భారత అంతరిక్ష పరిశోధనను బలోపేతం చేసేందుకు ‘ఇస్రో’ కీలక నిర్ణయం తీసుకుంది. ఎస్ఎస్ఎల్వీ (చిన్న ఉపగ్రహ ప్రయోగ వాహనం) తయారీకి సంబంధించిన టెక్నాలజీని హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హాల్)కు బదిలీ చ�
భారత దేశపు చిన్న ఉపగ్రహ ప్రయోగ వాహనం (ఎన్ఎస్ఎల్వీ) తయారీ బిడ్ను హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్ఏఎల్) దక్కించుకుందని ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్ తెలిపింద
HCU | డిజిటల్ ట్విన్ టెక్నాలజీలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ( సీవోఈ) ఏర్పాటు కోసం గచ్చిబౌలిలోని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ రూ.5 కోట్ల గ్రాంట్ను మంజూరు చేసింది.
పదేండ్ల కేసీఆర్ పాలనలో తెలంగాణ కొలువుల ఖిల్లాగా మారింది. ఒకప్పుడు వలసలకు చిరునామాగా ఉన్న రాష్ట్రం.. బీఆర్ఎస్ పాలనలో ఉపాధికి నిలయంగా రూపుదిద్దుకొన్నది.
హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్(హెచ్ఏఎల్) తయారు చేస్తున్న తేజస్ ఎంకే1ఏ యుద్ధ విమానాల ఆలస్యంపై భారత వాయుసేన చీఫ్ ఏపీ సింగ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. బెంగళూరులో జరుగుతున్న ఏరో ఇండియా షోను ఆ
Defence Ministry: హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ సంస్థకు రక్షణశాఖ భారీ టెండర్ను జారీ చేసింది. సుమారు 97 ఎల్సీఏ మార్క్ 1ఏ ఫైటర్ విమానాల ఖరీదు కోసం .. దాదాపు 65 వేల కోట్ల ఖరీదైన టెండర్ను ఇచ్చింది.
మాల్దీవుల అధ్యక్షుడు మహ్మద్ మయిజ్జు (Mohamed Muizzu) భారత వ్యతిరేక వైఖరికి ఓ బాలుడు బలయ్యాడు. భారతదేశం అందించిన ఎయిర్క్రాఫ్ట్ను వినియోగించడానికి మయిజ్జు నిరాకరించడంతో బ్రెయిన్ స్ట్రోక్తో 14 ఏండ్ల బాలుడు మరణి�
భారత వైమానిక దళానికి అవసరమైన ఫైటర్ జెట్ ఇంజిన్లను తయారు చేసేందుకు భారత్కు చెందిన హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్కు జీఈ ఏరోస్పేస్తో ఒప్పందానికి అమెరికా కాంగ్రెస్ (పార్లమెంట్) అంగీకరించింది. �
భారత్లో అదనంగా మరో రెండు కాన్సులేట్లను నెలకొల్పనున్నట్టు అమెరికా ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. బెంగళూరు, అహ్మదాబాద్లలో ఇవి ఏర్పాటయ్యే అవకాశం ఉందని యూఎస్ సీనియర్ పాలనాధికారి ఒకరు తెలిపారు. ఈ మేరకు
ఉస్మానియా దవాఖానలో వైద్య సేవలు పొందుతున్న పేద రోగులను ఆదుకునేందుకు స్వచ్ఛంద సంస్థలు ముందుకొచ్చి తమ వంతు సహకారాన్ని అందించడం అభినందనీయమని దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ నాగేందర్ అన్నారు.
ఏరోస్పేస్, డిఫెన్స్ కంపెనీ హిందుస్తాన్ ఏరోనాటిక్స్ (హెచ్ఏఎల్)లో 3.5 శాతం వాటాను విక్రయించడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధమయ్యింది. ఈ మేరకు బుధవారం కంపెనీ స్టాక్ ఎక్సేంజీలకు సమాచారం ఇచ్చింది. షేరుకు ర�
ఆసియాలోనే అతిపెద్ద వైమానిక ప్రదర్శనకు కర్ణాటకలోని బెంగళూరు వేదిక కానున్నది. సోమవారం నుంచి ఐదు రోజులపాటు బెంగళూరులో ఉన్న యలహంక వైమానిక స్థావరంలో ఏరో ఇండియా-2023 జరుగనుంది.