాద్-కొత్తపల్లి రైల్వే ప �
కరోనాను ఎదుర్కొనేందుకు అందరూ కలిసిరావాలివైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు పిలుపుహైదరాబాద్, డిసెంబర్ 12 (నమస్తే తెలంగాణ): సంపూర్ణ ఆరోగ్య తెలంగాణ నిర్మాణానికి ప్రభుత్వం కృషి చేస్తున్నదని, అందుకు ప్రజలు �
సిద్దిపేట, డిసెంబర్ 12 : ప్రభుత్వ దవాఖానకు వచ్చిన రోగులు సంతృప్తి చెందేలా వైద్య సేవలు అందించాలని, ప్రజా ఆరోగ్యానికి మొదటి ప్రాధాన్యం ఇచ్చేలా వైద్యులు, వైద్యాధికారులు కృషి చేయాలని జిల్లా మెడికల్ కళాశాల, �
త్వరలో క్యాథ్ల్యాబ్, ఎంఆర్ఐ సౌకర్యాలు రూ.176 కోట్లతో దవాఖాన అభివృద్ధి అత్యాధునిక సేవలకు చిరునామా గాంధీ కరోనా సమయంలో వైద్యం అద్భుతం మంత్రి హరీశ్రావు ప్రశంస హైదరాబాద్, డిసెంబర్ 11 (నమస్తే తెలంగాణ): అత్య�
అన్ని చోట్లా భారీగా పోలైన ఓట్లు అత్యధికంగా కరీంనగర్లో 99.70 % స్ట్రాంగ్ రూంలలో బ్యాలెట్ బాక్సులు 14న ఓట్ల లెక్కింపు.. ఫలితాల వెల్లడి ఫలితాల అనంతరం ర్యాలీలు నిషేధం నమస్తే తెలంగాణ నెట్వర్క్, డిసెంబర్ 10: స్�
కొండాపూర్లోని జిల్లా దవాఖానకు రహేజా గ్రూప్ చేయూత సీఎస్ఆర్ కింద 120 పడకలు ఏర్పాటు ప్రారంభించిన వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు త్వరలో డయాలసిస్ సేవలు ప్రారంభం కొండాపూర్, డిసెంబర్ 8: ప్రజారోగ్యమే ల�
జిల్లాల్లో 100% పూర్తిచేసి తీరాలి ప్రయోగాత్మకంగా రంగారెడ్డి జిల్లాలో అమలుకు మంత్రి హరీశ్ ఆదేశం హైదరాబాద్, డిసెంబర్ 7 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వం విడుదల చేసిన ప్రతి పైసా లబ్ధిదారులకు చేరేలా చర్యలు తీసుకో�
ప్రతి బస్తీ దవాఖానలో నిత్యం 100 మందికి వైద్యం 57 నిర్ధారణ పరీక్షలు ఫ్రీగ చేస్తున్నం ఇప్పటివరకు 60 లక్షల మంది లబ్ధి పొందిండ్రు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్రావు ఏకకాలంలో 32 బస్తీ దవాఖానల ప్రారంభోత్సవం హాజరైన �
కిట్టీ పార్టీల పేరుతో శిల్పా చౌదరి చాలా మందిని మోసం చేసింది. పార్టీల్లో పరిచయమైన వారి నుంచి కోట్లాది రూపాయలను వసూలు చేసి, ఆ తర్వాత కనిపించకుండా మకాం మార్చేసింది. ఆమె చేతిలో మోసపోయిన వారి పేర్�