రాష్ట్రంలో అప్రకటిత ఎమర్జెన్సీ కొనసాగుతున్నది. ఓ వైపు ప్రజా పాలన ఉత్సవాలు నిర్వహిస్తున్న కాంగ్రెస్ సర్కార్.. ప్రశ్నించే గొంతులను అణచివేస్తున్నది. ఎమ్మెల్యేలు, నేతల అక్రమల అరెస్టులకు నిరసనగా ట్యాంక్
రాష్ట్రంలో పోలీస్ రాజ్యం నడుస్తున్నదని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ విమర్శించారు. హామీలు నెరవేర్చాలని ప్రశ్నిస్తే అరెస్ట్లు చేస్తారా..? అని నిలదీశారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించకుండా ప్రతిపక్షాల గొంతు న
కాంగ్రెస్ ప్రభుత్వ అణచివేతలు, అక్రమ అరెస్టులకు భయపడేదిలేదని బీఆర్ఎస్ నేతలు తేల్చిచెప్పారు. మాజీ మంత్రులు హరీశ్రావు, జగదీశ్రెడ్డి, ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి అక్రమ అరెస్టులను తీవ్రంగా ఖండించార�
రాష్ట్రంలో చట్టం కాంగ్రెస్ పార్టీకి చుట్టంగా మారిందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పోలీస్ స్టేషన్లు కాంగ్రెస్ కార్యాలయాలుగా మారాయని, గాంధీభవన్లో ఎఫ్ఐఆర
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ నిధులిచ్చి పూర్తి చేసిన పనులనే సీఎం రేవంత్రెడ్డి ప్రారంభిస్తున్నారని, జిల్లా ప్రాజెక్టుల పూర్తికి రూపాయి నిధులివ్వని ఆయన ఆ ప్రాజెక్టుల ప్రారంభోత్సవానికి రావడం సిగ్
బీఆర్ఎస్ శ్రేణులపై కొనసాగుతున్న నిర్బంధంపై జిల్లాలో పలుచోట్ల నిరసన వ్యక్తమవుతున్నది. బీఆర్ఎస్ చేపట్టిన గురుకులాల బా ట కార్యక్రమాన్నీ అడ్డుకుంటుండడంతో పలు చోట్ల పార్టీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస
కాంగ్రెస్ సర్కార్ తీరుపై బీఆర్ఎస్ శ్రేణులు భగ్గుమన్నాయి. ఎమ్మెల్యేలు టీ హరీశ్రావు, జగదీశ్రెడ్డి, పాడి కౌశిక్రెడ్డి అక్రమ అరెస్టుకు నిరసనగా బీఆర్ఎస్ ఆధ్వర్యంలో గురువారం సాయంత్రం రాష్ట్రవ్యాప
Harish Rao | ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పాలనలో పోలీస్స్టేషన్కు వచ్చినా సిబ్బంది కష్టాలు చెప్పుకుంటున్నారంటూ హరీశ్రావు మండిపడ్డారు. కాంగ్రెస్ తీరుపై తీవ్రంగా స్పందించారు. గచ్చిబౌలి పీఎస్ వద్ద ఆయన మీడియా�
MLA's Arrest | మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావును విడుదల చేయాలంటూ బీఆర్ఎస్ నేతలు బంజారాహిల్స్ పోలీస్స్టేషన్ ఎదుట ఆందోళన చేస్తున్నారు. ఈ క్రమంలో ఠాణా ఎదుట భైఠాయించిన ఎమ్మెల్యేలు పల్లా రాజేశ్వర్�