వరంగల్ నగరంలోని చిరు వ్యాపారులకు బీఆర్ఎస్ అండగా నిలిచింది. ప్రపంచ సుందీరమణుల నగర పర్యటనలో భాగంగా జీడబ్ల్యూఎంసీ అధికారులు రోడ్డు పక్కన ఉన్న వ్యాపార సముదాయాలను తొలగించడంపై మండిపడింది.
గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పోరేషన్ (GWMC) పరిధిలో లీకేజీల పర్వం కొనసాగుతుంది. ప్రతి నిత్యం నగరంలోని పలు ప్రాంతాల్లో ఎక్కడో ఓచోట నల్లాల లీకేజీలు అవుతూనే ఉన్నాయి. తాజాగా కాకతీయ యూనవర్సిటి రెండో గేటు సమ�
బల్దియాలో పెండింగ్ బిల్లుల చెల్లింపుల్లో కమీషన్ల దందా నడుస్తున్నది. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం రూ.187.32 కోట్లు కేటాయించిన నేపథ్యంలో ఒక్కసారిగా పర్సంటేజీలు తెరమీదకు వచ్చాయి. ఏళ్ల తరబడి చేసిన పనులకు బిల్లులు
రాష్ట్రంలోనే రెండో అతిపెద్ద నగరమైన వరంగల్ను స్పోర్ట్స్ సిటీగా తీర్చిదిద్దుతామన్న పాలకుల మాటలు ఉత్తవే అని తేలిపోయింది. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ (జీడబ్ల్యూఎంసీ) పరిధిలో నాలుగు ఇండోర్�
కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (కుడా) మరోసారి నిధుల వేటలో పడింది. వరంగల్ మహా నగర పాలక సంస్థ (జీడబ్ల్యూఎంసీ) పరిధిలోని విలువైన భూముల అమ్మకంతో నిధులు పోగేసుకుంటున్నది. ఇదే క్రమంలో ఓ సిటీలోని మిగిలిన �
ఉమ్మడి వరంగల్ జిల్లా పురావస్తు శాఖ మ్యూజియం నీళ్ల మడుగులో ఉన్నది. కాం గ్రెస్ ప్రభుత్వ తీరుతో మ్యూజియం మూతపడిన పరిస్థితి వచ్చింది. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్(జీడబ్ల్యూఎంసీ) అడ్మినిష్ర్ట
గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ (GWMC) అధికారులు తెలంగాణ రాజముద్రను మార్చడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ఫైర్ అయ్యారు. ఇది అధికారిక నిర్ణయమా లేక అనధికార నిర్లక్ష్యమా అని మండి�
గ్రేటర్ వరంగల్లో చెత్త సేకరణ లెక్క అస్తవ్యస్తంగా ఉంది. రోజుకు ఎన్ని ఇళ్లలో చెత్త సేకరణ జరుగుతున్నది? ఎక్కడినుంచి ఎంత వస్తున్నది? అనే లెక్కలు కార్పొరేషన్ వద్ద లేవు. రోజుకు 450 మెట్రిక్ టన్నుల చెత్త వస్త�
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి శనివారం వరంగల్, హనుమకొండ జిల్లాల్లో పర్యటించనున్నారు. కేసీఆర్ ప్రభుత్వం చేపట్టిన టెక్స్టైల్ పార్కు, మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ భవన నిర్మాణ పనులను పరిశీలించనున్న
ప్రభుత్వ పథకాల అమల్లో వరంగల్ జిల్లా అగ్రభాగాన నిలుస్తున్నది. నిర్దేశిత లక్ష్యాలను అధిగమిస్తున్నది. ఇందుకు కృషి చేస్తున్న అధికార యంత్రాంగం ప్రశంసలు అందుకుంటున్నది. తాజాగా తెలంగాణ హరితహారం కార్యక్రమం �
తెలంగాణలో సంక్షేమ పాలన సాగిస్తున్న సీఎం కేసీఆర్ సబ్బండ వర్గాలు ఆర్థికంగా నిలదొక్కుకొనేందుకు పాటు పడుతున్నారు. ఎన్నికల సమయంలో మాటివ్వకున్నా, మేనిఫెస్టోలో లేకున్నా ఎప్పటికప్పడు అవసరాలకు అనుగుణంగా పథక
వరంగల్లో వివిధ కార్యక్రమాలు, ప్రాజెక్టుల కింద కొనసాగుతున్న పనులను మరింత వేగంగా పూర్తిచేయాలని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్ అధికారులను ఆదేశించారు. 58, 59 జీవోల కింద పట్టాల పంపిణీని పకడ్బందీగా న�
జీడబ్ల్యూఎంసీ ద్వారా రూపొందించిన ప్రగతి నివేదికను పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, గిరిజన శాఖ మంత్రి సత్యవతి రాథోడ్, చీఫ్విప్ వినయ్భాసర్, మేయర్ గుండు సుధారాణి, ఎమ్మెల్యేలు డాక్టర్
నగరాభివృద్ధే కాదు ఆకలితో ఉన్న పేదల కడుపు నింపాలన్న సంకల్పంతో గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ అన్నపూర్ణ పథకానికి శ్రీకారం చుట్టింది. ఐదు రూపాయలకే భోజనం అందిస్తోంది. ప్రతి రోజూ మధ్యాహ్నం 12 గంటలక