Harish Rao | తెలంగాణ ఉద్యమంలో ఎంతో స్ఫూర్తిని రేపింది అలయ్ బలయ్(Alai Balai )కార్యక్రమం. పువ్వులను పూజించే గొప్ప సంస్కృతి తెలంగాణ సొంతమని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) అన్నారు.
Harish Rao | సామాన్యుల జేబులను ఖాళీ చేసేలా.. టీజీఎస్ ఆర్టీసీ టికెట్ ధరలను పెంచింది. టికెట్ ధరల పెంపుపై రాష్ట్ర మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
మార్చి 15న పట్నం మహేందర్రెడ్డి చీఫ్విప్ అని సీఎస్ ఉత్తర్వులిచ్చారు. అలాంటప్పుడు జూన్ 2, ఆగస్టు 15, సెప్టెంబర్ 17 సందర్భంగా జెండా ఆవిష్కరణలకు వెళ్లే అతిథిగా ఆయనను ఎమ్మెల్సీగా ఎందుకు చూపించారు. ఒకే వ్యక్�
శాసనమండలిలో ప్రతిపక్ష నేతగా సిరికొండ మధుసూదనాచారి బాధ్యతలు స్వీకరించారు. ఆదివారం శాసనమండలి ప్రాంగణంలో తనకు కేటాయించిన చాంబర్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో ఆయన బాధ్యతలు స్వీ�
“విజయ దశమి అంటే చెడు పై విజయం సాధించడం... శ్రీరాముని చేతిలో రావణుడు ఓటమి పొందిన రోజు.. శ్రీరాముడు విజయం సాధించి రామరాజ్యం వచ్చిన రోజు ఈ విజయ దశమి అని” మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు అన్�
అణచివేతల ఆనవాళ్లను అడుగడుగునా ధిక్కరించిన ఢిల్లీ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్ గోకరకొండ సాయిబాబా (జీఎన్ సాయిబాబా) తన వీల్ చెయిర్కు శాశ్వత సెలవు ప్రకటించారు. ‘నేను చావును నిరాకరిస్తున్నాను’ అని ఏనాడో �
Harish Rao | విద్యావేత్త, మానవ హక్కుల కార్యకర్త, ప్రొఫెసర్ సాయిబాబా మృతి బాధాకరం అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు పేర్కొన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. వారి కుటుంబ సభ్యులకు తన�
Harish Rao | విజయదశమి దసరా పర్వదినం సందర్భంగా సిద్దిపేటలోని శ్రీ ఉమాపార్వతీ సమేత కోటిలింగేశ్వర స్వామి దేవాలయంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు శమీ పూజలో పాల్గొన్నారు.
Harish Rao | తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు దసరా పండుగ ప్రతిరూపమని.. దుర్గామాత ఆశీస్సులతో ప్రజలంతా ఆనందోత్సాహాలతో పండుగ జరుపుకోవాలని బీఆర్ఎస్ కీలక నేత, రాష్ట్ర మాజీ మంత్రి హరీశ్రావు ఆకాంక్షించారు.
విజయ దశమి అందరికీ పండుగే! ఆ దర్జీ ఇంట ప్రతీ దసరా ప్రత్యేకమే. యుగాల కిందట అసురశక్తిపై అమ్మ సాధించిన విజయానికి ప్రతీకగా మనమంతా దసరా జరుపుకొంటాం! కానీ, ఆదిశక్తి అంశగా భావించే ఆడపిల్లలు సాధిస్తున్న వరుస విజయా
Harish Rao | తెలంగాణకు రావాల్సిన నిధుల కోసం పోరాడడంలో బీజేపీ, కాంగ్రెస్(Congress) పార్టీలు ఘోరంగా విఫలమయ్యాయని మాజీ మంత్రి హరీశ్ రావు(Harish Rao) విమర్శించారు.
ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ సీట్లు సాధించి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఇద్దరు వైద్య విద్యార్థులకు మాజీమంత్రి ఎమ్మెల్యే హరీశ్రావు బాసటగా నిలిచారు.