Heavy rain | హైదరాబాద్: భానుడి భగభగలతో ఉక్కిరి బిక్కిరి అవుతున్న రాష్ట్ర ప్రజలకు ఉపశమనం కలిగింది. రాష్ట్రంలోని(Telangana) పలుచోట్ల వర్షం(Heavy rain) కురిసింది.
వడగండ్ల వానతో పంటలు నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.25 వేల చొప్పున పరిహారం ఇవ్వాలని మాజీ స్పీకర్, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి డిమాండ్ చేశారు.
కొడుక్కి యోగా నేర్పిద్దామని ఓ తండ్రి శిక్షకుడి దగ్గరికి తీసుకెళ్లాడు. ‘వదులైన దుస్తులు వేసుకోవాలి, సూర్యో
దయానికి పూర్వమే రావాల’ని చెప్పాడు శిక్షకుడు. మరుసటిరోజు నుంచీ తండ్రి తన కారులో కొడుకును తీసుకె�
వారం రోజులుగా కురుస్తున్న అకాల వర్షం అన్నదాతను ఆగమాగం చేస్తూ తీరని నష్టం మిగులుస్తున్నది. ఊహించని విధంగా ఆది, సోమవారాల్లో కురిసిన వడగండ్ల వాన రైతన్నలకు కడగండ్లు మిగిల్చింది. ఒక వైపు ఇప్పటికే కోసిన ధాన్య
వడగండ్ల వానతో దెబ్బతిన్న పంటల వివరాలు సేకరించి, నష్టాన్ని అంచనా వేసి నివేదికలు తయారు చేయాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్ వ్యవసాయాధికారులను ఆదేశించారు. కొత్తపల్లి పట్టణంతో పాటు మండలం
జిల్లాలో శనివారం సా యంత్రం ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది. మేడిపల్లి మండలంలోని వల్లంపల్లి, కల్వకోట, దమ్మన్నపేట, భీమారం మం డలంలోని మన్నెగూడెం, లింగంపేట, దేశాయిపేట, రాజలింగంపేట, గోవిం�
వడగండ్ల వాన మళ్లీ భయపెట్టింది. ఉరుములు, మెరుపులతో పాటు ఈదురు గాలులతో బీభత్సం సృష్టించింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అన్నదాతకు తీవ్ర నష్టాన్ని కలిగించింది. వరితోపాటు ఇతర పంటలు దెబ్బతినగా, మెజార్టీ గ్రామా
రాష్ట్రంలో నాలుగు రోజులుగా కురుస్తున్న అకాల వర్షాలకు పంటలన్నీ దెబ్బతిన్నాయి. శనివారం అర్ధరాత్రి నుంచి ఆదివారం సాయంత్రం వరకు కురిసిన వడగండ్ల వర్షానికి చేతికొచ్చిన పంటలు నేలవాలడంతో అన్నదాతలు తీవ్రంగా �
కరీంనగర్ ఉమ్మడి జిల్లావ్యాప్తంగా శనివారం సాయంత్రం వడగండ్ల వాన కురిసింది. ఏకధాటిగా అరగంట పాటు దంచికొట్టింది. దీంతో గులకరాళ్లకంటే పెద్ద సైజులో వడగండ్లు పడ్డాయి. కరీంనగర్ జిల్లాలో గంగాధర, రామడుగు, కరీంన�
జిల్లాలో ఈదురు గాలులతో కురుస్తున్న అకాల వర్షాలకు పలు రకాల పంటలు నేల పాలయ్యాయి. మరో నెల రోజుల్లో చేతికి వస్తాయనుకుంటున్న పంటలు తడిసి పోవడంతో అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో ప్రధానంగా మూడు
చల్లని గాలులు, దట్టమైన మేఘాలతో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. సంగారెడ్డి జిల్లాలో గురువారం పలుచోట్ల మోస్తరు వర్షం కురువగా, మెదక్ జిల్లాలో మేఘావృతమైంది.