జా స్ట్రిప్పై ఇజ్రాయెల్ సైన్యం దాడులను మరింత తీవ్రతరం చేసింది. దాడుల్లో గత 24 గంటల వ్యవధిలో 704 మంది పౌరులు మరణించారని గాజా ఆరోగ్య శాఖ అధికారులు మంగళవారం వెల్లడించారు. వీరిలో 305 మంది చిన్నారులు కూడా ఉన్నార�
Israel War | ఇజ్రాయెల్ - హమాస్ మధ్య యుద్ధం ఇంకా కొనసాగుతున్నది. ఇప్పటి వరకు సుమారు 5500 మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. కాగా, గాజాలో వైమానిక దాడి చేసి, ఉగ్రవాద సంస్థ హమాస్కు చెందిన మరో కీలక అధికారి హతమార్చినట్లు �
Journalists Killed: హమాస్-ఇజ్రాయిల్ మధ్య జరుగుతున్న దాడుల్లో ఇప్పటి వరకు 22 మంది జర్నలిస్టులు మృతిచెందారుదీంట్లో 18 మంది పాలస్తీనియన్లు, ముగ్గురు ఇజ్రాయిలీలు, ఓ లెబనీస్ జర్నలిస్టు ఉన్నారు. సీపీజే (కమిట
Israel-Hamas War | రెండు వారాల క్రితం ఇజ్రాయెల్పై మెరుపు దాడికి దిగిన హమాస్ (Hamas) మిలిటెంట్లు.. వందల మంది ప్రజలను బందీలుగా చేసుకున్న విషయం తెలిసిందే. తాజాగా వారిపై హమాస్ ఉగ్రవాదులు కాస్తంత దయ చూపారు. ఇద్దరు అమెరికన్
హమాస్ లక్ష్యంగా ఇజ్రాయెల్ చేపడుతున్న దాడులతో గాజా అల్లకల్లోలంగా మారింది. లక్షలాది మంది పాలస్తీనియన్లు మానవతా సాయం కోసం ఎదురుచూస్తున్నారు. హమాస్-ఇజ్రాయెల్ యుద్ధం మొదలైన తర్వాత ఇప్పటివరకు దాదాపు 10ల�
Joe Biden | ఇజ్రాయెల్ (Israel) సేనలకు, హమాస్ (Hamas) మిలిటెంట్లకు మధ్య పోరు కొనసాగుతున్న వేళ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్(Joe Biden) ఇజ్రాయెల్కు కీలక హెచ్చరిక చేశారు. హమాస్ను ఎదుర్కొనే విషయంలో ఆవేశం వద్దని, 9/11 దాడి అనంతరం అమ�
పశ్చిమాసియాలో ఇజ్రాయెల్, హమాస్ మధ్య యుద్ధంలో వేల మంది పౌరులు మృత్యువాత పడటం పట్ల బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, రాష్ట్ర మున్సిపల్, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కే తారకరామారావు తీవ్ర ఆందోళన వ్యక్తం �
పాలస్తీనా పౌరుల స్వాతంత్ర్య కాంక్షకు బాసటగా నిలిచిన అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ (Kamala Harris) పాలస్తీనియన్ల హక్కులకు ఉగ్ర సంస్ధ హమాస్ ప్రాతినిధ్యం వహించదని స్పష్టం చేశారు.
Hamas: గాజాపై అక్టోబర్ 7వ తేదీన హమాస్ ఉగ్రవాదులు వేల సంఖ్యలో రాకెట్లతో విరుచుకుపడ్డ విషయం తెలిసిందే. అయితే ఆ దాడిలో ఉత్తర కొరియాకు చెందిన ఎఫ్-7 రాకెట్ గ్రేనేడ్లను హమాస్ వాడినట్లు తెలుస్తోంది.
Palestinian Islamic Jihad: గాజాలోని అల్ అహ్లి అరబ్ హాస్పిటల్పై జరిగిన దాడిలో 600 మంది మృతి చెందగా, మరో 900 మంది గాయపడ్డారు. అయితే ఆ హాస్పిటల్ ఘటనకు తాము బాధ్యులం కాదు అని హమాస్, ఇజ్రాయిల్ పేర్కొన్నాయి. కానీ ఆ దాడ�
గాజాపై ఇజ్రాయెల్ సైన్యం దాడులను మరింత తీవ్రతరం చేసింది. సెంట్రల్ గాజాలోని ఓ దవాఖానపై ఇజ్రాయెల్ జరిపిన దాడిలో కనీసం 500 మంది వరకు మృతిచెందినట్టు హమాస్ మంగళవారం వెల్లడించింది. మరోవైపు ఇజ్రాయెల్ సైన్య�
ఇజ్రాయెల్ మిగిలిన మా భూభాగాలనూ ఆక్రమిస్తోంది. మా ప్రజలను చంపుతోంది. మమ్ములను రెచ్చగొడుతోంది. అందుకే ఈ దాడి చేశాం’ అని హమాస్ తమ దాడిని సమర్థించుకుంది. గాజాపై తన భారీ హింసాత్మక దాడులు, హమాస్ దాడికి ప్రతీ