అంతర్జాతీయంగా ముడిచమురు ధర కనిష్ఠ స్థాయికి చేరుకొన్నా.. గ్యాస్, డీజిల్, పెట్రోల్ ధరలు రాకెట్ వేగాన్ని మించి ఆకాశానికి పరిగెడుతున్నాయి. గ్యాస్ పొయ్యి మంటకన్నా.. గ్యాస్బండ మంటే ఎక్కువగా మండుతున్నది. 7
సిజేరియన్లు 40 శాతానికి తగ్గాలి నార్మల్డెలివరీలకు ప్రోత్సాహకాలు గాంధీలోమాతా శిశు కేంద్రం 250 పడకలతో ఏర్పాటు ప్రభుత్వ మెటర్నిటీ హాస్పిటళ్లకు 53 అల్ట్రా సౌండ్ మెషీన్లు రక్త హీనత ఉన్న మహిళలకు న్యూట్రిషన్
ఆయన దేశం గర్వించదగ్గ వైద్యులు వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు దత్తాత్రేయుడి ఆత్మకథ పుస్తకావిష్కరణ తెలుగుయూనివర్సిటీ, సెప్టెంబర్ 3: వైద్య విద్యను అభ్యసించే ప్రతి విద్యార్థికి డాక్టర్ నోరి దత్తాత్ర�
రేషన్ షాపుల్లో మోదీ ఫొటో ఉందా లేదా అని తనిఖీలు చేస్తున్నారు. హతవిధీ.. దేశ ఆర్థిక మంత్రికి కనిపిస్తున్న అతిపెద్ద సమస్య ఇదే! పాపం ఉపశమించుగాక.. బాన్సువాడ నియోజకవర్గంలోని బీర్కూర్ మండల కేంద్రంలోని నాల్గోన�
పేదలకు ఉచిత బియ్యం పంపిణీ చేస్తున్నది కేవలం ప్రధాన మంత్రి మోదీ మాత్రమే కాదు.. కేంద్రం కన్నా ఎక్కువగా సీఎం కేసీఆర్ ఉచిత బియ్యం పంపిణీ చేస్తున్నారు. కానీ ఏనాడూ తన ఫొటో రేషన్షాపుల్లో ఉండాలని ఆయన చెప్పలేదు.
వరంగల్ సూపర్ స్పెషాలిటీ నిర్మాణ పనుల్లో వేగం 3 నెలల్లోనే 15% పనులు పూర్తి: మంత్రి హరీశ్రావు హైదరాబాద్, ఆగస్టు 27 (నమస్తే తెలంగాణ): కండ్లుండీ చూడలేని వారికి అభివృద్ధి కనిపించదంటూ బీజేపీ జాతీయ అధ్యక్షుడు జే
ఉచితాలు వద్దంటూ కేంద్రం తప్పుదారి ఉపాధి హామీ పథకాన్ని దెబ్బతీసేందుకు కుట్రలు ఆర్థికశాఖ మంత్రి హరీశ్రావు సిద్దిపేట, ఆగస్టు 23(నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఉచిత పథకాలు వద్దంటూ ప్రజలను తప్పుదారి పట్టిస్తున్
మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ వెల్లడి హైదరాబాద్, ఆగస్టు 10 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో పాత్రికేయుల సంక్షేమానికి మీడియా అకాడమీ రూ.16 కోట్లు ఖర్చు చేసిందని చైర్మన్ అల్లం నారాయణ తెలిపారు. జర్నలిస్టులు
కేంద్రానికి మంత్రి హరీశ్రావు లేఖ హైదరాబాద్, ఆగస్టు 9 (నమస్తే తెలంగాణ): రాష్ర్టానికి వెంటనే 50 లక్షల కొవిషీల్డ్ వ్యాక్సిన్ డోసులు పంపాలని ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు కేంద్రాన్ని క�
మిషన్ కాకతీ, మిషన్ భగీరథ పథకాలకు రూ.24 వేల కోట్లు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వానికి నీతి ఆయోగ్ సూచించింది. కేంద్రం ఈ సూచనను పక్కనపెట్టిందని సీఎం కేసీఆర్ తెలిపారు. నీతి ఆయోగ్ తన ప్రతిపాదనను అమలుచేయాలని ఒత�
జిల్లావ్యాప్తంగా అచార్య జయశంకర్సార్ జయంతి వేడు కలను శనివారం ఊరూరా ఘనంగా నిర్వహించారు. నాయ కులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజా సంఘాల నా యకులు జయశంకర్సార్ చిత్రపటానికి పూలమాలలు వేసి, నివాళులర్పి�