హనుమకొండలోని కూరపాటి హాస్పిటల్లో లాప్రోస్కోపీ హెర్నియా చికిత్సలను అందిస్తున్న ప్రముఖ సర్జన్ డాక్టర్ కూరపాటి రమేశ్ తెలిపారు. ఈ కార్యక్రమాన్ని ఐఎంఏ వరంగల్ సెక్రటరీ డాక్టర్ అజిత్ మహమూద్, ప్రముఖ �
కాకతీయ విశ్వవిద్యాలయ బోధనేతర ఉద్యోగుల (నాన్ గెజిటెడ్ మరియు నాల్గవ తరగతి ఉద్యోగుల) సంఘాల ఎన్నికలు శుక్రవారం ఉదయం 11 గంటల నుంచి 2 గంటల మధ్య ప్రశాంతంగా ముగిసిన్నట్లు ఎన్నికల అధికారి, పరిక్షల నియంత్రణ అధికా�
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్వర్యలో ఈనెల చివరి వారం నుంచి జరగనున్న హెచ్సీఏ అండర్- 19 లీగ్ పోటీల్లో పాల్గొంటున్న ఉమ్మడి వరంగల్ జిల్లా జట్టు ఎంపిక చేసినట్లు కార్యదర్శి చాగంటి శ్రీనివాస్ తెలిపా�
హనుమకొండ సుబేదారిలోని కాకతీయ విశ్వవిద్యాలయం ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల పౌర సంబంధాల కార్యాలయం రూపొందించిన 2024 -25 ప్రెస్, మీడియా క్లిప్పింగ్స్ నివేదికను కాకతీయ విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య కర్నాటి ప్రతా
వైద్య విద్య అవసరాల నిమిత్తం కాకతీయ మెడికల్ కళాశాలకు తెలంగాణ నీట్, అవయవ, శరీర దాతల అసోసియేషన్ ఆధ్వర్యంలో పార్థీవదేహం అందజేశారు. తిమ్మాపూర్, బృందావన్ కాలనీ నివాసి దాచేపల్లి నరేందర్ (75) అనారోగ్యంతో మరణించార�
INAVOLU | హనుమకొండ (ఐనవోలు): అక్రమంగా ఇసుక రవాణ చేస్తున్న 10 ఇసుక ట్రాక్టర్లును పట్టుకున్నట్లుగా ఎస్సై పస్తం శ్రీనివాస్ తెలిపారు. మండంలోని నందనం ఆకేరు వాగు నుంచి ఎటువంటి అనమతులు లేకుండా అక్రమంగా ఇసుక రవాణ చేస్త�
HANAMAKONDA |హనుమకొండ చౌరస్తా, మార్చి 29: తెలుగువారి శ్రీ విశ్వావసునామ సంవత్సర నూతన ఉగాది వేడుకలను ఘనంగా నిర్వహించుకునేందుకు నగర ప్రజలు సన్నద్ధమయ్యారు.
KERALA IGP |వరంగల్ చౌరస్తా: వరంగల్ నగరంలోని గోవిందరాజస్వామిని కేరళ ఐజిపి లక్ష్మణ్, కేరళ పాలక మున్సిపాలిటీ డెవలప్మెంట్ స్టాండింగ్ కమిటీ చైర్ పర్సన్ మినీ మోల్ శనివారం దర్శించుకున్నారు.
INAVOLU | హనుమకొండ (ఐనవోలు): ఐనవోలు మల్లికార్జునస్వామి దేవస్థానం దినదిన ప్రవర్ధమానం చెందుతొంది. అతి పురాతనమైన చాలా పవిత్రమైన చరిత్ర కలిగిన ఆలయం. ఈ ఆలయానికి భక్తుల తాకిడి రోజు రోజుకు పెరుగుతుంది అనడానికి సాక్ష�
HANAMAKONDA | హనుమకొండ చౌరస్తా, మార్చి 29: పశ్చిమ నియోజకవర్గ అభివృద్ధి ధ్యేయంగా కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం నడుస్తుందని వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి అన్నారు.
HANUMAKONDA | హనుమకొండ చౌరస్తా, మార్చి 29: చారిత్రక రుద్రేశ్వరస్వామి వేయిస్తంభాల దేవాలయంలో ఈ నెల 30 నుంచి త్రికూటాలయంలోని విష్ణు ఆలయంలో శ్రీసీతారాముల కల్యాణ బ్రహ్మోత్సవాలకు సర్వంసిద్ధం చేశారు.
WARANGAL | కరీమాబాద్, మార్చి 29 : ప్రతీ విద్యార్థి జ్ఞాన తృష్టతో ఉన్నప్పుడే బావి భారత విజ్ఞాన శాస్త్రవేత్తలుగా ఎదుగుతారని 40వ డివిజన్ కార్పొరేటర్ మరుపల్ల రవి అన్నారు. అండర్ రైల్వే గేట్ ప్రాంతం కరీమాబాదులో గల న్య�