చెన్నూరు మాజీ శాసనసభ్యులు, ఆరోగ్యశ్రీ ట్రస్ట్ మాజీ చైర్మన్ డాక్టర్ నెమరుగొమ్ముల సుధాకర్ రావు భౌతిక కాయానికి సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) నివాళులర్పించారు.
స్వరాష్ట్ర సాధన కోసం ఉవ్వెత్తున ఎగసిన తెలంగాణ ఉద్యమ ప్రస్థానంలో కీలక ఘట్టం మిలియన్ మార్చ్ అని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ (Harish Rao) అన్నారు. ప్రపంచ ప్రజా ఉద్యమాల సరసన తెలంగాణ ఉద్యమాన్ని నిలిపిన ప్రజా విప్లవమ�
కాంగ్రెస్ పాలన అంటేనే దగా అని, అన్ని వర్గాలను మోసం చేస్తున్నదని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు అన్నారు. రైతుల ధాన్యానికి ఇచ్చే బోనస్, రుణమాఫీ, ఉచిత కరెంట్, రైతుబంధు.. ఇలా అన్నింటా దగా చేస్తున్నదని మండ
Harish Rao | కేసీఆర్ పాలనలో ఏ రోజు కూడా కరెంట్ పోలేదు.. కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో కరెంట్ కోతలు మొదలయ్యాయని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు పేర్కొన్నారు. నిన్న ఒక ఊరికి వెళ్తే కరెంట్ కోతలు మొదలయ్
Harish Rao | ఉద్యోగులకు జీతాలు ఇవ్వడాన్ని తాను వ్యతిరేకిస్తున్నట్లు కొందరు రాజకీయ ప్రేరేపిత వ్యక్తులు దుష్ప్రచారం చేస్తుండటం బాధాకరం అని మాజీ మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను
Harish Rao | సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు 800 మంది మహిళలకు ఉచితంగా కుట్టు మిషన్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సిద్దిపేటలోని బాబు జగ్జీవన్ రామ్ భవన్లో శుక్రవారం జరిగింది.
మహబూబ్నగర్ వెనుకబాటుతనానికి నాటి టీడీపీ, కాంగ్రెస్ పాలనే కారణమని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) అన్నారు. సీఎం రేవంత్ తిట్టాల్సి వస్తే తన గురువు చంద్రబాబును తిట్టాలని, కాంగ్రెస్ పార్టీ చేసిన మోసా�
బీఆర్ఎస్లో పార్లమెంట్ ఎన్నికల వేడి పతాకస్థాయికి చేరుతున్నది. రాష్ట్రంలోని 17 లోక్సభ స్థానాలకుగానూ బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే 5 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది.
Harish Rao | వందరోజుల పాలన చూసి ఓటేయాలని సీఎం రేవంత్రెడ్డి మాట్లాడుతున్నాయని.. ఈ వంద రోజుల పాలనలో ఏముందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు ప్రశ్నించారు. ఆయన బుధవారం మీడియాతో చిట్చాట్ నిర్వహించారు.
Harish Rao | రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న 200 యూనిట్ల లోపు ఉచిత విద్యుత్తు పథకంలో లక్షలాది అర్హులకు అన్యాయం జరుగుతున్నదని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్రావు ఆవేదన వ్యక్తంచేశారు. పథకంలోని లోపాలను సర
Harish Rao | 200 యూనిట్ల లోపు ఉచిత విద్యుత్ పథకంలో జరుగుతున్న పొరపాట్ల కారణంగా పేద ప్రజలకు అన్యాయం జరుగుతున్నదని ఎమ్మెల్యే హరీశ్రావు ఆవేదన వ్యక్తం చేశారు. ఒక రేషన్ కార్డులో పేరున్న వారు రెండు మూడు కుటుంబాలుగా
Harish Rao | రాష్ట్రంలోని 90 లక్షల మంది తెల్ల రేషన్ కార్డుదారులు ఉన్నారు. ఉచిత విద్యుత్ మాత్రం 30 లక్షల మందికే వర్తింపజేస్తున్నారు. హైదరాబాద్లో 10 లక్షల మందికే ఈ పథకం వర్తింజేస్తున్నారు. మొత్తం 90 లక్�
సమస్య అన్నది సర్వసాధారణం. విజ్ఞులు ఎవరైనా సమస్యను పరిష్కరించటంపైనే దృష్టిపెడతారు. అంతేకానీ దాన్ని ఆసరాగా చేసుకుని పబ్బం గడపాలనుకోరు. ప్రస్తుతం తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం తన రాజ�