కాంగ్రెస్, బీజేపీల రహస్య మైత్రి మరోసారి బయపటపడిందని మంత్రి హరీశ్ రావు (Harish Rao) అన్నారు. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీల నియామకంతో ఇరు పార్టీల మధ్య ఉన్న అవగాహన బట్టబయలైదని విమర్శించారు. బీజేపీ అజెండా మేరకు కాంగ
Harish Rao | పది ఫలితాల్లో సిద్ధిపేట అగ్రస్థానంలో నిలువాలని ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్రావు అన్నారు. సిద్దిపేట క్యాంప్ కార్యాలయంలో నియోజకవర్గస్థాయి విద్యాశాఖ అధికారులు, ప్రధానోపాధ్యాయులతో పదో తరగతి పరీక్�
BRS Party | ఈ నెల 26వ తేదీన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరగనుంది. శుక్రవారం మధ్యాహ్నం 12:30 గంటలకు ఎర్రవల్లిలోని కేసీఆర్ వ్యవసాయ క్షేత్రంలో ఈ భేటీ జరగ
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పలువురు పార్టీ జిల్లా నాయకులతో ఫోన్లో మాట్లాడారు. మంగళవారం వరంగల్, కరీంనగర్సహా పలు జిల్లాల ముఖ్య నేతలతో మా ట్లాడినట్టు సమాచారం. ఎర్రవెల్లి వ్యవసాయ క్షేత్రంలో ఉన్న కేసీఆర్�
Harish Rao | ప్రచారంలో అబద్ధం.. పాలనలో అసహనం.. ఇదే కాంగ్రెస్ తీరు అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు విమర్శించారు. నల్గొండ పార్లమెంటరీ నియోజకవర్గ సన్నాహక సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీశ
Harish Rao | బీఆర్ఎస్కు విజయాలతో పాటు అపజయాలు ఉన్నాయని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్రావు తెలిపారు. గత అపజయాలకు కేసీఆర్ కుంగిపోతే తెలంగాణ వచ్చేదా అని వ్యాఖ్యానించారు. 2009 లో మనకు పది సీట్లే వచ్చాయని.. ఇక పని అయిపోయి
Harish Rao | కాళేశ్వరం ప్రాజెక్టులో మేడిగడ్డ నుంచి ఇప్పటికీ నీళ్లు తీసుకురావచ్చని, అయినా ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకోవటంలేదని హరీశ్రావు విమర్శించారు. మేడిగడ్డ దగ్గర నీళ్లు లేవని, రైతులు ఆరుతడి పంటలు వేసుక�
KTR | హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ ఇచ్చింది ఆరు గ్యారెంటీలు కాదు.. అవి 420 హామీలు అని మండిపడ్డారు. తెలంగాణ భవన్లో ఏర్ప�
Harish Rao | రాష్ట్ర ప్రయోజనాలకు గొడ్డలి పెట్టుగా మారబోతున్న అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టాలని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు(Harish Rao) అన్నారు.
Harish Rao | బీఆర్ఎస్ శ్రేణులకు ఎక్కడ అన్యాయం జరిగినా ఫోన్ చేయాలని.. మీ వద్దకే వచ్చి భుజం కలిపి పోరాటం చేస్తానని మాజీ మంత్రి హరీశ్రావు భరోసా ఇచ్చారు. గజ్వేల్లో బీఆర్ఎస్ పార్టీ కృతజ్ఞతా సభలో పాల్గొన్నారు. ఈ
Harish Rao | కేటీఆర్ దావోస్ వెళ్లి పెట్టుబడులు తీసుకువస్తే దండగా అన్నారని.. ఉత్తమ్ కుమార్రెడ్డి అక్కడికి వెళ్లడం వేస్ట్ అన్నారని.. మరి ఇప్పుడు సీఎం రేవంత్రెడ్డి సైతం దావోస్ వెళ్లారని.. దానిపై ఏం సమాధానం చ�
ఢిల్లీలో, గల్లీలో ఎవరున్నా తెలంగాణ గొంతు వినిపించే బీఆర్ఎస్ ఎంపీలే పార్లమెంట్లో ఉండాలని మాజీ మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ను ఓడిస్తేనే వారిచ్చిన హామీలు నె�
Harish Rao | తెలంగాణకు ఢిల్లీ నుంచి ఏది రావాలన్నా బీఆర్ఎస్తోనే సాధ్యమని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు. పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలిస్తేనే తెలంగాణ సమస్యలకు పరిష్కారం లభిస్తు�