తెలంగాణ ఉద్యమ పార్టీగా పురుడు పోసుకున్న టీఆర్ఎస్ తన ఇరవై ఒక్క ఏండ్ల ప్రస్థానంలో మరో ముందడుగు వేసింది. బుధవారం విజయదశమి రోజున టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్గా మారుస్తూ జాతీయ పార్టీగా ఏకగ్రీవ తీర్మానం
Mulugu | ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రసవం చేయించుకున్న ములుగు జిల్లా అదనపు కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఆమె భర్త జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రాను రాష్ట్ర గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవ�
మంత్రి హరీశ్రావుపై ఆంధ్రప్రదేశ్ మంత్రులు, రెవెన్యూ ఉద్యోగుల సంఘం నాయకుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు చేస్తున్న వ్యాఖ్యలు హస్యాస్పదమని టీఎన్జీవో కేంద్ర సంఘం నాయకులు పేర్కొన్నారు.
గ్రామీణ ప్రాంతాల్లో నల్లాల ద్వారా నీటి సరఫరా చేసినందుకు అవార్డు ఇస్తే.. అది మిషన్ భగీరథకు ఇచ్చినట్టు కాదా? అని కేంద్ర జల్శక్తిశాఖను మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ప్రశ్నించారు.
Ayutha Chandi Ati Rudra Yagam | సిద్దిపేట పట్టణంలోని వేములవాడ కమాన్ వద్ద ఉన్న మైదానంలో నవంబర్ 19 నుండి డిసెంబర్ 2వ తేదీ వరకు శ్రీశ్రీశ్రీ కృష్ణ జ్యోతి స్వరూపానంద స్వామి వారి పర్యవేక్షణలో ఆయుత చండీ అతిరుద్ర యాగం జరగనుంద�
సోషల్ రెస్పాన్సిబిలిటీ లేకుండా కార్పొరేట్ సంస్థలు వ్యవహరిస్తున్నాయని పరిశ్రమ యాజమాన్యాల తీరుపై రాష్ట్ర వైద్య ఆరోగ్య, ఆర్థిక శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.
Harish Rao | హాస్పిటల్స్లో ఇన్ఫెక్షన్ రేటు అభివృద్ధి చెందిన దేశాల్లో 7 శాతం, అభివృద్ధి చెందుతున్న దేశాల్లో 10 శాతం ఉందని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు. రాష్ట్రంలోని ఆస్పత్రుల్లో
అణగారిన వర్గాలపై ఆదరాభిమానాలు చూపుతూ, గిరిజనుల అభ్యున్నతికి పాటు పడుతున్న ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు అభినవ అంబేద్కర్ అని సంగారెడ్డి కలెక్టర్ డాక్టర్ శరత్ అన్నారు.
రాచరికం నుంచి విముక్తి పొంది ప్రజాస్వామిక వ్యవస్థలో చేరిన సందర్భాన్ని పురస్కరించుకొని శనివారం రాష్ట్రవ్యాప్తంగా తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాలు అంబరాన్నంటాయి