ఆసియాలోనే అతిపెద్ద వైమానిక ప్రదర్శనకు కర్ణాటకలోని బెంగళూరు వేదిక కానున్నది. సోమవారం నుంచి ఐదు రోజులపాటు బెంగళూరులో ఉన్న యలహంక వైమానిక స్థావరంలో ఏరో ఇండియా-2023 జరుగనుంది.
Indian Air Force | భారత వాయుసేన (Indian Air Force) సత్తా మరింత పెరుగనుంది. ఎలాంటి వాతావరణ పరిస్థితుల్లోనైనా ఎగురగల తేలికపాటి హెలికాప్టర్లు నేడు ఇండియన్ ఎయిర్పోర్స్లో చేరనున్నాయి.
హైదరాబాద్ జగద్గిరిగుట్టలోని ఎస్సీ గురుకుల మహిళా డిగ్రీ కాలేజీ భవన నిర్మాణానికి హిందూస్థాన్ ఏరో నాటికల్ (హెచ్ఏఎల్) ముందుకు వచ్చింది. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సీఎస్ఆర్) కింద రూ.17 కోట్ల�
హైదరాబాద్ : కార్పోరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (CSR)లో భాగంగా జగద్గిరిగుట్టలోని గురుకుల పాఠశాల, కాలేజీ భవన నిర్మాణానికి రూ.17కోట్లు మంజూరు చేసింది. హెచ్ఏఎల్ అధికారులు నగరంలో శనివారం మంత్రి కొప్పుల ఈశ్వర్న�