ప్రభుత్వ పథకాల అమల్లో వరంగల్ జిల్లా అగ్రభాగాన నిలుస్తున్నది. నిర్దేశిత లక్ష్యాలను అధిగమిస్తున్నది. ఇందుకు కృషి చేస్తున్న అధికార యంత్రాంగం ప్రశంసలు అందుకుంటున్నది. తాజాగా తెలంగాణ హరితహారం కార్యక్రమం �
తెలంగాణలో సంక్షేమ పాలన సాగిస్తున్న సీఎం కేసీఆర్ సబ్బండ వర్గాలు ఆర్థికంగా నిలదొక్కుకొనేందుకు పాటు పడుతున్నారు. ఎన్నికల సమయంలో మాటివ్వకున్నా, మేనిఫెస్టోలో లేకున్నా ఎప్పటికప్పడు అవసరాలకు అనుగుణంగా పథక
వరంగల్లో వివిధ కార్యక్రమాలు, ప్రాజెక్టుల కింద కొనసాగుతున్న పనులను మరింత వేగంగా పూర్తిచేయాలని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్ అధికారులను ఆదేశించారు. 58, 59 జీవోల కింద పట్టాల పంపిణీని పకడ్బందీగా న�
జీడబ్ల్యూఎంసీ ద్వారా రూపొందించిన ప్రగతి నివేదికను పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, గిరిజన శాఖ మంత్రి సత్యవతి రాథోడ్, చీఫ్విప్ వినయ్భాసర్, మేయర్ గుండు సుధారాణి, ఎమ్మెల్యేలు డాక్టర్
నగరాభివృద్ధే కాదు ఆకలితో ఉన్న పేదల కడుపు నింపాలన్న సంకల్పంతో గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ అన్నపూర్ణ పథకానికి శ్రీకారం చుట్టింది. ఐదు రూపాయలకే భోజనం అందిస్తోంది. ప్రతి రోజూ మధ్యాహ్నం 12 గంటలక
వరంగల్లో పెట్ పార్క్ ప్రారంభం | మహా నగరపాలక సంస్థ పరిధిలోని 30వ డివిజన్ బాలసముద్రంలో రూ.78లక్షలతో నిర్మించిన పెట్ పార్క్ను ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, నగర మేయర్ గుండు సుధారాణి, జీఎం�
సైదాబాద్ : కరోనా మహమ్మారితో వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్లో డిప్యూటీ కమిషనర్గా పనిచేస్తున్న దేవసారి గణేష్ (48) సోమవారం నగరంలోని అపోలో దవాఖానలో చికిత్స పొందుతూ మరణించారు. ఆయనకు భార్య రేఖ, కుమార్తె లోహ
రెండు కార్పొరేషన్లలో మహిళలే సారథులు జనరల్ స్థానాల్లోనూ బీసీలకు పెద్ద పీట హైదరాబాద్, మే 7 (నమస్తే తెలంగాణ): గ్రేటర్ వరంగల్ మేయర్ పదవి మహిళకే, ఖమ్మం కార్పొరేషన్ మేయర్ పదవి మహిళకే, ఈ రెండు చోట్ల డిప్యూట