మహిళా చైతన్యమే ధ్యేయంగా శ్రమిస్తున్న సెర్ప్ ఉద్యోగుల ‘పే స్కేల్ కల’ నెరవేరింది. రెండు దశాబ్దాల ఎదురుచూపులకు తెరపడింది. గత శనివారమే రాష్ట్ర సర్కారు అందుకు సంబంధించిన జీవో జారీ చేయగా, సెర్ప్ ఉద్యోగులు
సెర్ప్ ఉద్యోగులకు పే స్కేల్ ప్రకటించడంపై హర్షం వ్యక్తం చేస్తూ సీఎం కేసీఆర్ చిత్రపటానికి సోమవారం సంస్థ ఉద్యోగులు క్షీరాభిషేకం చేశారు. సంగెంలోని సెర్ప్ కార్యాలయంలో సీఎం కేసీఆర్, మంత్రి ఎర్రబెల్లి ద
రాష్ట్ర ప్రభుత్వం సెర్ప్ ఉద్యోగులకు పేస్కేల్ను వర్తింపజేయడం చాలా సంతోషంగా ఉందని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఆనంద్ అన్నారు. సోమవారం ఆయన తన నివాసంలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి సెర్
బుడిబుడి నడకలు.. బోసి నవ్వులు.. వచ్చీరాని పలుకులు.. హావాభావాలతో చిరునవ్వులు చిందిస్తూ ఇంటిల్లిపాదిని ఆనందపరవశంలో ముంచెత్తే చిన్నారులుంటే ఎంతో ముద్దు చేస్తారు. ఇక వారి మొదటి పుట్టినరోజును ఎంతో ఘనంగా జరుప�
సూర్యాపేట మండలంలోని సింగిరెడ్డి పాలెం, తాళ్లఖమ్మంపహాడ్ గ్రామాలకు మూసీ 36వ డిస్ట్రిబ్యూటరీ కాల్వకు అనుసంధానంగా మైనర్ కాల్వ ఉన్నది. గతంలో కాల్వ మీదుగా రోడ్డును వేసే క్రమంలో గూనల లెవల్ను కాంట్రాక్టర్ల�
Happiness | సంతోషమే సగం బలం. అయితే ఆ సంతోషం మన ఆలోచనలు, జీవన దృక్పథం మీద ఆధారపడి ఉంటుంది. విజయానికి దగ్గరిదార్లు లేనట్టే, సంతోషానికి కూడా చిట్కాలు ఉండవు. కాకపోతే, ఈ ఐదు నియమాలనూ పాటిస్తే హాయిగా బతికేయవచ్చు.
దూరపు, దగ్గరి చూపుతో బాధపడుతూ కంటివెలుగులో పరీక్షలు చేయించుకన్న వారికి ఆర్డర్ అద్దాలు వచ్చాయి. వైద్య సిబ్బంది పంపిణీ చేయగా, లబ్ధిదారులు ఆనందంలో మునిగితేలుతున్నారు. తమకు కంటిచూపును ప్రసాదించిన సర్కారు
ఖమ్మం నగర జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు కేటాయిస్తామని బీఆర్ఎస్ బహిరంగ సభలో సీఎం కేసీఆర్ ప్రకటించడంపై తెలంగాణ యూనియన్ ఆఫ్ వరింగ్ జర్నలిస్ట్ (టీయూడబ్ల్యూజే) హర్షం వ్యక్తం చేసింది. ఫొటో, వీడియో జర్నల�
పెన్షన్ అనేది ప్రభుత్వ ఉద్యోగి హక్కు. ఉద్యోగంలో అతను చేసిన సేవలకు ఇచ్చే ప్రతిఫలం. ఓ సామాజిక పథకం. గతంలో పెన్షన్ సక్రమంగా వచ్చేది కాదు. అప్పట్లో నేతల ఇష్టాఇష్టాలపై పెన్షన్లు ఆధారపడి ఉండేవి. ఫలితంగా జీతాల
పల్లెల్లో పశుసంపద, పాలసేకరణ పెంపునకు విశేష కృషి చేస్తున్న గోపాల మిత్రలకు టీఆర్ఎస్ (బీఆర్ఎస్) ప్రభుత్వం మరోసారి అండగా నిలబడింది. వారికిచ్చే గౌరవ వేతనాన్ని 30శాతం పెంచింది. కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్�
ఒకప్పుడు ఫ్లోరైడ్ విషపు నీళ్లే నల్లగొండ ప్రజలకు ఆధారం. తెలియక కొంతకా లం, తప్పక మరికొంత కాలం తాగి ఎన్ని జీవితాలు తెల్లారిపోయినయో. ఎంత దుఃఖం.. పాలకుల నిర్లక్ష్యం మూడు తరాలను బలితీసుకున్నది. ఉమ్మడి నల్లగొండ
ఒకప్పుడు మును‘గోడు’లో నీళ్లే బంగారం. మిషన్ కాకతీయ వల్ల వాననీరు చెరువుల్లో చేరి పాతాళగంగను పైపైకి తీసుకొచ్చింది. నాడు నెర్రెలు బారి కనిపించిన చెలకల్లో నేడు నీళ్లు నిండుగా పోసే బోర్లతో బంగారు పంటలు పండు�
“కార్తికేయ-2’ కథ చెప్పినప్పుడే అద్భుతంగా అనిపించింది. ముఖ్యంగా కృష్ణతత్వ నేపథ్యం బాగా నచ్చింది’ అని చెప్పింది అనుపమ పరమేశ్వరన్. ఆమె నిఖిల్ సరసన కథానాయికగా నటించిన ‘కార్తికేయ-2’ ఇటీవలే ప్రేక్షకుల ముందు
వైద్య కళాశాలల మంజూరుపై ఆయా జిల్లాల్లో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. కరీంనగర్, రాజన్న సిరిసిల్ల జిల్లాలకు వైద్యకళాశాలల మంజూరుపై టీఆర్ఎస్ నాయకులు ఆనందం వ్యక్తం