ఒకప్పుడు మును‘గోడు’లో నీళ్లే బంగారం. మిషన్ కాకతీయ వల్ల వాననీరు చెరువుల్లో చేరి పాతాళగంగను పైపైకి తీసుకొచ్చింది. నాడు నెర్రెలు బారి కనిపించిన చెలకల్లో నేడు నీళ్లు నిండుగా పోసే బోర్లతో బంగారు పంటలు పండు�
“కార్తికేయ-2’ కథ చెప్పినప్పుడే అద్భుతంగా అనిపించింది. ముఖ్యంగా కృష్ణతత్వ నేపథ్యం బాగా నచ్చింది’ అని చెప్పింది అనుపమ పరమేశ్వరన్. ఆమె నిఖిల్ సరసన కథానాయికగా నటించిన ‘కార్తికేయ-2’ ఇటీవలే ప్రేక్షకుల ముందు
వైద్య కళాశాలల మంజూరుపై ఆయా జిల్లాల్లో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. కరీంనగర్, రాజన్న సిరిసిల్ల జిల్లాలకు వైద్యకళాశాలల మంజూరుపై టీఆర్ఎస్ నాయకులు ఆనందం వ్యక్తం
నాడు వస్త్ర పరిశ్రమ కుదేలు.. ఆగమైన నేతన్నలు.. ఉపాధి కోసం వలసలు.. అప్పుల బాధలు.. ఆకలిచావులు.. ఆత్మహత్యలు.. రోడ్డునపడ్డ కుటుంబాలు.. ఇలాంటి సంక్షోభాలను చూసిన కార్మికలోకం, నేడు సంతోషాల వైపు అడుగులు వేస్తున్నది. స్వ
ఈ నెల 7న నేతన్నకు బీమా పథకాన్ని ప్రారంభిస్తున్న నేపథ్యంలో సోమవారం నారాయణగూడలోని పద్మశాలీ భవన్లో తెలంగాణ పద్మశాలి సంఘం యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు అవ్వారి భాస్కర్ ఆధ్వర్యంలో
సీరోలును కొత్త మండలంగా ప్రకటించడంపై డోర్నకల్ మండలంలోని మన్నెగూడెం పీఏసీఎస్ చైర్మన్ కొండపల్లి సీతారాంరెడ్డి, ఎంపీటీసీ కొండపల్లి విజయ్పాల్రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. సోమవారం చిన్నగూడూరు మండలం ఉగ
ఇప్పటి పరిస్థితులు ఒకప్పటిలా లేవు. కూడు, గూడు, దుస్తులు.. ఇలా మనిషి కనీస అవసరాలు తీరాక కూడా ‘నేను ఆనందంగా ఉన్నాను’ అని చెప్పే వ్యక్తులు అరుదుగా కనిపిస్తున్నారు. విద్యాధికులు, ఉద్యోగుల్లోనూ సంతృప్తిగా జీవి
ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు తెలంగాణ ప్రజలకు బోనాల పండుగ’ శు భాకాంక్షలు తెలిపారు. గోలొం డ జగదాంబికా అమ్మవారికి గురువారం బోనం సమర్పణతో బోనాల ఉత్సవాలు ప్రారంభమయ్యాయని తెలిపారు. ప్రతి ఏటా ఆషాఢం, శ్రావణ మ
రైతుబంధు పైసలు టైముకు అందుతున్నయ్. ఇన్నేండ్లల్ల రైతుల కోసం మంచి పథకాలు పెట్టిన సర్కారు ఒక్కటి సుత లేదు. రైతుల కష్టాలు తెలిసిన సీఎం కేసీఆర్ వచ్చినప్పటి నుంచే మంచి పథకాలు అమలైతున్నయ్. కేసీఆర్ సర్కారు �
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న అన్ని మండలాల్లో ఒక్కో గ్రామాన్ని ఎంపిక చేసి లబ్ధిదారులను ఎంపిక చేశారు. ప్రభుత్వం అందజేస్తున్న దళితబంధు పథకంపై లబ్ధిదారులకు �
బడిగంట మోగింది | రాష్ట్రంలో బడి గంట మోగింది. పిల్లల మనసులు మురిశాయి. ఉప్పొంగే ఉత్సాహంతో చెంగుచెంగున బడిబాట పట్టారు. నేటి నుంచి స్కూళ్లు పున:ప్రారంభం కావడంతో పాఠశాలల్లో సందడి నెలకొంది.
ఎన్నారై | తెలంగాణ ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన దళిత సాధికారత పథకానికి సీఎం కేసీఆర్ ‘దళిత బంధు’ అని నామకరణం చేసిన విషయం తెలిసిందేనని ఎన్నారై టీఆర్ఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు అనిల్ కూర్మాచలం తెలిపారు.