యూరియా కొరతపై బీఆర్ఎస్ కన్నెర్ర చేసింది. అన్ని జిల్లాల్లో సోమవారం రైతులతో కలిసి ఆందోళన బాట పట్టింది. ఈ నిరసన కార్యక్రమాల్లో ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ నేతలు, శ్రేణులు, రైతులు పాల్గొన్నా�
కాంగ్రెస్ పరిపాలనలో తెలంగాణ రాష్ట్రంలో రౌడీ రాజకీయం రాజ్యమేలుతుందని ఇల్లెందు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే బానోతు హరిప్రియ నాయక్ అన్నారు. ఖమ్మం జిల్లా కామేపల్లి మండలం తాళ్లగూడెంలో బుధవారం ఆమె విలేకరుల�
మాయమాటలతో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల్ని మభ్యపెడుతుందని మాజీ ఎమ్మెల్యే హరిప్రియ నాయక్, మాజీ జడ్పీ చైర్పర్సన్ ఆంగోత్ బిందు అన్నారు. మహిళలకు రూ.2500 ఇస్తామన్న హామీ, పెన్షన్ల పెంపు, ఎక్కడికి పోయాయని కాంగ్రెస్ �
ప్రజాస్వామ్యంలో శాంతియుతంగా నిరసనలు కూడా తెలిపే హక్కు లేదా? ఇది ప్రజా పాలనా లేక పోలీస్ పాలనా అని మాజీ ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
ఈ నెల 27న హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో జరిగే బీఆర్ఎస్ రజతోత్సవ సభను విజయవంతం చేయాలని మాజీ ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. బుధవారం పార్టీ మండలాధ్యక్షుడు బొమ్మ
వరంగల్లో ఈ నెల 27న నిర్వహించనున్న బీఆర్ఎస్ రజతోత్సవ సభకు వేలాదిగా తరలిరావాలని ఇల్లెందు మాజీ ఎమ్మెల్యే బానోతు హరిప్రియానాయక్ పిలుపునిచ్చారు. మండలంలోని దాస్తండాలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బొమ్మె�
సీఎం రేవంత్రెడ్డి పాలన నియంతృత్వాన్ని తలపిస్తున్నదని బీఆర్ఎస్ మహిళా, మాజీ మహిళా ప్రజాప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మణిపూర్, గుజరాత్ సహా దేశంలోని ఇతర ప్రాంతాల్లో మహిళలకు అన్యాయం జరిగిందని రెక
కాంగ్రెస్ మాయగాళ్లవన్నీ ఒట్టి మాటల గారడీలేనని బీఆర్ఎస్ ఇల్లెందు నియోజకవర్గ అభ్యర్థి హరిప్రియానాయక్ విమర్శించారు. వారు ఎన్ని మాయమాటలు చెప్పినా ప్రజలెవరూ నమ్మడం లేదని అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం