Eagle | ఓ మహిళా అభ్యర్థి హాల్ టికెట్ను పరీక్షకు కొన్ని నిమిషాల ముందు ఓ గద్ద ఎత్తుకెళ్లింది. దీంతో ఆమె తీవ్ర ఆందోళనకు గురైంది. గద్ద హాల్ టికెట్ ఎత్తుకెళ్లడాన్ని చూసి అక్కడున్న వారంతా షాక్కు గురయ�
ఫస్టియర్ చదువుతున్న ఓ విద్యార్థికి ఫస్టియర్, సెకండియర్ రెండు పరీక్షల హాల్టికెట్లు జారీ అయ్యాయి. సీఈసీ కోర్సు చదువుతున్న ఈ విద్యార్థి ఫస్టియర్లో ఐదు సబ్జెక్టులు, సెకండియర్లో ఐదు సబ్జెక్టుల చొప్పు
Gurukul Entrance Test | ఐదవ తరగతి నుంచి తొమ్మిదవ తరగతి వరకు గురుకులాల్లో ప్రవేశానికి (Gurukul Entrance Test) 23వ తేదీ (నేడు)ఆదివారం ప్రవేశ పరీక్ష ఉన్న సంగతి తెలిసిందే. కాగా జిల్లా కేంద్రం గద్వాలలోని మానవపాడు మండలానికి చెందిన జి భార్గవ�
హాల్టికెట్ లేకుండా 128 మంది విద్యార్థులకు పరీక్ష రాయడానికి అనుమతి ఇచ్చినట్టు తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు వెల్లడించింది. ఈ అంశంపై వివిధ మీడియా ఛానళ్లలో వచ్చిన వార్తలకు గురువారం ఓ ప్రకటనలో వివరణ ఇచ్చిం
DSC Hall Tickets | డీఎస్సీ హాల్టికెట్లో అబ్బాయి ఫొటోకు బదులు అమ్మా యి ఫొటో, సంతకం వచ్చింది. దీంతో నివ్వెరపోయిన అభ్యర్థి విద్యాశాఖ నిర్లక్ష్యంపై మండిపడ్డాడు.
ఈ నెల 18 నుంచి ఏప్రిల్ 2 వరకు జరిగే పదో తరగతి పరీక్షలకు ఎస్ఎస్సీ బోర్డు ఏర్పాట్లు చేస్తున్నది. 2,676 పరీక్ష కేంద్రాలలో 5,08,385 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. ప్రతిరోజు ఉ. 9.30 గంటల నుంచి మ.12.30 గంటల వరకు �
ఉపాధ్యాయ ఉద్యోగాలకు ప్రధానమైన ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్) ఉమ్మడి జిల్లాలో ఈ నెల 15న శుక్రవారం నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీ ప్రక్రియ వేగంగా కొనసాగుతున్నది. ఇందులో భాగంగా వచ్చే నెల న గ్రూప్-4 ఉద్యోగ (Group-4) నియామక పరీక్షను నిర్వహించనుంది. దీనికి సంబంధించిన హాల్టికెట్లు (H
టెన్త్ ఎగ్జామ్స్కు వేళయింది. రేపటి నుంచే ప్రారంభవుతుండగా, అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. గతంలో 11 పరీక్షలు ఉండగా, ఈసారి 6 పరీక్షలకు కుదించారు. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు జరిగే పరీక్షల నిర్వహణ�
Hall-Ticket | తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు (TSLPRB) ఈ నెల 26న జరగాల్సిన SCT SI టెక్నికల్ పేపర్ రాత పరీక్షకు సంబంధించిన హాల్టికెట్లను విడుదల చేసింది. ఈ నెల 21న ఉదయం 8 గంటల నుంచి ఈ హాల్టికెట్స్ వెబ్�
వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ (క్లాస్ఏ,బీ) పోస్టుల భర్తీకి ఈ నెల 15, 16న నిర్వహించే రాత పరీక్షలకు శుక్రవారం నుంచి హాల్టికెట్లు జారీ చేయనున్నట్టు టీఎస్పీఎస్సీ అధికారులు తెలిపారు.
కర్ణాటక టీచర్ రిక్రూట్మెంట్ ఎగ్జామ్కు దరఖాస్తు చేసుకున్న ఓ అభ్యర్థిని హాల్ టికెట్పై ఆమె ఫొటోకు బదులు సన్నీ లియోన్ ఫొటో ప్రత్యక్షమైంది. రాష్ట్ర విద్యాశాఖ నిర్లక్ష్యమే దీనికి కారణమని కర్ణాటక కాం�